Sunday, September 22, 2024
spot_img

latest news

తీవ్రంగా స్పందించిన ముఖ్యమంత్రి

కాళేశ్వరం ఎస్‌ఐ రేప్ ఘటన పై సీఎం రేవంత్ రెడ్డి సీరియస్‌ రాజ్యాంగంలోని ఆర్టికల్ 311 ప్రకారం కాళేశ్వరం ఎస్‌ఐ భవాని సేన్ గౌడ్‌ను సర్వీస్ నుండి తొలగించాలని ఆదేశం

కీచక ఎస్.ఐ. ని ఉద్యోగం నుండి తొలగింపు

కాళేశ్వరం ఎస్. ఐ భవాని సేన్ ను సర్వీస్ నుండి శాశ్వతంగా తొలగింపు : మల్టీజోన్ I ఐజిపి శ్రీ ఏవి రంగనాథ్మహిళా పోలీస్ కానిస్టేబుల్ పై లైంగిక దాడులకు పాల్పడినందు గాను కాళేశ్వరం ఎస్. ఐ భవాని సేన్ ను సర్వీస్ నుండి శాశ్వతంగా తొలగిస్తూ మల్టీ జోన్ 1 ఐ జి...

కానిస్టేబుల్ నుదిటిపై రివాల్వర్ పెట్టి ఎస్. ఐ ఘాతుకం

రివాల్వర్ చూపించి తోటి మహిళా కానిస్టేబుల్‌ను రెండు సార్లు రేప్ చేసిన ఎస్సై. తాను మంత్రి శ్రీధర్ బాబు మనిషిని అని చెప్పుకొని సిబ్బందిని బెదిరిస్తున్న కాళేశ్వరం ఎస్సై భవాని సేన్ గౌడ్. భూపాలపల్లి జిల్లా కాటారం సబ్ డివిజన్ పరిధిలోని కాళేశ్వరం పోలీస్ స్టేషన్ ఎస్సై భవాని సేన్ గౌడ్ తన ఇంటి...

మున్సిపాల్టీలను ముంచిన కేసీఆర్‌!

మున్సిపాల్టీలకు ఒక్కపైసా కూడా ఇయ్యని సీఎంగా కేసీఆర్‌ రికార్డు.. జీతాలు చెల్లింపునకు నిధులు లేక ఇబ్బందు 14నెలలుగా రాని పట్టణ ప్రగతి నిధులు.. పెండిరగ్‌ లోనే కాంట్రాక్టర్ల బిల్లులు ఆదాయము తక్కువ ఖర్చు ఎక్కువ మున్సిపాల్టీ ఆదాయం ప్రభుత్వ ఖాతాలో జమ గత ప్రభుత్వంలో కేసీఆర్‌ మున్సిపాల్టీలకు ఎన్నో కోట్ల హామీలు ఒక్కటికూడా నెరవేర్చకుండా చేతులు దులుపుకున్న వైనం సీఎం రేవంత్‌ రెడ్డి మున్సిపాల్టీశాఖను చక్కదిద్దాల్సిన...

పక్షపాత ధోరణి ప్రదర్శించిన పోలీసులపై చర్యలు తీసుకోండి

డీజీపీకి ఫిర్యాదు చేసిన వీ.హెచ్.పీ నాయకులు మెదక్ పట్టణంలో పోలీసుల అలసత్వం కారణంగానే అల్లర్లు జరగాయని,బక్రీద్ పండుగ సంధర్బంగా రాష్ట్రవ్యాప్తంగా కొంతమంది పోలీసులు పక్షపాత ధోరణి ప్రదర్శించారని ఆరోపిస్తూ విశ్వ హిందూ పరిషత్ నాయకులు తెలంగాణ రాష్ట్ర డీజీపీకి వినతిపత్రం అందజేశారు.పనిగట్టుకుని హిందువులపై కేసులు నమోదు చేశారని తెలిపారు.మెదక్ లో అల్లర్లకు కారణమైన వదిలిపెట్టి,బాధితులను రిమాండ్...

ఆయిల్ పామ్ సాగు నిధుల విడుదలకు రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్

-మంత్రి తుమ్మల నాగేశ్వర రావు రాష్ట్రంలో పెరిగిన పంట మార్పిడి ఆవశ్యకత దృశ్య తెలంగాణ ప్రభుత్వం ఆయిల్ పామ్ సాగు మరియు వివిధ ఉద్యాన పంటలలో సుక్మా సెద్యం కొరకు రాయితీలు ఇస్తూ పెద్ద ఎత్తున ప్రోత్సాహిస్తుందని అని తెలిపారు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు అన్నారు.2023-24 సం.కి గాను 59,261 ఎకరాలు...

మీ వల్ల మాకొచ్చిన ఫలితం గిదా సారు

ఆజ్ కి బాత్ ఉద్యమాలతో సాధించుకున్న తెలంగాణలో గీ..అక్రమాలు,స్కాములేంది సారూ..ఫోన్‌ ట్యాపింగ్‌,గొర్రెల స్కామ్‌,ఛత్తీస్‌ గఢ్‌ నుండి కరెంట్‌ కొనుగోళ్లలో అక్రమాలు జరిగాయంటుర్రూ..ఢల్లీ లిక్కర్‌ స్కామ్‌లో మీ బిడ్డ హస్తం ఉందని తెలిసిన ఎందుకు సారు గమ్మున ఉన్నావు..??వీటి కోసమా సారు తెలంగాణ సాధించుకుంది..! సావు నోట్లో తలకాయ పెట్టినా అంటివి.. తీరా చూస్తే అన్ని...

అత్యధిక పారితోషికం పొందిన నటిగా దీపికా పదుకొనే

బాలీవుడ్‌ నటి దీపికా పదుకొనే 2024లో అత్యధిక పారితోషికం తీసుకునే నటిగా అవతరించింది. కల్కి 2898 ఏడీ స్టార్‌ గా దీపిక పేరు ప్రపంచవ్యాప్తంగా మార్మోగుతోంది. 2024 మోస్ట్‌ అవైటెడ్‌ మూవీ నటిగా మరోసారి తన పేరు రికార్డుల్లో నిలవనుంది. ఈ బ్యూటీ ఆలియా భట్‌, కంగనా రనౌత్‌, ప్రియాంక చోప్రా, ఐశ్వర్యారాయ్‌ బచ్చన్‌లను...

నీట్ లీకేజి పై సీబీఐతో విచారణ జరిపించాలి

(టీపీసీసీ అధికార ప్రతినిధి చనగని దయాకర్) నీట్ లీకేజి బీజేపీ చేసిన పాపం కదా అని ప్రశ్నించారు టీపీసీసీ అధికార ప్రతినిధి చనగని దయాకర్.14 రోజులుగా విద్యార్థులు ఆందోళన చేస్తున్న కేంద్ర ప్రభుత్వ వైఖరిలో ఎలాంటి చలనం కనిపించడం లేదని మండిపడ్డారు.తెలుగు రాష్ట్ర విద్యార్థుల భవిష్యత్తు మీకు పట్టదా అంటూ కేంద్రమంత్రులైన బండిసంజయ్,కిషన్ రెడ్డిని ప్రశ్నించారు.దేశం...

అడ్డదారిలో ప్రమోషన్

ప్లేట్ల బుర్జు సూపరింటెండెంట్ డా. రజినీరెడ్డిపై ఆరోపణలు కనీసం సీనియార్టి లిస్ట్ లో లేకుండానే హాస్పిటల్ ఇంఛార్జీ పోస్ట్ 2022లో ప్రొఫెసర్ అర్హత సాధించినా.. తొలుత ఆమెకే ప్రాధాన్యతఫైరవీ ద్వారా ఉన్నత పోస్టుల నియామకం. ప్లేట్ల బుర్జు సూపరింటెండెంట్ గా అనేక అక్రమాలు.? కేసులు ఉన్నవారినీ తిరిగి ఉద్యోగంలో చేర్చుకున్న వైనం ఔట్ సోర్సింగ్ ఏజెన్సీ వద్ద నుంచి...
- Advertisement -spot_img

Latest News

వకుళాభరణంతో కులసర్వేపై మాటా-మంతీ

రాష్ట్రంలో సామాజిక,ఆర్థిక కులసర్వే నిర్వహించాలని నా సారథ్యంలోని బి.సి.కమిషన్‌ సూచించింది శాసనసభలో ప్రభుత్వం ప్రవేశపెట్టిన తీర్మానం ఏకగ్రీవంగా ఆమోదం పొందింది అందుకు అనుగుణంగా ప్రభుత్వం మార్చి 15,2024న జీవో...
- Advertisement -spot_img