ఎవరైన అధికారి చిన్న తప్పిదాలు చేసినా..పై అధికారులు వారిపై చర్యలు తీసుకోవడమో..సస్పెండ్ చేయడమో చేస్తారు..ప్రజాప్రతినిధిగా ఉంటూ తప్పులు చేశాడని..సీనియర్ నాయకుల పదవులను సైతం తొలగించిన..గత ప్రభుత్వ అధినేతకు తన కూతురే దోషి!అంటూ జైలులో చిప్పకూడు తింటుంటే..ఆ వ్యక్తిని తాత్కాలికంగానైన పార్టీనుండిసస్పెండ్ చేయట్లేదేందుకో సారు ..దొర అహంకారాన్ని ప్రజలు ఆల్రెడి ఓటు ద్వారా తగ్గించారు..చేసిందే తప్పుపని...
ఈ రాష్ట్రంలో మహిళలకు గౌరవం లేదు.. రక్షణ లేదు..
అసెంబ్లీ సాక్షిగా సీఎం రేవంత్ మహిళలను అవమానించారు..
రాజశేఖర రెడ్డి హయాంలో మహిళలకు ఎంతో ప్రాధాన్యత
అనునిత్యం ప్రజల్లో ఉంటూ సమస్యల పరిష్కారం
నేను పార్టీ మారుతున్నాను అనే వార్తల్లో నిజం లేదు..
బీఆర్ఎస్ చేసిన అభివృద్ధి ఇప్పుడు ప్రజలకు తెలుస్తోంది..
రేవంత్ రెడ్డి సారధ్యంలో గాడి తప్పిన పరిపాలన
ప్రతిష్టాత్మకమైన రైతుబంధు తీసుకొచ్చిన...
మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్
బీఆర్ఎస్ పని అయిపోయిందంటూ కొంతమంది దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు బీఆర్ఎస్ మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్.గురువారం అయిన మీడియాతో మాట్లాడారు.ఈ సందర్బంగా కీలక వ్యాఖ్యలు చేశారు.పార్టీ పై కొంతమంది కుట్రలు చేస్తున్నారని,తెలంగాణ ఏర్పడ్డ కొంతమంది బుద్ధి మారలేదని ఆరోపించారు.భూమి ఉన్నంత వరకు బీఆర్ఎస్ పార్టీ ఉంటుందని తెలిపారు.అధికారంలో ఉంటే తెలంగాణను...
ఓ పాత ముఖ్యమంత్రి గారు మీకో విన్నపమూమీరు కట్టిన ఏకైక ప్రాజెక్టు మీ కొంపముంచేలా ఉందికోట్లు ఖర్చు పెట్టి,మీరే పెద్ద ఇంజనీరై కట్టిన కాళేశ్వరం చూసి తెలంగాణ ప్రజలు ఆసహ్యూచుకుంటే..ఎకరానికి కూడా నీళ్లు రాసి సరి అంటిరి..ఈ కమిషన్ పిలిస్తే పోకుండా ఉత్తరం రాసి అంటిరి..ఈ కమిషనే సక్కగా లేదు.దీన్ని క్యాన్సల్ చెయ్యమని దేశం...
అమెరికా,దక్షిణ కొరియా పర్యటనకు వెళ్లిన సీఎం రేవంత్ రెడ్డికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎక్స్ వేదికగా శుభాకాంక్షలు తెలిపారు.తమ ప్రభుత్వ హయంలో పట్టుదలతో తెలంగాణకి పెద్దఎత్తున విదేశీ పెట్టుబడులు తీసుకొచ్చామని గుర్తుచేశారు.పదేళ్లలో తాము విదేశీ కంపెనీలతో పెంచుకున్న సంభందాలు ఇప్పుడు రాష్ట్రానికి ఉపయోగపడుతున్నాయని తెలిపారు.రాజకీయాల కంటే బీఆర్ఎస్ పార్టీకి తెలంగాణనే ముఖ్యమని వ్యాఖ్యనించారు.తాము...
బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్
శుక్రవారం అసెంబ్లీలో ఎమ్మెల్యే దానం నాగేందర్ చేసిన వ్యాఖ్యల పై బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ స్పందించారు.ఈ సందర్బంగా అయిన మాట్లాడుతూ,అసెంబ్లీలో దానం నాగేందర్ ఇష్టం వచ్చినట్టు,సంస్కారం లేకుండా మాట్లాడారని వ్యాఖ్యనించారు.సీఎం రేవంత్ రెడ్డి దానం నాగేందర్ కి మైక్ ఇచ్చి మారి తిట్టించారని విమర్శించారు.నిరుద్యోగుల కోసం బీఆర్ఎస్ కొట్లాడుతుంటే,నీచమైన...
సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు నూతన చైర్మన్ ను నియమించిన రాష్ట్ర ప్రభుత్వం
తెలంగాణ విద్యుత్ కుంభకోణం పై విచారణ కోసం కమిషన్ చైర్మన్ గా జస్టిస్ మధన్ భీంరావు లోకుర్ నియమితులయ్యారు.సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాల మేరకు మధన్ భీంరావును కమిషన్ చైర్మన్ గా ప్రభుత్వం నియమించింది.మధన్ భీంరావు ఉమ్మడి రాష్ట్రంలో హైకోర్టుగా సీజేగా,సుప్రీంకోర్టు న్యాయవాదిగా పనిచేశారు.
గత...
మంత్రి సీతక్క
అసెంబ్లీలో తెలంగాణ 2024-25 వార్షిక బడ్జెట్ ను ఆర్థిక మంత్రి భట్టివిక్రమార్క ప్రవేశపెట్టారు.మొత్తంగా రూ.2 లక్షల 91 వేల 159 కోట్లతో బడ్జెట్ ను ప్రవేశపెట్టారు.తెలంగాణ ఏర్పాటు నాటికీ రూ.75577 కోట్ల అప్పు ఉందని,ఈ ఏడాది డిసెంబర్ 06 లక్షల 71వేల కోట్లకు చేరిందని,రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడినాక రూ.42 వేల కోట్ల...
ప్రతిపక్ష హోదాలో తొలిసారిగా అసెంబ్లీ సమావేశాలకు కేసీఆర్
కాంగ్రెస్ ప్రవేశపెట్టిన బడ్జెట్ ప్రజల ఆశల మీద నీళ్లు చల్లినట్లుంది
ఏ ఒక్కవర్గాన్ని కూడా ప్రభుత్వం పట్టించుకోలే
మృత్యకారులను కాంగ్రెస్ ప్రభుత్వం విష్మరించింది
గురువారం అసెంబ్లీలో ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క ప్రవేశపెట్టిన బడ్జెట్ పై మాజీముఖ్యమంత్రి కేసీఆర్ స్పందించారు.ప్రధాన ప్రతిపక్షనేత హోదాలో కేసీఆర్ తొలిసారిగా అసెంబ్లీ సమావేశాలకు హాజరయ్యారు.అనంతరం మీడియాతో...
సీఎం రేవంత్ రెడ్డి
2018లో పార్లమెంట్ లో అవిశ్వాస తీర్మానం ప్రవేశ పెడితే ప్రధాని మోదీకు మద్దతుగా నిలిచేందుకు బీఆర్ఎస్ సభ నుండి వాకౌట్ చేసిందని తెలిపారు సీఎం రేవంత్ రెడ్డి.తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు రెండో రోజు ఉదయం 10 గంటలకు ప్రారంభమయ్యాయి.ఈ సందర్బంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ,2019 లో ప్రవేశపెట్టిన ఆర్టీఐ సవరణ చట్టానికి...
వెనుకబడిన వర్గాల విషయంలో ఎక్కడ వెనక్కి తగ్గే ప్రసక్తే లేదు
నా కార్యవర్గంలో 60 శాతం మందికి ఎస్సీ,ఎస్టీ,బీసీలకు అవకాశం కల్పిస్తా
రాహుల్ గాంధీ వదిలిన బాణాన్ని,అధిస్థానం కోరిన...