Monday, September 23, 2024
spot_img

latest news

ఓ అర్ అర్ పై రోడ్డు ప్రమాదంలో డ్రైవర్ మృతి

మేడ్చల్ ఓ అర్ అర్ పై రోడ్డు ప్రమాదం జరిగింది. ఓఆర్ఆర్ పై సుతారి గూడ గ్రామం వద్ద పటాన్ చెరువు నుండి మేడ్చల్ వైపు వస్తుండగా ఆగి ఉన్న కంటైనర్ ను డీసీఎం ఢీ కొట్టింది.దీంతో డీసీఎం డ్రైవర్ వాహనాన్ని దిగి తనిఖీ చేస్తుండగా వెనుక నుండి వచ్చిన మరో కంటైనర్...

జూబ్లీహీల్స్ లో భారీ అగ్ని ప్రమాదం

హైదరాబాద్ లోని జూబ్లీహిల్స్ లో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది.జర్నలిస్ట్ కాలనీలో ఉన్న ఓ సాఫ్ట్ వేర్ ఆఫీసులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.నాలుగో అంతస్తులో ఒక్కసారిగా మంటలు ఎగిసిపడడంతో భయాందోళనకు గురైన ఉద్యోగులు బయటికి పరుగులు తీశారు.సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే ఘటన స్థలానికి చేరుకొని మంటలను ఆర్పే ప్రయత్నం చేశారు.ఘటన పై ఇంకా...

ఆది సాయికుమార్ విజువ‌ల్ వండ‌ర్ ష‌ణ్ముఖ షూటింగ్ పూర్తి

వైవిధ్య‌మైన చిత్రాల‌కు, విభిన్న‌మైన క‌థ‌ల‌కు తెలుగు ప్రేక్ష‌కులు ఎప్పుడూ ఆద‌రిస్తుంటారు. ఆ కోవ‌లోనే రూపొందుతున్న డివోష‌న‌ల్ థ్రిల్ల‌ర్ చిత్రం ష‌ణ్ముఖ. ప‌వ‌ర్‌ఫుల్ టైటిల్‌తో రూపొందుతున్న ఈ చిత్రంలో ఆది సాయికుమార్ క‌థానాయ‌కుడు. అవికాగోర్ క‌థానాయిక‌గా న‌టిస్తున్న ఈ చిత్రానికి ష‌ణ్ముగం సాప్ప‌ని ద‌ర్శ‌కుడు.శాస‌న‌స‌భ అనే పాన్ ఇండియా చిత్రంతో అంద‌రికి సుప‌రిచిత‌మైన సంస్థ సాప్‌బ్రో...

రష్యాలో రెచ్చిపోయిన ఉగ్రవాదులు

ప్రార్థన స్థలాలు,భద్రతా బలగాలే లక్ష్యంగా కాల్పులు ఉగ్రవాదులు జరిపిన కాల్పుల్లో 15 మంది పోలీసులు మృతి రష్యాలో ఉగ్రవాదులు రెచ్చిపోయారు.ప్రార్థన స్థలాలు,భద్రత బలగాలే లక్ష్యంగా కాల్పులకు తెగబడ్డారు.డాగేస్థాన్ లో ఈ కాల్పులు జరిగినట్టు అధికారులు వెల్లడించారు.ఉగ్రవాదులు జరిపిన కాల్పుల్లో 15 మంది పోలీసులు,సాధారణ పొరులు,ఓ చర్చి ఫాదర్ మరణించినట్టు అక్కడి గవర్నర్ మిలికొవ్ ప్రకటించారు.డాగేస్థాన్ లోని మఖచీకలతో...

రాజ్యాంగం కాపీతో ప్రమాణస్వీకారం చేసిన రాహుల్ గాంధీ

రెండో రోజు కొనసాగిన 18వ లోక్ సభ సమావేశాలు సమావేశంలో ఆందోళన చేసిన ఇండియా కూటమి ఎంపీలు రాజ్యాంగ ప్రతులతో ప్రమాణస్వీకారం చేసిన రాహుల్ గాంధీ రాహుల్ ని ఫాలో అయిన మిగితా సభ్యులు ఢిల్లీలోని నూతన పార్లమెంటు భవనంలో 18వ లోక్ సభ సమావేశాలు కొనసాగుతున్నాయి.జూన్ 24 ( సోమవారం ) తొలి లోక్ సభ సమావేశాలు ప్రారంభమయ్యాయి.తొలిరోజు...

ప్రజల యొక్క స్వేచ్చను ఆనాటి ప్రభుత్వం కాలరాసింది

( బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షులు,రాజ్యసభ సభ్యులు డా.లక్ష్మణ్ ) నాటి ప్రధాని ఇందిరాగాంధీ విధించిన ఎమర్జేన్సీతో దేశంలోని ప్రజలంతా ఆవస్థలు ఎదుర్కొన్నారని భారతీయ జనతా ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షులు,రాజ్యసభ సభ్యులు డా.లక్ష్మణ్ విమర్శించారు.బర్కత్ పుర లోని బీజేపీ నగర కార్యాలయంలో నిర్వహించిన ఎమర్జెన్సీ వ్యతిరేక దినోత్సవ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.ఎమర్జెన్సీ కి...

మంత్రి లోకేష్ కు విద్యార్థి, ఉపాధ్యాయ సంఘాల అభినందనలు

విద్యారంగంలో ప్రమాణాల మెరుగుకు సహకరించండి గత ప్రభుత్వంలో మాదిరి అనవసర వేధింపులు ఉండవు సచివాలయంలో బాధ్యతలు స్వీకరించిన విద్య,ఐటీ,ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ కు సోమవారం అభినందనలు వెల్లువెత్తాయి.ఉదయం బాధ్యతలు స్వీకరించిన వెంటనే లోకేష్ ముఖ్యమంత్రి అధ్యక్షతన జరిగిన కేబినెట్ సమావేశానికి హాజరయ్యారు. అనంతరం మధ్యాహ్నం నుంచి ఛాంబర్ లో రాష్ట్రం నలుమూలల నుంచి వచ్చిన...

అంగరంగ వైభవంగా బల్కంపేట ఎల్లమ్మ కళ్యాణానికి ఏర్పాట్లు

భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని చర్యలు అధికారులు సమన్వయం చేసుకుంటూ కంట్రోల్ రూం ద్వారా నిరంతర పర్యవేక్షణ - మంత్రి పొన్నం ప్రభాకర్ హైదరాబాద్ ,జూన్ 25 ఆషాఢ మాసం బోనాల ఉత్సవాలు సమీపిస్తున్న నేపథ్యంలో ప్రభుత్వం అన్ని రకాల చర్యలు చేపట్టింది. ఇప్పటికే దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో అన్ని విభాగాల ఉన్నతాధికారులతో రాష్ట్ర స్థాయి...
- Advertisement -spot_img

Latest News

తెలుగు నాటక రంగంలో “స్థానం” వారిది ప్రత్యేక స్థానం

సెప్టెంబర్ 23…స్థానం నరసింహారావు జయంతి స్థానం నరసింహారావుది ఆంధ్ర నాటకరంగ చరిత్రలో నరసింహారావుది ప్రత్యేక స్థానం.నాటక రంగం మనగలిగినంత కాలం ఆయన పేరు శాశ్వతంగా నిలిచి పోతుంది.ఆయన...
- Advertisement -spot_img