అయ్యా సీఎం సారు,జాతర పేరుతో విపరీతమైన డిజె సౌండ్ పెట్టి జనాలని ఇబ్బంది పెడుతున్నారు. భయంకరమైన శబ్దాలతో జనాలు హార్ట్ ఎటాక్ బారిన పడే ప్రమాదం పుష్కలంగా ఉంది. చిన్నచిన్న గల్లీలో పెద్దపెద్ద శబ్దాలతో పండగ మీదనే విరక్తి తెప్పిస్తున్నారు. అర్ధరాత్రి దాటినా ఆగని వీరి రాక్షస ఆహాకారాలకు ఇంటిలోని దర్వాజాలతో సహా చిన్నారులు,...
కాళేశ్వరం ప్రాజెక్టు కేసులో హైకోర్టు ఆదేశం
కాళేశ్వరం ప్రాజెక్టు వ్యవహారంలో జస్టిస్ పీసీ ఘోష్ నివేదిక ఆధారంగా సీబీఐ దర్యాప్తు కొనసాగించవద్దని తెలంగాణ హైకోర్టు ఆదేశించింది. మాజీ...