సహజ వాగును దారిమల్లించే యత్నం
అక్రమార్కులకు అంటకాగుతున్న అధికారులు
జయభేరి గ్రీన్ తత్వ ఆగడాలకు గ్రామం బలి
పూర్తి ముంపు ప్రాంతంగా మారనున్న అమ్డాపూర్
ఫిర్యాదు చేసిన పరిసర ప్రాంత రైతులు, ప్రజలు
పట్టించుకోని ఇరిగేషన్, రెవిన్యూ శాఖ అధికారులు
మా పరిధిలోకి రాదంటే.. మా పరిధిలోకి రాదంటూ తప్పించుకుంటున్న అధికారులు, ఎన్వొసీ ఒక రెవిన్యూలో తవ్వకాలు మరోరెవిన్యూలో
‘కడుపు చించుకుంటే కాళ్ళ మీద...
హైదరాబాద్ మహా నగరానికి నీరు సరఫరా చేసే కృష్ణా డ్రింకింగ్ వాటర్ సప్లై స్కీమ్ ఫేజ్-2 లోని కోదండాపూర్ పంప్ హౌజ్ లో రెండో పంపు NRV వాల్వ్ మరమ్మతులకు గురైంది. దీంతో అత్యవసరంగా నీటి సరఫరా నిలిపివేసే పరిస్థితి ఏర్పడింది. అదే సమయంలో అటు యుద్ధప్రాతిపదికన మరమ్మతు పనులు కూడా జరుగుతున్నాయి. పనులు...
జీహెచ్ఎంసీ ఎన్ఫోర్స్మెంట్, విజిలెన్స్ అండ్ డిజాస్టర్ మేనేజ్మెంట్ కమిషనర్ గా బాధ్యతలు చేపట్టిన ఎ.వి. రంగనాథ్. రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వుల మేరకు జీహెచ్ఎంసీ ఎన్ఫోర్స్మెంట్, విజిలెన్స్ అండ్ డిజాస్టర్ మేనేజ్మెంట్ నూతన కమిషనర్ గా నియమించబడిన ఏ.వి. రంగనాథ్ బుధవారం బాధ్యతలను చేపట్టారు.ఈ సందర్బంగా కార్యాలయ అధికారులు, సిబ్బంది నూతన కమిషనర్ ను మార్యాదపూర్వకంగా...
విశ్వ హిందూ పరిషత్ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి డా.రావినూతల శశిధర్ విజయవాడ శ్రీకనకదుర్గా మాతను దర్శించికున్నారు.ఈ సంధర్బంగా అయిన మాట్లాడుతూ లోక కళ్యాణం కోసం అమ్మవారిని ప్రార్థించమని తెలిపారు.అమ్మవారి దయతో సమాజ కార్యక్రమాలను మరింత వేగంగా చేసేలా శక్తిని ప్రసాదించాలని ప్రార్థించినట్టు వెల్లడించారు.కనకదుర్గా మత దర్శనం కంటే ముందు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డీజీపీగా బాద్యతలు...
ప్రముఖ టాలీవుడ్ డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళికి అరుదైన గౌరవం దక్కింది.
ఆయనతో పాటు ఆయన సతీమణి రమా రాజమౌళి, హిందీ నటి షబానా అజ్మీలకు..
ఆస్కార్ అవార్డులు అందజేసే అకాడమీలో సభ్యత్వ ఆహ్వానం అందింది.
అకాడమీ ఆఫ్ మోషన్ పిక్చర్ ఆర్ట్స్ అండ్ సైన్సెస్ తాజాగా సుమారు 487 మంది కొత్త సభ్యులకు ఆహ్వానం పంపింది.
ఆ జాబితాలో రాజమౌళి,...
రాజమౌళి మరో అరుదైన గౌరవాన్ని దక్కించుకున్నారు.రాజమౌళితో పాటు అయిన సతీమని రమా రాజమౌళి కూడా అరుదైన గౌరవాన్ని సొంతం చేసుకున్నారు.ఆస్కార్ అకాడమీలో చేరేందుకు రాజమౌళి దంపతులకు ఆహ్వానం అందింది.ఈ ఏడాది 487 మంది సభ్యులకు ఆస్కార్ అకాడమీలో చేరేందుకు ఆహ్వానం పంపింది.ఈ జాబితాలో రాజమౌళి దంపతుల పేరు కూడా ఉంది.వీరిద్దరితో పాటు భారత్ కి...
-బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి
ఇటీవల కాంగ్రెస్ పార్టీలో చేరిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలైన పోచారం శ్రీనివాస్ రెడ్డి, సంజయ్ శాసనసభ సభ్యత్వాలను రద్దు చేయించి తీరుతామని అన్నారు మాజీమంత్రి,బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి.ఎమ్మెల్యేలు పార్టీ మారడం పై తెలంగాణ భవన్ లో మీడియా సమావేశం నిర్వహించారు.ఈ సంధర్బంగా జగదీష్ రెడ్డి మాట్లాడుతూ పోచారం శ్రీనివాస్,సంజయ్ బీఆర్ఎస్...
అమెరికా అగ్రరాజ్యంలో మళ్ళీ కాల్పులు కలకలం రేపాయి.లాస్ వెగాస్ లోని ఓ దుండగుడు కాల్పులకు తెగబడ్డాడు.ఈ కాల్పుల్లో ఐదుగురు మరణించారు.మరణించిన వారిలో నలుగురు మహిళలు,13 ఏళ్ల బాలిక ఉంది.అనంతరం కాల్పులు జరిపిన నిందితుడు తనను తాను కాల్చుకొని ఆత్మహత్యకి పాల్పడ్డట్టు పోలీసులు తెలిపారు. లాస్ వెగాస్ లోని రెండు అపార్ట్మెంట్స్ లో నిందితుడు కాల్పులు...
-18వ లోక్ సభ స్పీకర్ గా ఎన్నికైన ఓంబిర్లా
తొలిప్రసంగంలోనే ఓంబిర్లా నోట ఎమర్జెన్సీ మాట
ఇందిరాగాంధీ విధించిన ఎమర్జెన్సీ చరిత్రలోనే బ్లాక్ చాప్టర్ గా నిలిచిపోతుంది
ఎమర్జెన్సీని లోక్ సభ ఖండిస్తుంది
స్పీకర్ చేసిన వ్యాఖ్యల పై నిరసన వ్యక్తం చేసిన విపక్ష నేతలు
అప్పటి ఇందిరాగాంధీ ప్రభుత్వం విధించిన "ఎమర్జెన్సీ" చరిత్రలోనే బ్లాక్ చాప్టర్ గా నిలిచిపోతుందని అన్నారు...
శ్రీలంక అధ్యక్షుడిగా అనురా కుమార్ దిసనాయకే ప్రమాణస్వీకారం చేశారు.రాష్ట్రపతి సచివాలయంలో ప్రధాన న్యాయమూర్తి జయంత జయసూర్య అయినతో ప్రమాణం చేయించారు.శ్రీలంక అధ్యక్ష ఎన్నికల పోలింగ్ శనివారం...