Monday, September 23, 2024
spot_img

latest news

నిరుద్యోగులకు గుడ్ న్యూస్,18,799 పోస్టులను భర్తీ చేయనున్న రైల్వే

నిరుద్యోగులకు మరో శుభవార్త అందించింది ఆర్.ఆర్.బీ భోపాల్.దేశవ్యాప్తంగా వివిధ రైల్వే జోన్లలో 18,799 ఏఎల్పీ పోస్టులను భర్తీ చేయనున్నట్లు ఆర్.ఆర్.బీ ప్రకటనలో తెలిపింది.దేశవ్యాప్తంగా వివిధ రైల్వే జోన్లలో ఖాళీగా ఉన్న 5,696 ఏఎల్పీ పోస్టులను భర్తీ చేస్తున్నట్లు ఇటీవలే ప్రకటించింది.ప్రకటించిన పోస్టులను పెంచాలని మరో ప్రకటన విడుదల చేసింది.మరిన్ని వివరాలు త్వరలోనే ప్రకటిస్తామని,ఏమైనా సందేహాలు...

మహా ముదురు ఈ మధుసూదన్ రెడ్డి..

తీగలాగితే డొంక కదిలినట్టు తవ్వే కొద్ది బయటపడుతున్న అక్రమాలు.. నడుపుతున్నది సంతోష్ సాండ్ కంపెనీ.. ఈ పేరుతో అమిన్ పూర్ లో లేఅవుట్ లో ఖాళీ స్థలాలపై నజర్.. లే అవుట్ కి సంబంధించిన ఓర్జినల్ డాక్యుమెంట్లు పోయాయనిపోలీస్ స్టేషన్లో సర్టిఫికెట్ పొందిన మహావీర్ జైన్.. చక్రపురి కాలనీలో చక్రం తిప్పిన మధుసూదన్ రెడ్డి.. లే అవుట్ లో రోడ్లు, పార్క్...

ఎంపిక చేసిన బైక్స్ ధరలు పెంచుతున్నట్లు ప్రకటించిన హీరో

ఎంపిక చేసిన మోటారు సైకిళ్ళు,స్కూటర్ల ధరలని పెంచుతున్నట్లు ప్రకటించిన హీరో మోటో కార్ప్ జులై 01 నుండి అమల్లోకి కొత్త ధరలు మోటార్ సైకిల్ లేదా స్కూటర్ పై రూ.1500 చొప్పున ధరలను పెంచుతున్నట్లు ప్రకటించిన హీరో మోటో కార్ప్ ఇన్పుట్ ధరలు పెరగకపోవడంతో ఈ నిర్ణయం తీసుకుంటునట్టు ప్రకటించిన హీరో మోటో కార్ప్ పెరగనున్న హీరో స్ప్లెండర్,హీరో పాషన్...

బహిరంగ మలవిసర్జనకి పేదరికానికి సంబంధం లేదు

మన దేశం లో 1.2 బిలియన్ల కి పైగా మొబైల్ ఫోన్లు వాడుతున్నారు. మళ్ళీ దాంట్లో 600 మిలియన్ల స్మార్ట్ ఫోన్లు వాడకం లో ఉన్నాయి. విచిత్రంగా ఎక్కువ సంఖ్య లో ఆరుబయట మలవిసర్జన చేసే ప్రజలున్న దేశం కూడా మనదేనని యూనిసెఫ్ రిపోర్ట్ తెలుపుతోంది. 594 మిలియన్ల మంది అంటే 48 శాతం...

నిరుద్యోగ సమాఖ్య ఆధ్వర్యంలో టీజీపీఎస్సి కార్యాలయం ముట్టడి

రాష్ట్రంలో 2 లక్షల ఉద్యోగాలు భర్తీకి ప్రభుత్వం నోటిఫికేషన్లు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ టీజీపీఎస్సి కార్యాలయం ముట్టడి ప్రజా ప్రతినిధులను కొనుగోలు చేసే పనిలో సీఎం రేవంత్ రెడ్డి బిజీగా ఉన్నారు: విద్యార్థి,నిరుద్యోగ సమాఖ్య రాష్ట్ర అధ్యక్షుడు రాజారాం యాదవ్ నిరుద్యోగులను గాలికి వదిలేసిన ప్రభుత్వం తక్షణమే 2 లక్షల ఉద్యోగాలకు నోటిఫికేషన్లు ఇవ్వాలని రాజారాంయాదవ్ డిమాండ్ రాష్ట్రంలో 2...

రాజ్ నాథ్ సింగ్ ను కలిసిన సీఎం రేవంత్ రెడ్డి

ఢిల్లీలో రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ తో సమావేశమైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముఖ్య‌మంత్రి వెంట ఉన్న లోక్ స‌భ ఎంపీలు మల్లు రవి, రఘురామిరెడ్డి,బలరాం నాయక్,సురేష్ షెట్కార్,చామ‌ల కిరణ్ కుమార్ రెడ్డి,రఘువీర్ రెడ్డి,కడియం కావ్య,గడ్డం వంశీ,రాజ్యసభ స‌భ్యుడు అనిల్ కుమార్ యాదవ్

పవన్ కళ్యాణ్ తో తెలుగు సినీ నిర్మాతల సమావేశం

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కొణిదల పవన్ కళ్యాణ్ విజయవాడలోని క్యాంప్ కార్యాలయంలో ప్రారంభమైన తెలుగు సినీ నిర్మాతల సమావేశం. తెలుగు చిత్ర పరిశ్రమ ఎదుర్కొంటున్న సమస్యలు, రాష్ట్రంలో సినిమా రంగం అభివృద్ధికి ఉన్న అవకాశాలు, రాష్ట్రంలో సినీ రంగం విస్తరణకు ఉన్న అవకాశాలపై చర్చించనున్నారు. సినీ పరిశ్రమ ఇబ్బందులను పవన్ కళ్యాణ్ నివేదించనున్నారు. ఈ...

కవిత అరెస్ట్ కు 100 రోజులు

మూడు నెలలకు పైగా తీహార్ జైల్లోనే మగ్గుతున్న కవిత సొంత బిడ్డను గాలికొదిలేసిన కేసీఆర్..!! వందరోజులైనా జైలు కు వెళ్లి పలకరించని కేసీఆర్..! ఎన్నికలలో సెంటిమెంట్ అస్త్రంలా వాడుకున్న వైనం! ప్రజల నుండి స్పందన లేకపోవడంతో మళ్ళీ మౌనం! న్యాయపోరాటం విషయంలో అంతంతే! కేసీఆర్ వైఖరి పై ఇంటా బయటా విమర్శలు..! తొమ్మిదిన్నరేళ్ళు అధికారం! కనుసైగతో పాలనా వ్యవస్థలను శాసించిన రాజభోగం! నాటి...

ఆదాబ్ కథనంపై దర్యాప్తు షురూ

మలక్ పేట సెయింట్ జోసెఫ్ స్కూల్ అరాచకం వేలల్లో డోనేషన్లు, వచ్చిరాని కండీషన్లు బుక్స్ కు ఎక్స్ ట్రా డబ్బులు వసూల్ టీచర్లకు కనీస వేతనాలు కరవు పీఎఫ్, ఈఎస్ఐ బెనిఫిట్స్ జాడేలేదు ప్రతియేటా ఆడిట్ రిపోర్ట్ సమర్పించని యాజమాన్యం ఆర్.జే.డీ, డీఈఓకు కంప్లైంట్ చేసిన ఆదాబ్ కార్పోరేట్, ప్రైవేటు పాఠశాలలు తల్లిదండ్రుల జేబులను గుల్లచేస్తున్నాయి. పైసల కోసం రోజు రోజుకు దిగజారి ప్రవర్తిపోతున్నాయి....

శాసనమండలిలో నా ప్రతిపక్ష హోదాను కేసీఆర్ తొలగించలేదా

-కాంగ్రెస్ సీనియర్ నేత,ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ గతంలో బీఆర్ఎస్ పార్టీ తమ ఎమ్మెల్యేలను పార్టీలో చేర్చుకోలేదా అని ప్రశ్నించారు కాంగ్రెస్ సీనియర్ నేత,ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ.సోమవారం గాంధీభవన్ లో జరిగిన మీడియా సమావేశం నిర్వహించారు.ఈ సంధర్బంగా షబ్బీర్ అలీ మాట్లాడుతూ పార్టీ ఫిరాయింపుల పై బీఆర్ఎస్ నాయకులు మాట్లాడుతుంటే నవ్వొస్తుందని అన్నారు.గతంలో భట్టి...
- Advertisement -spot_img

Latest News

వకుళాభరణంతో కులసర్వేపై మాటా-మంతీ

రాష్ట్రంలో సామాజిక,ఆర్థిక కులసర్వే నిర్వహించాలని నా సారథ్యంలోని బి.సి.కమిషన్‌ సూచించింది. శాసనసభలో ప్రభుత్వం ప్రవేశపెట్టిన తీర్మానం ఏకగ్రీవంగా ఆమోదం పొందింది. అందుకు అనుగుణంగా ప్రభుత్వం మార్చి 15,2024న...
- Advertisement -spot_img