ఆ రాత్రి జన్వాడ ఫామ్హౌస్లో ఏం జరిగింది.!
గతంలో నార్కో టెస్ట్ అడిగితే హాజరుకాని వైనం
ఇప్పుడు ఆయన మెడకు చుట్టుకున్న జన్వాడ డ్రగ్ పార్టీ
బామ్మర్ది ఆధ్వర్యంలో జన్వాడ ఫామ్ హౌస్ లో రేవ్ పార్టీ
కొకైన్ సహా డ్రగ్స్ వాడినట్లు పుకార్లు
విదేశీ మద్యం పెద్ద ఎత్తున స్వాధీనం
రాజ్ పాకాల ద్వారా కేటీ రామారావు సీక్రెట్స్ బయటకి.?
తమదైన శైలీలో...
బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ కీలక నిర్ణయం
ట్విట్టర్ ద్వారా అభిమానులతో కేటీఆర్ మాటా మంతి
తెలంగాణ వ్యాప్తంగా తిరుగుతా
కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎండగడుతా
ఈ ప్రభుత్వానికి ప్రజల కష్టాలు పట్టట్లేదు
రైతులు, నిరుద్యోగులు, పేదల ఘోడు వినిపించుకోట్లేదు
కాంగ్రెస్ పార్టీ పాలన ప్రమ్ ఢిల్లీ, టూ ఢిల్లీ, ఫర్ డీల్లీ అన్నట్లుగా తయారైందని ఎద్దేవా
తెలంగాణ రాష్ట్రానికి కాంగ్రెస్ పాలన ఒక శాపంగా...
మాజీ మంత్రి, భారాస వర్కింగ్ ప్రెసిడెంట్ కీలక ప్రకటన చేశారు. రానున్న రోజుల్లో రాష్ట్రవ్యాప్తంగా పాదయాత్ర చేస్తానని తెలిపారు. తెలంగాణ రాష్ట్రానికి కాంగ్రెస్ ప్రభుత్వం శాపంగా మారిందని, కాంగ్రెస్ పాలనలో జరిగిన నష్టం నుండి రాష్ట్రం కోలుకోవడం అసాధ్యం అని వ్యాఖ్యనించారు. రాష్ట్రంలో తిరిగి బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి ఖాయమని తెలిపారు. ఎన్నికల సమయంలో...
(అవినీతిలో ఫస్ట్ అరెస్ట్ ఎవరిదీ ..?)
బీఆర్ఎస్ అవినీతిపై క్లారిటీకి వచ్చిన తెలంగాణ ప్రభుత్వం
రాష్ట్ర రాజకీయాలను షేక్ చేస్తున్న మంత్రి పొంగులేటి వ్యాఖ్యలు
కేటీఆర్,హరీశ్ రావులతో పాటు కేసీఆర్పై కూడా కేసులుంటాయా ?
ఏ క్షణంలోనైనా కారు పార్టీ ముఖ్య నేతలు కటకటాల్లోకి వెళ్లాల్సిందేనా
ఇందులో ఎవరిపాత్ర ఎంత.? ఎవరెవరు ఎందులో ఇరుక్కోబోతున్నారు.
ఎవరి మెడకు ఉచ్చు బిగుసుకోబోతోంది..తెలంగాణలో ఎం...
మాజీ మంత్రి, భారాస వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ బావ మరిది రాజ్ పాకాల ఫామ్హౌస్ పై శనివారం రాత్రి ఎస్వోటీ పోలీసులు దాడులు చేశారు. జన్వాడ రిజర్వ్ కాలనీలో ఉన్న రాజ్ పాకాల ఫామ్హౌస్ లో భారీ శబ్దాలతో పార్టీ నిర్వహిస్తున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. దీంతో పోలీసులు అక్కడికి చేరుకొని తనిఖీలు చేపట్టారు....
కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు జగ్గారెడ్డి
రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న ప్రతి పనులపై బీఆర్ఎస్ తప్పుడు ప్రచారం చేస్తుందని కాంగ్రెస్ సీనియర్ నాయకులు జగ్గారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. శనివారం గాంధీభవన్లో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సంధర్బంగా మాట్లాడుతూ, తన సోషల్ మీడియా టీంను కేటీఆర్ అదుపులో పెట్టుకోవాలని హెచ్చరించారు. సోషల్ మీడియాలో అడ్డగోలుగా...
మంత్రి కొండా సురేఖపై భారాస వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వేసిన పరువు నష్టం దావపై శుక్రవారం సిటీ సివిల్ కోర్టులో విచారణ జరిగింది. ఈ సంధర్బంగా న్యాయస్థానం కీలక వ్యాఖ్యలు చేసింది. కేటీఆర్ పై మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు తీవ్ర అభ్యంతరంగా ఉన్నాయని, బాద్యత కలిగిన పదవిలో ఉంటూ ఇలాంటి వ్యాఖ్యలు...
(శ్రీ సీతారామచంద్ర స్వామి భూములు స్వాహా చేసిన బీఆర్ఎస్ గమర్నమెంట్)
రూ.3వేల కోట్ల విలువైన 1,148 ఎకరాల భూమి హాంఫట్
ఎండోమెంట్ చట్టాలు తుంగలో తొక్కిన గత సర్కార్
డివిజన్ బెంచ్ తీర్పు.. మళ్లీ సింగిల్ బెంచ్ ముందుకు రిట్ పిటిషన్
పిటిషన్ దారులపై ఆగ్రహం వ్యక్తం చేసిన ధర్మాసనం
ఇండస్ట్రీయల్కు భూములు అప్పగించిన బీఆర్ఎస్ సర్కార్
భారీ మొత్తంలో ముడుపులు తీసుకున్న...
రాష్ట్ర దేవాదాయశాఖ మంత్రి కొండా సురేఖపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ధాఖలు చేసిన పరువు నష్టం దావాపై సోమవారం నాంపల్లి కోర్టులో విచారణ జరిగింది. ఈనెల 18న కేటీఆర్ తో పాటు నలుగురు సాక్షుల వాంగ్మూలాలను నమోదు చేస్తామని కోర్టు తెలిపింది. బాల్క సుమన్, సత్యవతి రథోడ్, తుల ఉమా, దాసోజు శ్రవణ్...
జనాభా ప్రాతిపదికన అంగీకరించే ప్రసక్తి లేదు
24 నుంచి 19 శాతానికి పడిపోనున్న దక్షిణాది ప్రాతినిధ్యం
11 ఏళ్లయినా ఎపి విభజన మేరకు పెరగని అసెంబ్లీ సీట్లు
కేంద్ర నిర్ణయానికి...