Wednesday, August 20, 2025
spot_img

khammam

మైనింగ్‌ రద్దు కేవలం కాగితాల్లోనేనా ..

క్వారీలో నిత్యం పేలుతున్నా అనధికారిక పేలుళ్లు భారీమొత్తంలో క్వారీలకు చేరిన పేలుడు సామాగ్రి అనుమతులు లేకుండా కోట్లల్లో వ్యాపారం క్వారీలపై నిఘా పెట్టాలన్న స్థానికుల డిమాండ్‌ క్వారీల వద్ద నిరసన తెలిపిన కాంట్రాక్టర్‌ పాల్వంచ మండలంలోని తోగ్గూడెం గ్రామంలో అక్రమ మైనింగ్‌ వ్యాపారం ఇంకా కొనసాగుతూనే ఉంది. సింగరేణి ఓపెన్‌కాస్టులను మించి భారీ స్థాయిలో మైనింగ్‌ మాఫియా చెలరేగిపోతుంది. బ్లాస్టింగ్‌లు నిర్వహిస్తూ...

వరద బాధితులను ఆదుకోవడంలో ప్రభుత్వం విఫలమైంది

మాజీ మంత్రి హరీష్ రావు వరద సహాయక చర్యల్లో రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యం కనిపిస్తుందని మాజీమంత్రి హరీష్ రావు విమర్శించారు.మంగళవారం ఖమ్మం జిల్లాలో పర్యటించిన అయిన వరద ప్రాంతాలను పరిశీలించారు.అనంతరం మీడియాతో మాట్లాడుతూ,ఖమ్మం జిల్లాలో వరద బాధితులను ఆదుకోవడంలో కాంగ్రెస్ సర్కార్ విఫలమైందని ఆరోపించారు.భారీ వర్షాల కారణంగా 30 మంది మరణిస్తే,ప్రభుత్వం మాత్రం 15 మంది...

తీన్మార్ మోగాలే

గ్రాడ్యుయేట్లంతా కలిసి ప్రశ్నించే గొంతుకను గెలిపిద్దాం నిరుద్యోగుల పక్షాన కొట్లాడిన తీన్మార్ మల్లన్న యూట్యూబ్ వేదికగా బీఆర్ఎస్ సర్కార్ ను కడిగిపారేసిన తీన్మార్ అవినీతి, అక్రమ పాలకుల అంతుచూసిన సీనియర్ జర్నలిస్ట్ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే 80కిపైగా అక్రమ కేసులు అవినీతి నాయకుల గుండెల్లో పరుగులు పెట్టించిన ప్రశ్నించే గొంతుక పేదల పక్షపాతై అహ్నరిశలు పాటుపడ్డ ప్రశ్నించే గొంతును గెలిపించుకోవాలి గెలిపిస్తే చట్టసభల్లో మీ గొంతునై...
- Advertisement -spot_img

Latest News

42% బీసీ రిజర్వేషన్ పై రాజకీయ వివాదం

బీసీ లకు 42% రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ ఎన్నం ప్రకాష్ మాజీ ఓబీసీ మోర్చా రాష్ట్ర కార్యదర్శి తెలంగాణలో బీసీలకు 42% రిజర్వేషన్ల అంశం చుట్టూ రాజకీయ చర్చలు...
- Advertisement -spot_img
error: Contact AADAB NEWS