కొత్తగూడెం జిల్లా వ్యాప్తంగా లోపించిన పారిశుధ్యం
ఇలా ఉంటే విషజ్వరాలు రావా…?
స్పంధించని అధికారులు..
అసలే వర్షాలు దీనికి తోడు లోతట్టు ప్రాంతాలన్నీ వరద నీటితో జలమయం అవుతున్నాయి. రోడ్లపై పడిన గుంటల్లో వర్షపు నీరు చేసి దోమలకు ఆలవాలుగా మారుతున్నాయి. వర్షాకాలంలో అంటువ్యాధులు విషజ్వరాలు ప్రబలకుండా చర్యలు తీసుకోవాల్సిన అధికారులు పట్టించుకోకపోవడంతో, రోడ్ల వెంట ఎక్కడపడితే అక్కడ...
పేద, మధ్యతరగతి, రైతులు, మహిళలు, యువతకు మేలు చేసేలా జీఎస్టీ రేట్ల తగ్గింపు సంస్కరణలు.
బిజెపి తెలంగాణ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పి రవి ప్రసాద్ గౌడ్
దేశవ్యాప్తంగా...