Friday, September 20, 2024
spot_img

kcr

మిగిలేది ఆ నలుగురేనా..?

బీఆర్ఎస్ కు మరో బిగ్ షాక్ ఆల్రెడీ కాంగ్రెస్‌లో చేరిన ఆరుగురు ఎమ్మెల్యేలు, ఆరుగురు ఎమ్మెల్సీలు త్వరలో కారు దిగనున్న మరో పది మంది ఎమ్మెల్యేలు.! జీహెచ్ఎంసీ పరిధిలోని ఎమ్మెల్యేలు కాంగ్రెస్ టచ్ లోకి.? పార్టీ అధినేత పిలిచిన తెలంగాణ భవన్ వెళ్లని పరిస్థితి అధికార పార్టీలో చేరేందుకు సన్నాహాలు గాంధీ భవన్ గేట్లు తెరిచిననుంచి క్యూ కడుతున్న లీడర్లు ఢిల్లీ స్థాయిలో లాబీయింగ్...

కారు దిగిన 06 మంది ఎమ్మెల్సీలు

బీఆర్ఎస్ పార్టీకి వరుస షాక్ లు తప్పడం లేదు.ఓ వైపు క్యాడర్ ని కాపాడుకునే ప్రయత్నాల్లో కేసీఆర్ ఉంటే,నాయకులు మాత్రం ఒక్కొక్కరిగా పార్టీను వీడుతున్నారు.తాజాగా 06 మంది ఎమ్మెల్సీలు ఒకేసారి ఆ పార్టీకి గుడ్ బై చెప్పి కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు.ఎమ్మెల్సీలు భాను ప్రసాద్‌,బస్వరాజ్ సారయ్య,దండె విఠల్‌,ఎం.ఎస్‌. ప్రభాకర్‌,యెగ్గె మల్లేశం,బుగ్గారపు దయానంద్‌ కాంగ్రెస్ పార్టీలో...

ప్రభుత్వ ఉద్యోగాలకు ఓ న్యాయం,నాయకులకు ఓ న్యాయమా..??

మీ కుటుంబంలో ఓ ఉద్యోగం పొతే ఏమైతది సారు…మూడునెలలు జైల్లో ఉన్న కవిత పదవి పోలే..కవితను ఎమ్మెల్సీగా ఎలా కొనసాగిస్తారు..??ప్రభుత్వ ఎద్యోగులకు ఓ న్యాయం..మీ పొలిటికల్ లీడర్లకు ఓ న్యాయమా…??ప్రభుత్వ ఉద్యోగి తప్పుచేసి జైలుకెళ్తే వెంటనే తొలగిస్తారు..ఇన్నాళ్ళుగా తీహార్ జైలులో ఉంటే ఆమెకెట్ల నౌకరు కొనసాగిస్తారు..మీ లాంటి వాళ్లకు సిగ్గు,ఎగ్గు ఉండదు కదా..!!అయిన మీకు...

బ్రిటన్ లో అధికారం లేబర్ పార్టీ దె?

( ప్రముఖ దేవి ఉపాసకులు పవన్ కుమార్ శర్మ జోశ్యం ) బ్రిటన్ లో 650 పార్లమెంట్ స్థానాల్లో జరగబోతున్న ఎన్నికల పై జోశ్యం రిషి సునాక్ ఈ ఎన్నికలలో తన ప్రభావం ఏమాత్రం చూపలేరు భవిష్యత్తులో బీఆర్ఎస్ పార్టీలో మిగిలేది 04 లేదా 05 మంది ఎమ్మెల్యేలే కేసీఆర్ తన ప్రాభవం కోల్పోతున్నప్పటికీ జైలు యోగం మాత్రం లేదు ముఖ్యమంత్రి...

ప్రొఫెసర్ కోదండరాంకి లేఖ రాసిన దాసోజి శ్రవణ్

కాంగ్రెస్ పార్టీ కి సంబంధం లేనోళ్ళు,కష్టకాలంలో పార్టీని అనేక  ఇబ్బందులకు గురిచేసినోళ్లు మంత్రులుగా చలామణి అవుతుంటే మీరెందుకు అధికారానికి దూరంగా ఉంటున్నారని ప్రొఫెసర్ కోదండరాం ను ప్రశ్నించారు డా.దాసోజి శ్రవణ్.బుధవారం డా.కోదండరాం కు బహిరంగ విజ్ఞప్తి చేస్తూ దాసోజి శ్రవణ్ లేఖ రాశారు.తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి నిజంగా కోదండరాం పట్ల కృతజ్ఞత ఉంటె,కోదండరాంను...

మళ్ళీ కవితకి నిరాశే,అప్పటి వరకు జైలులోనే..!!

ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో ఎమ్మెల్సీ కవితకి మరో షాక్ తగిలింది.బుధవారంతో కవిత కస్టడీ ముగిసిపోవడంతో అధికారులు కవితను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కోర్టులో హాజరుపరిచారు.వాదనలు విన్న కోర్టు జ్యూడీషియల్ కస్టడీను జులై 25 వరకు పొడిగించింది.తదుపరి విచారణ జులై 25కి వాయిదా వేసింది రౌస్ అవెన్యూ కోర్టు.ఢిల్లీ లిక్కర్ కుంభకోణంలో మార్చి 15న...

ఒకే వేదిక‌పైకి ఇద్దరు సీఎంలు

విభజన సమస్యల పరిష్కారానికి భేటీ హైదరాబాద్‌ లో కీలక సమావేశం ఈ నెల 6న తెలంగాణ, ఏపీ సీఎంల ముఖాముఖి చర్చ అజెండాపై కసరత్తు చేస్తున్న ఇరు రాష్ట్రాల అధికారులు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల భేటీపై సర్వత్రా ఆసక్తి రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు రేవంత్ రెడ్డి, చంద్రబాబు నాయుడు భేటీకానున్నారు. హైదరాబాద్ వేదికగా ఈ నెల 6వ తేదీన కలువనున్నారు....

కాంగ్రెస్ లోకి తలసాని.?

ఢిల్లీ స్థాయిలో చక్రం తిప్పుతున్న మాజీ మంత్రిఅఖిలేష్ యాదవ్ ద్వారా రికమండ్ఏఐసీసీ అగ్రనాయకులతో సంప్రదింపులుత్వరలోనే జాయినింగ్ డేట్ ఫిక్స్ అయ్యే ఛాన్స్కేబినెట్ లో బెర్త్ ఖాయమంటూ ఫుకార్లుహస్తం గూటికి చేరేందుకు బీఆర్ఎస్ నేతల క్యూఇప్పటికే ఆరుగురు ఎమ్మెల్యేలు చేరికఅదే దారిలో మరింత మంది ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు సైతంగాంధీ భవన్ గేట్లు కుళ్లా ఉన్నాయన్న దీపాదాస్...

ఎంతటి వారైనా కఠిన చర్యలు తీసుకోవాల్సిందే:సీఎం రేవంత్ రెడ్డి

సైబర్ సెక్యూరిటీ కోసం ప్రత్యేక వాహనాలను ప్రారంభించినముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి డ్రగ్స్ ను అరికట్టడానికి సినిమా వారు ముందుకు రావాలి సైబర్ నేరాలను అరికట్టడానికి పటిష్ట చర్యలు తీసుకుంటున్నాం గత ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే రాష్ట్రంలో డ్రగ్స్ రవాణా పెరిగింది డ్రగ్స్ కి బానిసైతే కుటుంబాలు నాశనం అవుతాయి డ్రగ్స్ ను అరికట్టడానికి సినిమా వారు ముందుకు రావాలని కోరారు ముఖ్యమంత్రి...

మా ఎమ్మెల్యేలకు నిధులు ఇవ్వడం లేదు,బండిసంజయ్ సంచలన కామెంట్స్

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పై కేంద్రమంత్రి బండిసంజయ్ సంచలన కామెంట్స్ చేశారు.గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన పనులనే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా చేస్తుందని,ఆ పార్టీ దుర్మార్గాలకు పాల్పడుతుందని విమర్శించారు.ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలకే నిధులు ఇస్తుందని,బీజెపి ఎమ్మెల్యేలు ఉన్న నియోజకవర్గాలకు నిధులు మంజూరు చేయడం లేదని ఆరోపించారు.ఒకవేళా తాము కూడా ఇదే ధోరణిని...
- Advertisement -spot_img

Latest News

బీఆర్ఎస్,బీజేపీ పార్టీలకు బీసీల గురించి మాట్లాడే హక్కు లేదు

వెనుకబడిన వర్గాల విషయంలో ఎక్కడ వెనక్కి తగ్గే ప్రసక్తే లేదు నా కార్యవర్గంలో 60 శాతం మందికి ఎస్సీ,ఎస్టీ,బీసీలకు అవకాశం కల్పిస్తా రాహుల్ గాంధీ వదిలిన బాణాన్ని,అధిస్థానం కోరిన...
- Advertisement -spot_img