బీఆర్ఎస్ నేత,తెలంగాణ ఉద్యమకారుడు జీట్టా బాలకృష్ణరెడ్డి (52) కన్నుమూశారు.గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న అయిన సికింద్రాబాద్ లోని యశోద హాస్పిటల్ లో చికిత్స పొందుతున్నారు.శుక్రవారం ఉదయం కన్నుమూశారు.సాయింత్రం 04 గంటలకు మగ్గంపల్లిలోని ఫాంహౌస్ లో అంత్యక్రియలు జరగనున్నాయి.బాలకృష్ణ భౌతికకాయాన్ని కుటుంబసభ్యులు భువనగిరికి తరలించారు.జీట్టా బాలకృష్ణ బీఆర్ఎస్,కాంగ్రెస్,బీజేపీ పార్టీల్లో వివిధ హోదాల్లో పనిచేశారు.చివరికి మళ్ళీ...
వెనుకబడిన వర్గాల విషయంలో ఎక్కడ వెనక్కి తగ్గే ప్రసక్తే లేదు
నా కార్యవర్గంలో 60 శాతం మందికి ఎస్సీ,ఎస్టీ,బీసీలకు అవకాశం కల్పిస్తా
రాహుల్ గాంధీ వదిలిన బాణాన్ని,అధిస్థానం కోరిన...