Monday, September 23, 2024
spot_img

latest news

బాల్క సుమన్ తో పాటు 11 మంది నాయకులపై కేసు నమోదు

బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ తో పాటు మరో 11 మంది పై బంజారాహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు.ఉదయం మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసి కాంగ్రెస్ పార్టీలో చేరారు.రేవంత్ రెడ్డి వెంట పొంగులేటి శ్రీనివాస్,ఇతర కాంగ్రెస్ ముఖ్యనాయకులు కూడా ఉన్నారు.తాజాగా రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ పరిస్థితిల...

సీఎం రేవంత్ రెడ్డి, మాజీ స్పీకర్-బిఆర్ఎస్ నేత పోచారం శ్రీనివాస్ రెడ్డి భేటి

పోచారం శ్రీనివాస్ రెడ్డి నివాసం వద్ద ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి స్క్రోలింగ్ పాయింట్స్... తెలంగాణ పునర్నిర్మాణంలో భాగంగా పోచారం శ్రీనివాస్ రెడ్డి గారిని కలిసాం. పెద్దలుగా అండగా నిలబడాలని వారిని కోరాం.. తెలంగాణ రైతుల సంక్షేమం కోసం పోచారం కాంగ్రెస్ లో చేరారు. రైతుల సంక్షేమంపై వారి సలహాలు సూచనలు తీసుకుని ముందుకెళతాం రైతు రుణమాఫీ విధివిధానాలపై ఇవాళ మంత్రి...

చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం భార్య ఆత్మహత్య

కరీంనగర్ జిల్లా చొప్పదండి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం సతీమణి రూపదేవి ఆత్మహత్య కి పాల్పడ్డారు.హైదరాబాద్ లోని ఆల్వాల్ పంచశిలా కాలనీలో ఉన్న నివాసంలో గురువారం రాత్రి ఫ్యాన్ కి ఉరేసుకొని ఆత్మహత్యకి పాల్పడ్డారని కుటుంబసభ్యులు తెలిపారు.ఆత్మహత్యకి గల కారణాలు ఇంకా తెలియరాలేదు.కుటుంబసభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు...

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో నా ఓటు ఆ నాయకుడికే

సంచలన వ్యాఖ్యలు చేసిన బిల్ గేట్స్ మాజీ భార్య ఫ్రెంచ్ గేట్స్ ఈ ఏడాది నవంబర్ లో జరిగే అమెరికా అధ్యక్ష ఎన్నికల పై బిల్ గేట్స్ మాజీ భార్య మిలిందా ఫ్రెంచ్ గేట్స్ స్పందించారు.ఈ ఎన్నికల్లో తాను ప్రస్తుతం ఉన్న అధ్యక్షుడు జో బైడెన్ కి ఓటు వేస్తానని బహిరంగంగా వెల్లడించారు.గతంలో తాను...

ముద్రగడ పద్మనాభ రెడ్డి హాట్ కామెంట్స్

ప్రత్యేక హోదా స్టీల్ ప్లాంట్ కోసం పవన్ కళ్యాణ్ కృషి చేయాలి. నా పేరు పద్మనాభ రెడ్డి గా మార్చుకున్న.. కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం మీ అడుగుజాడల్లో నడుస్తున్నాయి. కాపులకు న్యాయం చేయండి. జన సైనికులతో నామీద బూతులతో దాడులు చేస్తున్నారు ఇది మంచి పద్ధతి కాదు. పవన్ కళ్యాణ్ జన సైనికులకు ఇది మంచి పద్ధతి కాదు అని...

సెక్రటేరియట్‌లో మంత్రుల ఛాంబర్లు పూర్తి వివరాలు

మొదటి బ్లాక్ సీఎంవో కార్యాలయం .. బ్లాక్ - 2, గ్రౌండ్ ఫ్లోర్రూం నెంబర్ 135 - పొంగూరు నారాయణరూం నెంబర్ 136 - వంగలపూడి అనితరూం నెంబర్ 137 - ఆనం రామనారాయణ రెడ్డి బ్లాక్ - 2, ఫస్ట్ ఫ్లోర్రూం నెంబర్ 208 - కందుల దుర్గేశ్రూం నెంబర్ 211 - పవన్ కల్యాణ్రూం...

కాంగ్రెస్ కు కేంద్ర మంత్రి బండి సంజయ్ సవాల్

సింగరేణి అక్రమాలపై సీబీఐ విచారణ కోరే దమ్ముందా? సింగరేణిని ప్రైవేటీకరించి దివాళా తీయించింది కేసీఆరే సింగరేణిలో కేంద్రం వాటా 49, రాష్ట్రం వాటా 51 శాతం మాత్రమే రాష్ట్ర ఆమోదం లేకుండా కేంద్రం ప్రైవేటీకరించడం అసాధ్యం తప్పుడు ప్రచారంతో ప్రజల్లో అయోమయం స్రుష్టంచేందుకు కాంగ్రెస్, బీఆర్ఎస్ కుట్ర అవినీతి విషయంలో బీఆర్ఎస్ బాటలోనే కాంగ్రెస్ నడుస్తోంది ఫోన్ ట్యాపింగ్, కాళేశ్వరం విచారణ పేరుతో...

బెయిల్ వచ్చిందని ఆనందించేలోపే కేజ్రీవాల్ కి షాక్ ఇచ్చిన హైకోర్టు

ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కి ఎదురుదెబ్బ తగిలింది.గురువారం రౌస్ అవెన్యూ కోర్టు మంజూరు చేసిన బెయిల్ పై ఢిల్లీ హై కోర్టు స్టే విధించింది.ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో తనకు బెయిల్ మంజూరు చేయాలని కోర్టును ఆశ్రయించారు.గురువారం కేజ్రీవాల్ కి ట్రయల్ కోర్టు బెయిల్ మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.రూ.1 లక్ష...

రేపటికి వాయిదా పడిన ఏపీ అసెంబ్లీ

ఎన్డీయే కూటమి ప్రభుత్వం ఏర్పాటు తర్వాత తోలి అసెంబ్లీ సమావేశం రేపటికి వాయిదా పడిన అసెంబ్లీ ఇవాళ ప్రమాణస్వీకారం చేసిన 172 మంది ఎమ్మెల్యేలు రేపు ఉదయం 10:30గంటలకు తిరిగి ప్రారంభంకానున్న అసెంబ్లీ టీడీపి-జనసేన-బిజెపి కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత శుక్రవారం తోలి అసెంబ్లీ సమావేశాలు జరిగాయి.ఉదయం అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి.ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు,పవన్ కళ్యాణ్,జగన్ మోహన్ రెడ్డి ఇతర సభ్యులు...

పసి బిడ్డలకు పాడు లోకంలో అన్ని ప్రమాదాలే

ఆజ్ కి బాత్ తల్లి ఒడిలో తప్ప..తలదాచుకోలేని పసిబిడ్డలకు..పాడు లోకంలో అన్ని ప్రమాదాలే ..రాత రాసిన బ్రహ్మతో కూడా భద్రతా లేని భయంకరమైన సమాజమాసర్కార్ లెన్ని మారిన,చట్టాలు ఎన్ని ఉన్న చిదిగిపోయిన చిన్నారుల నెత్తుటి మరకలు ఇంకెన్ని చూడాలోసమాజాన్ని మార్చలేని రాజ్యాన్ని దిక్కారించలేని,అక్షరాలకు కన్నీటితోతడిసిన కనికరం లేదు..స్వేచ్ఛ లేని సమాజంలో చిగురిస్తున్నా చిన్నారులభద్రతా నెత్తురు...
- Advertisement -spot_img

Latest News

వకుళాభరణంతో కులసర్వేపై మాటా-మంతీ

రాష్ట్రంలో సామాజిక,ఆర్థిక కులసర్వే నిర్వహించాలని నా సారథ్యంలోని బి.సి.కమిషన్‌ సూచించింది. శాసనసభలో ప్రభుత్వం ప్రవేశపెట్టిన తీర్మానం ఏకగ్రీవంగా ఆమోదం పొందింది. అందుకు అనుగుణంగా ప్రభుత్వం మార్చి 15,2024న...
- Advertisement -spot_img