Monday, August 18, 2025
spot_img

ktr

ప్రజా ప్రభుత్వాన్ని అస్థిర పరుస్తరా

కేటీఆర్, హరీశ్ లకు రేవంత్ సర్కార్ ను విమర్శించే హక్కులేదు తెలంగాణ కేసీఆర్ ఏటీఎం అన్న మోదీ వ్యాఖ్యలు ఏమైనయ్ నేడు ప్రధాని ఎందుకు మాట్లాడడం లేదు 8లక్షల కోట్ల అప్పుజేసి ఆగంచేసి సిగ్గులేకుండా మాట్లాడతారా బీఆర్ఎస్ నేతలు రాష్ట్రాన్ని దోచుకుతిన్నరు ఆరు గ్యారెంటీలు, రుణమాఫీ చేసిన కాంగ్రెస్ గవర్నమెంట్ విమర్శలా బీఆర్ఎస్ పై మాజీ ఎంపీ, కాంగ్రెస్ సీనియర్ నేత రవీంద్ర...

మేము నిర్మించిన ఇళ్లనే కాంగ్రెస్ మూసీ బాధితులకు కేటాయిస్తుంది

కేటీఆర్ భారాస హయంలో డబుల్ బెడ్‎రూమ్ ఇళ్లు కట్టలేదని ప్రజలను మభ్యపెట్టి, ఇప్పుడు మూసీ బాధితులకు తాము నిర్మించిన డబుల్ బెడ్‎బెడ్ రూమ్ ఇళ్లనే కాంగ్రెస్ పార్టీ కేటాయిస్తుందని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ మండిపడ్డారు. హైడ్రా కూల్చివేతలపై స్పందిస్తూ "ఎక్స్" వేదికగా పోస్టు చేశారు. తమ పార్టీది విధాన నిర్మాణమైతే, కాంగ్రెస్ పార్టీది విధ్వంసమని...

రాష్ట్రంలో బీఆర్ఎస్‎కు భవిష్యత్తు లేదని తేలిపోయింది

యాదాద్రి దేవాలయ నిర్మాణ పనుల్లో జరిగిన అక్రమాలపై రాష్ట్ర ప్రభుత్వం సమగ్ర విచారణ చేయాలి బామ్మర్ది కథను సృష్టించి కేటీఆర్ బద్మాష్ నాటకాలు ఆడుతున్నారు రాష్ట్రంలో బీఆర్ఎస్‎కు భవిష్యత్తు లేదని తేలిపోయింది కేటీఆర్ నోటికొచ్చిన అబద్ధాలాడుతూ,ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారు యాదాద్రి దేవాలయ నిర్మాణ పనుల్లో జరిగిన అక్రమాలపై రాష్ట్ర ప్రభుత్వం సమగ్ర విచారణ చేయాలని టీపీసీసీ అధికార ప్రతినిధి బండి...

సీఎం పదవికి పొంగులేటి ఎసరు..

సీఎం కుటుంబసభ్యుల అవినీతిని తెలుస్తాం టెండర్లను రేవంత్ రెడ్డి తన బావమరిదికి కట్టబెట్టారు బావమరిది వ్యవహారంలో సీఎం రేవంత్ రెడ్డి ఇరుకున్నారు ఈ వ్యవహారం రేవంత్ రెడ్డి మెడకు చుట్టుకుంటుంది అమృత్ టెండర్లో తప్పు జరగలేదని నిరూపిస్తే రాజకీయ సన్యాసం తీసుకుంటా పొంగులేటి శ్రీనివాస్‎కి నిజంగానే చిత్తశుద్ధి ఉంటే కలిసి హైకోర్టు సీజే వద్దకు రావాలి సీఎం రేవంత్ రెడ్డి రాజీనామాకు సిద్ధంగా...

ఓవైసీకి ఉగ్రవాదులతో ఉన్న సంబంధాల పై ఆధారాలు ఉన్నాయి

ఎంఐఎం పార్టీకి,ఓవైసీకి ఉగ్రవాదులతో లింక్స్ ఉన్నాయి కేంద్రమంతి బండిసంజయ్ సంచలన వ్యాఖ్యలు ఓవైసీ కళాశాలలో ఉగ్రవాది ఫ్యాకల్టీ ఉన్నాడు మా వద్ద పక్క ఆధారాలు ఉన్నాయి సెక్యులర్ అని చెప్పుకుంటున్న ఓవైసీ,ఏ ఒక్క హిందూ పండుగను ఎందుకు జరుపుకోరు అమృత్ స్కీంలో అవినీతి జరిగిందని కేటీఆర్ ఆరోపణలు చేస్తున్నాడు అవినీతిపై ఆధారాలు ఉంటే ఇవ్వండి కాంగ్రెస్,బీఆర్ఎస్ పార్టీల మధ్య లోపాయికారి ఒప్పందం జరిగింది బీఆర్ఎస్ అధికారంలో...

అమృత్ టెండర్లపై కేంద్రం విచారణ జరిపించాలి

అమృత్ పథకంలో సీఎం రేవంత్ రెడ్డి కుటుంబసభ్యులు అవినీతి చేశారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు.సీఎం తన అధికారాన్ని ఉపయోగించి బావమరిదికి పనులు అప్పగించారని ఆరోపించారు.శనివారం అయిన మీడియాతో మాట్లాడారు.అమృత్ పథకంలో జరిగిన టెండర్ల వివరాలను రాష్ట్ర ప్రభుత్వం బయటపెట్టడం లేదని,టెండర్ల పై కేంద్రం విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.

పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలకు బీఆర్ఎస్ మంత్రి పదవులు ఇవ్వలేదా

మంత్రి పొన్నం ప్రభాకర్ పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలకు బీఆర్ఎస్ మంత్రి పదవులు ఇవ్వలేదా అని మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రశ్నించారు.ఇటీవల కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై స్పందించారు.హైదరాబాద్ వాసులను కాంగ్రెస్ ఏనాడూ కూడా విమర్శించలేదని తెలిపారు.ఆంధ్ర ప్రజలను గతం కేసీఆర్ దారుణంగా విమర్శించారని ఆరోపించారు.శాంతి భద్రతలకు విఘాతం కలిగించే విధంగా ప్రతిపక్షం వ్యవహరిస్తుందని మండిపడ్డారు.

రాజకీయ చదరంగం

పొలిటికల్ పార్టీల్లో రచ్చ రచ్చ పబ్లిక్ ను పరేషాన్ చేస్తున్న ఎమ్మెల్యేలు దీని వెనుక అసలు వాస్తవాలేంటి..!! కౌశిక్ రెడ్డి హంగామా ఏంటి,అరికేపుడిని సపోర్ట్ చేస్తున్న వారెవరూ..? ప్రాంతీయ విభేదాలు సృష్టిస్తున్నది ఎందుకు..? కేసీఆర్, కేటీఆర్, హరీశ్ ల వ్యూహామేనా కాంగ్రెస్, బీఆర్ఎస్ పక్కా స్కేచే గొడవకు కారణమా.! గణేష్ నిమజ్జనం,విమోచన దినోత్సవాలు ప్రశాంతంగా జరిగేనా.? 17న విమోచన దినోత్సవానికి అమిత్ షా రాక.? పోలీసులు భద్రత...

కవితను చూడగానే భావోద్వేగానికి గురైన కేసీఆర్

ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో జైలు నుండి విడుదలైన ఎమ్మెల్సీ కవిత గురువారం తండ్రి,మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ను కలిశారు.కవితను చూడగానే కేసీఆర్ భావోద్వేగానికి గురయ్యారు.ఐదున్నర నెలల తర్వాత తండ్రిను చూసిన కవిత కేసీఆర్ కాళ్లు మొక్కి ఆశీర్వాదం తీసుకున్నారు. ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో సుప్రీంకోర్టు కవితకు ఆగష్టు 27న బెయిల్ మంజూరు చేసిన...

హైదరాబాద్ కు బయల్దేరిన కవిత

ఎమ్మెల్సీ కవిత ఢిల్లీ నుండి హైదరాబాద్ కు బయల్దేరారు.మంగళవారం ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో కవితకు సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసిన విషయం తెలిసిందే.నిన్న రాత్రి తిహార్ జైలు నుండి విడుదలైన కవిత ఢిల్లీలోని తన నివాసంలోనే బస చేశారు.బుధవారం భర్త అనిల్,బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తో కలిసి ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి...
- Advertisement -spot_img

Latest News

డా. లయన్ సహయ రఘు గారికి ప్రతిష్టాత్మకమైన MJF పతకం

లయన్స్ క్లబ్ 320H గవర్నర్ శ్రీ గంప నాగేశ్వరరావు గారు మరియు సీనియర్ లయన్ సభ్యుల చేత, లయన్స్ క్లబ్ హైదరాబాదు ప్రైడ్ స్టార్స్ అధ్యక్షులు...
- Advertisement -spot_img
error: Contact AADAB NEWS