Friday, September 12, 2025
spot_img

Jishnu Dev Varma

నర్సులు సమాజానికి నిశ్శబ్ద సైనికులు

మహిళా దక్షతా సమితి బీఎస్సీ నర్సింగ్ 4వ బ్యాచ్ స్నాతకోత్సవంలో గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ చందానగర్ గంగారంలోని మహిళా దక్షతా సమితి క్యాంపస్‌ లో బన్సీలాల్ మలానీ కాలేజ్ ఆఫ్ నర్సింగ్‌ 4వ బీఎస్సీ నర్సింగ్ బ్యాచ్‌కి స్నాతకోత్సవం శుక్రవారం వేడుకగా జరిగింది. ఈ కార్యక్రమానికి తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ముఖ్య అతిథిగా హాజరై,...

విద్యతో ప్రపంచాన్ని జయించవచ్చు

గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ ఘనంగా అశోక స్కూల్ ఆఫ్ బిజినెస్ స్నాతకోత్సవం విద్యార్థులకు పట్టాలు అందజేత 'విద్య'తో ప్రపంచాన్ని జయించవచ్చని గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ తెలిపారు. అశోక గ్రూప్ ఆఫ్ ఇన్‌స్టిట్యూషన్స్‌లో భాగమైన అశోక స్కూల్ ఆఫ్ బిజినెస్ స్నాతకోత్సవం శనివారం చౌటుప్పల్లో ఘనంగా జరిగింది. ఈ స్నాతకోత్సవానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన గవర్నర్ జిష్ణు...

హైడ్రా ఆర్డినెన్స్‎కు గవర్నర్ ఆమోదం,గెజిట్ విడుదల

ఆర్డినెన్స్ పై సంతకం చేసిన గవర్నర్ హైడ్రాకి చట్టబద్దత కల్పిస్తూ గెజిట్ విడుదల తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. హైడ్రాకి చట్టబద్దత కల్పిస్తూ గెజిట్ విడుదల చేసింది. ఇటీవల జరిగిన కేబినెట్ సమావేశంలో హైడ్రాకు చట్ట బద్దత కల్పించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కేబినెట్ నుండి కూడా ఆమోదం లభించింది. ఆర్డినెన్స్ పై సంతకం కోసం...
- Advertisement -spot_img

Latest News

కేంద్ర ప్రభుత్వ నిర్ణయాల పట్ల హర్షం

పేద, మధ్యతరగతి, రైతులు, మహిళలు, యువతకు మేలు చేసేలా జీఎస్టీ రేట్ల తగ్గింపు సంస్కరణలు. బిజెపి తెలంగాణ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పి రవి ప్రసాద్ గౌడ్ దేశవ్యాప్తంగా...
- Advertisement -spot_img