Sunday, August 17, 2025
spot_img

ktr

సోషల్ మీడియా టీంను కేటీఆర్ అదుపులో పెట్టుకోవాలి

కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు జగ్గారెడ్డి రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న ప్రతి పనులపై బీఆర్ఎస్ తప్పుడు ప్రచారం చేస్తుందని కాంగ్రెస్ సీనియర్ నాయకులు జగ్గారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. శనివారం గాంధీభవన్‎లో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సంధర్బంగా మాట్లాడుతూ, తన సోషల్ మీడియా టీంను కేటీఆర్ అదుపులో పెట్టుకోవాలని హెచ్చరించారు. సోషల్ మీడియాలో అడ్డగోలుగా...

కొండా సురేఖ వ్యాఖ్యలపై కోర్టులో విచారణ

మంత్రి కొండా సురేఖపై భారాస వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వేసిన పరువు నష్టం దావపై శుక్రవారం సిటీ సివిల్ కోర్టులో విచారణ జరిగింది. ఈ సంధర్బంగా న్యాయస్థానం కీలక వ్యాఖ్యలు చేసింది. కేటీఆర్ పై మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు తీవ్ర అభ్యంతరంగా ఉన్నాయని, బాద్యత కలిగిన పదవిలో ఉంటూ ఇలాంటి వ్యాఖ్యలు...

ప‌ర‌మాత్మునికే పంగ‌నామాలు..

(శ్రీ సీతారామచంద్ర స్వామి భూములు స్వాహా చేసిన బీఆర్ఎస్ గ‌మ‌ర్న‌మెంట్‌) రూ.3వేల కోట్ల విలువైన 1,148 ఎకరాల భూమి హాంఫట్ ఎండోమెంట్‌ చట్టాలు తుంగలో తొక్కిన గత సర్కార్ డివిజన్‌ బెంచ్‌ తీర్పు.. మళ్లీ సింగిల్‌ బెంచ్‌ ముందుకు రిట్‌ పిటిషన్‌ పిటిష‌న్ దారుల‌పై ఆగ్రహం వ్యక్తం చేసిన ధర్మాసనం ఇండస్ట్రీయ‌ల్‌కు భూములు అప్ప‌గించిన బీఆర్ఎస్ స‌ర్కార్‌ భారీ మొత్తంలో ముడుపులు తీసుకున్న...

కొండా సురేఖపై కేటీఆర్ పిటిషన్, తదుపరి విచారణ 18కి వాయిదా

రాష్ట్ర దేవాదాయశాఖ మంత్రి కొండా సురేఖపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ధాఖలు చేసిన పరువు నష్టం దావాపై సోమవారం నాంపల్లి కోర్టులో విచారణ జరిగింది. ఈనెల 18న కేటీఆర్ తో పాటు నలుగురు సాక్షుల వాంగ్మూలాలను నమోదు చేస్తామని కోర్టు తెలిపింది. బాల్క సుమన్, సత్యవతి రథోడ్, తుల ఉమా, దాసోజు శ్రవణ్...

మంత్రి కొండా సురేఖకు నాంపల్లి కోర్టు నోటీసులు

సినీ నటుడు నాగార్జున దాఖలు చేసిన పిటిషన్ పై మంత్రి కొండా సురేఖకు గురువారం నాంపల్లి కోర్టు నోటీసులు జారీ చేసింది. మంత్రి కొండా సురేఖ తన కుటుంబ గౌరవానికి భంగం కలిగించేలా వ్యాఖ్యలు చేశారంటూ అక్కినేని నాగార్జున కోర్టును ఆశ్రయించారు. కొండా సురేఖపై పరువు నష్టం దావాతో పాటు క్రిమినల్ కేసు నమోదు...

మంత్రి కొండా సురేఖపై పరువు నష్టం దావా వేసిన కేటీఆర్

మంత్రి కొండా సురేఖపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పరువు నష్టం దావా వేశారు. గురువారం నాంపల్లి ప్రత్యేక కోర్టులో కేటీఆర్ తరపు న్యాయవాది ఉమామహేశ్వర్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. బీఆర్ఎస్ నేతలు బాల్క సుమన్, సత్యవతి రథోడ్, తుల ఉమా, దాసోజు శ్రవణ్‎ను సాక్షులుగా పేర్కొన్నారు. ఇటీవల నిర్వహించిన ఓ మీడియా...

2029లో బీజేపీ, కాంగ్రెస్ మేజిక్ ఫిగర్‎కు దూరంగా ఉంటాయి

హర్యానా, జమ్ముకశ్మీర్ రాష్ట్రాల ఎన్నికల ఫలితాలపై స్పందించినబీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలంగాణ ప్రజలను ఆరు గ్యారెంటీల పేరుతో కాంగ్రెస్ పార్టీ మోసం చేసింది కేంద్ర ప్రభుత్వం ఏర్పాటులో ప్రాంతీయ పార్టీలే కీలకం హర్యానా, జమ్ముకశ్మీర్ ఎన్నికల ఫలితాలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎక్స్ వేదికగా స్పందించారు. తెలంగాణ ప్రజలను ఆరు గ్యారెంటీల పేరుతో కాంగ్రెస్ పార్టీ...

నా వ్యాఖ్యల ఉద్దేశం మనోభావాలను దెబ్బతీయడం కాదు

మంత్రి కొండా సురేఖ నటి సమంత పై తను చేసిన వ్యాఖ్యలను ఉపసంహరించుకుంటున్నట్లు మంత్రి కొండా సురేఖ తెలిపారు. కేటీఆర్, సమంత పై చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా తీవ్ర దుమారం రేగడంతో మంత్రి కొండా సురేఖ స్పందించారు. తన వ్యాఖ్యల ఉద్దేశం మహిళల పట్ల ఒక నాయకుడి చిన్నచూపు ధోరణిని ప్రశ్నించడమే కానీ సమంత మనోభావాలను...

కొండా సురేఖ వ్యాఖ్యలపై బీఆర్ఎస్ నాయకులు ఆగ్రహం

రాజకీయంగా దుమారం లేపిన మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యలు కొండా సురేఖ వ్యాఖ్యల పై ఆగ్రహం వ్యక్తం చేసిన హరీష్ రావు, సబితా ఇంద్రారెడ్డి, సత్యవతి రథోడ్ కొండా సురేఖ బేషరతుగా క్షమాపణ చెప్పాలి : హరీష్ రావు కేటీఆర్ గురించి కొండా సురేఖ మాట్లాడింది ఆక్షేపణియం : సబితా ఇంద్రారెడ్డి కొండా సురేఖ వ్యాఖ్యలపై పరువునష్టం దావా వేస్తాం...

కేటీఆర్ తీరుతో సినీపరిశ్రమలో కొంతమంది ఇబ్బంది పడ్డారు

కేటీఆర్ పై సంచలన ఆరోపణలు చేసిన మంత్రి కొండా సురేఖ నాగా చైతన్య విడాకులకు కేటీఆరే కారణం హీరోయిన్ ల ఫోన్ ట్యాప్ చేసింది కేటీఆర్ కదా..? కేటీఆర్ తీరుతో కొంతమంది సినిమా ఫీల్డ్ నుండి తప్పుకున్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై మంత్రి కొండా సురేఖ సంచలన ఆరోపణలు చేశారు. నాగా చైతన్య, సమంతా విడాకులకు కేటీఆర్...
- Advertisement -spot_img

Latest News

డా. లయన్ సహయ రఘు గారికి ప్రతిష్టాత్మకమైన MJF పతకం

లయన్స్ క్లబ్ 320H గవర్నర్ శ్రీ గంప నాగేశ్వరరావు గారు మరియు సీనియర్ లయన్ సభ్యుల చేత, లయన్స్ క్లబ్ హైదరాబాదు ప్రైడ్ స్టార్స్ అధ్యక్షులు...
- Advertisement -spot_img
error: Contact AADAB NEWS