బాలీవుడ్ నటి కాదంబరీ జత్వానికి భద్రత కల్పిస్తున్నామని ఎన్టీఆర్ జిల్లా సీపీ రాజాశేఖర్ బాబు తెలిపారు.ఈ కేసులో వైకాపా నేత కుక్కల విద్యసాగర్ను అరెస్ట్ చేశామని,సోమవారం కోర్టులో హాజరుపరుస్తామని చెప్పారు.కాదంబరి జత్వాని కేసులో పూర్తిస్థాయిలో దర్యాప్తు జరుగుతుందని తెలిపారు.
రాష్ట్రంలో సామాజిక,ఆర్థిక కులసర్వే నిర్వహించాలని నా సారథ్యంలోని బి.సి.కమిషన్ సూచించింది
శాసనసభలో ప్రభుత్వం ప్రవేశపెట్టిన తీర్మానం ఏకగ్రీవంగా ఆమోదం పొందింది
అందుకు అనుగుణంగా ప్రభుత్వం మార్చి 15,2024న జీవో...