ఇంగ్లాండ్ లయన్స్తో జరిగిన అనఫిషియల్ టెస్ట్ మ్యాచ్లో కరుణ్ నాయర్ డబుల్ సెంచరీ చేశాడు. కాంటర్బరీలో ఇండియా-ఏ, ఇంగ్లాండ్ లయన్స్ మధ్య 4 రోజుల మ్యాచ్ శుక్రవారం (మే 30న) మొదలైంది. ఇండియా సీనియర్ టీమ్ పర్యటనకు ముందు సన్నాహకంగా ఇంగ్లాండ్ లయన్స్తో 2 మ్యాచ్ల సిరీస్ కోసం బీసీసీఐ కొంత మంది ఆటగాళ్లను...
బిఆర్ఎస్ నుంచి రావడానికి అనేక కారణాలు
పదవుల కోసం ఏనాడూ పార్టీ మారలేదు
అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమికి అనేకులు కుట్ర
కొందరు కడుపులో కత్తులు పెట్టుకుని మాట్లాడుతారు
ఇకనుంచి స్ట్రేట్ ఫైట్.....