Friday, September 20, 2024
spot_img

Jupalli Krishna Rao

కాంగ్రెస్ లోకి గద్వాల బీఆరెస్ ఎమ్మెల్యే బండ్ల కృష్ణ మోహన్ రెడ్డి

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ లో చేరిన కృష్ణ మోహన్ రెడ్డి. జూబ్లీహిల్స్ నివాసంలో కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన సీఎం. పాల్గొన్న మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, జూపల్లి కృష్ణారావు, సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి, ఎంపీ మల్లు రవి, ఎమ్మెల్యేలు యెన్నం శ్రీనివాస్ రెడ్డి, దానం నాగేందర్

నిమ్స్ లో మొలచింత‌లప‌ల్లి బాధిత మహిళను పరామర్శించిన మంత్రి సీత‌క్క‌

నిందితుల‌ను క‌ఠినంగా శిక్షిస్తాం పోలీసుల‌కు పూర్తి స్వేచ్చ ఇస్తున్నాం బాధిత కుటుంబానికి అండ‌గా ఉంటాం చెంచుల భూముల‌ను కాజేసే కుట్ర‌ను అడ్డుకుంటాం మొల చింతలపల్లి చెంచు మ‌హిళ‌పై అత్యంత పాశ‌వికంగా దాడి చేసిన నిందితుల‌ను క‌ఠినంగా శిక్షిస్తామ‌ని పంచాయితీ రాజ్, గ్రామీణాభివృద్ధి, మ‌హిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి డాక్ట‌ర్ ధ‌న‌స‌రి అనసూయ సీత‌క్క స్ప‌ష్టం చేసారు. మ‌ధ్య‌యుగాల నాటి...
- Advertisement -spot_img

Latest News

బీఆర్ఎస్,బీజేపీ పార్టీలకు బీసీల గురించి మాట్లాడే హక్కు లేదు

వెనుకబడిన వర్గాల విషయంలో ఎక్కడ వెనక్కి తగ్గే ప్రసక్తే లేదు నా కార్యవర్గంలో 60 శాతం మందికి ఎస్సీ,ఎస్టీ,బీసీలకు అవకాశం కల్పిస్తా రాహుల్ గాంధీ వదిలిన బాణాన్ని,అధిస్థానం కోరిన...
- Advertisement -spot_img