కేసీఆర్కి బీఆర్ఎస్, జాగృతి రెండు కళ్లు
తెలంగాణ జాగృతి కొత్త ఆఫీసు ప్రారంభం
మీడియా సమావేశంలో కవిత కీలక వ్యాఖ్యలు
తెలంగాణ జాగృతి నూతన కార్యాలయాన్ని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఇవాళ (2025 మే31న) హైదరాబాద్లోని బంజారాహిల్స్లో ప్రారంభించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. తెలంగాణ జాగృతి ఆఫీస్ గతంలో అశోక్ నగర్లో ఉండేదని, ఇప్పుడు బంజారాహిల్స్కి మార్చామని...
కాళేశ్వరం ప్రాజెక్టు కేసులో హైకోర్టు ఆదేశం
కాళేశ్వరం ప్రాజెక్టు వ్యవహారంలో జస్టిస్ పీసీ ఘోష్ నివేదిక ఆధారంగా సీబీఐ దర్యాప్తు కొనసాగించవద్దని తెలంగాణ హైకోర్టు ఆదేశించింది. మాజీ...