గిర్నీబావిలో నకిలీ పత్రాలు సృష్టించి.. భూ కబ్జాలకు పాల్పడుతున్న స్వామి..
కబ్జా చేయడమే ధ్యేయంగా అక్రమ నిర్మాణం చేపట్టిన వైనం.
గ్రామ పంచాయతీ కార్యదర్శి నోటీసు ఇస్తే తిరస్కరించిన స్వామి..
బోగస్ లే అవుట్లో జోరుగా రియల్ ఎస్టేట్ దందా..
కబ్జా చేయుటకు తీసిన గుంతలను పూడ్చకుండా అక్రమ లే అవుట్ అని ఫ్లెక్సీ ఏర్పాటు చేసిన అధికారులు..
ఫ్లెక్సీని సైతం...
33 ఫీట్ల వాగు భూమి కబ్జా ˜ అధికారులకు ఫిర్యాదు చేసిన,
పట్టించుకోవడం లేదంటూ ఫిర్యాదుదారుడు ఆవేదన
హైడ్రా తరహాలో సూర్యాపేటలో కూడా అధికారులు పనిచేయాలి
ప్రజావాణిలో సువెన్ ఫార్మ పై ఫిర్యాదు
సూర్యాపేట పట్టణం శాంతినగర్లో ఉన్న సువెన్ ఫార్మా, గత కొన్ని సంవత్స రాలుగా ప్రజల ఆరోగ్యాలను దెబ్బతీస్తూ వస్తుంది. ఈ కంపెనీ వల్ల ఐదు గ్రామాలకు...
నాగారం మున్సిపాలిటీ పరిధిలో యధేచ్చగా ప్రభుత్వ భూములు కబ్జా చేస్తున్న అక్రమార్కులు
సర్వే నెం. 354లోని సర్కారు భూమి మాయం
నాగారంలో గజం లక్షల్లో పలుకుతున్న భూమి ధర
రెవెన్యూ, మున్సిపల్ అధికారుల సపోర్ట్
ఉన్నతాధికారులు దృష్టిసారించాలని స్థానికుల రిక్వెస్ట్
రాజధాని నగరం హైదరాబాద్ లో భూముల ధరలకు రెక్కలు రావడంతో అక్రమార్కులు రెచ్చిపోతున్నారు. ఎక్కడ ఖాళీ జాగ కనబడితే అక్కడ...
నాగారం మున్సిపాలిటీలో స.నెం. 291/4లోని కోట్ల రూపాయల భూమి మాయం
ఎమ్మార్వో అండదండలతో ఆక్రమణలు
జీవో 59 సహాయంతో చౌకగా కొట్టేసిన అక్రమార్కులు
దోచిపెట్టిన అప్పటి ఎమ్మార్వో గౌరీ వత్సల, ఆర్ఐ కిషోర్
నిర్మాణ అనుమతులు ఇవ్వొద్దని కమిషనర్కి ఎమ్మార్వో అశోక్ లేఖ
రాత్రికి రాత్రే అక్రమాన్ని సక్రమం చేసే దిశగా కబ్జాదారులు
గత జనవరిలోనే ఆదాబ్ హైదరాబాద్లో వరుస కథనాలు
ఇప్పటివరకు ఆ...
వేలాదిగా తరలి వెళ్లిన ఎర్రదండు సభ్యులు
సిపిఎం 24వ అఖిల భారత మహాసభ బుధవారం తమిళనాడులోని మధురైలో ప్రారంభం కానుంది. అంతకుముందే తమిళనాడు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల...