Friday, September 20, 2024
spot_img

latest news

కొత్త ఈవీ కారును విడుదల చేసిన ఎంజీ మోటార్స్

ఎంజీ మోటార్స్ మరో కొత్త ఈవీ కారును దేశీయ మార్కెట్ లోకి విడుదల చేసింది.అదే విండోసోర్.ఈ కారు ధర రూ.9.99 లక్షలు ఉంటుందని సంస్థ తెలిపింది.ఇది ఎక్స్ షోరూం ధర మాత్రమే.జెడ్‌ఎస్‌ ఈవీ,కామెట్‌ ఈవీ తర్వాత మూడో ఎలక్ట్రిక్‌ కారు ఇదే కావడం విశేషం.కారు అడ్వాన్స్‌డ్‌ బుకింగ్‌ అక్టోబర్‌ 3 న మొదలై.. 12...

మొనోపాలి అక్రమ నిర్మాణాల కథ కంచికి చేరుతుందా?

అనుమతి లేకుండానాలుగు అక్రమ భవన నిర్మాణాలు… గుత్తాధిపతి బిల్డర్‌ కహానీపైప్రజావాణిలో ఫిర్యాదు.. స్పందించిన జోనల్‌ కమిషనర్‌అక్రమ నిర్మాణాలు కూల్చివేస్తామని హామీ అక్రమ నిర్మాణాలు కూల్చి వేస్తారా..!కాలయాపన చేస్తారా..! బిల్డర్‌కి ఒక చట్టం, సామాన్యుడికిఒక చట్టమా? చట్టం తన పని తాను చేసుకుంటూపోతుందా ? ప్రభుత్వాన్ని,చట్టాన్ని సవాల్‌ చేస్తూ మోనోపాలి..లా వ్యవహరిస్తున్న బిల్డర్‌ కహాని ఇది..ఒక మొండోడు మహారాజు కంటే బలవంతుడిగా వుంటాడన్నది సామెత...

కంటోన్మెంట్‌లో..అక్రమ నిర్మాణాల జోరు

పట్టింపు లేని బోర్డ్‌ ఇంజనీర్లు పిర్యాదు చేసిన చర్యలు శూన్యం కంటోన్మెంట్‌ బోర్డ్‌ పరిధిలో అక్రమ నిర్మాణాలు పుట్టగొడుగుల్ల వెలుస్తున్నాయి.1వ వార్డు మొదలుకుని 8వ వార్డు వరకు నిర్మానమైతున్న కట్టడాలలో దాదాపు అన్ని కట్టడాలు బోర్డ్‌ నిబంధనలకు విరుద్ధంగా నిర్మిస్తున్నారు.ఒకటో వార్డు పరిధిలోని బోయిన్పల్లి సంచార్‌ పురి కాలని ఫేస్‌ వన్‌, ప్లాట్‌ నెంబర్‌...

టౌన్ ప్లానింగ్ ఖాళీ..!

టిపిఎస్‌ కు చైన్‌ మెనే దిక్కా.!? సెలవుపై వెళ్లిన ఏసీపీ,టీపీఎస్‌..! జెడ్సి మందలింపే కారణమంటూప్రచారం..! ఉన్న ఒక్క టీపీఎస్‌ సెలవుతో.. తీవ్ర అవస్థలు పడుతున్న పబ్లిక్‌ పరిస్థితి ఇలాగే కొనసాగితే.. తమపనులు జరిగేదేట్లంటూ మండిపాటు! జిహెచ్‌ఎంసి కమిషనర్‌,సర్కార్‌..చొరవ తీసుకోవాలని విజ్ఞప్తి మూలిగే నక్కపై తాటిపండు పడినట్లైంది శేరిలింగంపల్లి సర్కిల్‌ టౌన్‌ ప్లానింగ్‌ విభాగం పరిస్థితి. అసలే టిపిఎస్‌ విభాగమనేది అందుబాటులో ఉన్న అరకొర ఉద్యోగులతో...

కూల్చివేతలపై స్టే తెచ్చుకున్న,కోర్టులో కొట్లాడుతం

సీఎం రేవంత్ రెడ్డి నాలాల ఆక్రమణల వల్లే వరదలు రావడంతో పేదల ఇళ్లులు మునిగిపోతున్నాయని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు.బుధవారం తెలంగాణ పోలీసు అకాడమీలో నిర్వహించిన పాసింగ్ అవుట్ పరేడ్ లో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు.ఈ సంధర్బంగా అయిన మాట్లాడుతూ,కొంతమంది పెద్దలు ప్రాజెక్ట్‎ల వద్ద ఫాంహౌస్‎లు నిర్మిస్తున్నారని మండిపడ్డారు.ఆ ఫాంహౌస్‎ల నుండి వచ్చే డ్రైనేజ్...

సత్తా చాటేందుకు బంగ్లా సిద్ధంగా ఉంది:నహీద్ రాణా

టెస్టు సిరీస్‎లో భారత్‎తో సత్తా చాటేందుకు బంగ్లాదేశ్ సిద్ధంగా ఉందని ఆ జట్టు ఆటగాడు,పేసర్ నహీద్ రాణా తెలిపారు.భారత్ తో సిరీస్ ఆడేందుకు చాలా బాగా సన్నద్ధం అయ్యాం,దానికి తగ్గతు సాధన కూడా మొదలుపెట్టమని తెలిపాడు.నెట్స్‎లో కష్టపడితేనే మ్యాచ్‎లో రాణించొచ్చు..భారత్ బలమైన జట్టే,కానీ మెరుగ్గా ఆడిన జట్టే గెలుస్తుందని పేర్కొన్నాడు.తాజాగా జరిగిన టెస్టుల్లో పాకిస్థాన్‎ను...

రేవ్ పార్టీ భగ్నం,06 మంది యువతులు అరెస్ట్

హైదరాబాద్ లో మరో రేవ్ పార్టీను ఎస్.వో.టీ పోలీసులు భగ్నం చేశారు.గచ్చిబౌలి పోలీసు స్టేషన్ పరిధిలో ఓ గెస్ట్ హౌస్‎లో రేవ్ పార్టీ జరుగుతుందన్న సమాచారంతో దాడులు నిర్వహించారు.18 మంది యువతి యువకులను అరెస్ట్ చేశారు.వీరిలో 06 మంది యువతులు, ప్రభుత్వ ఉద్యోగులతో పాటు సినీ రంగం,సాఫ్ట్‎వేర్ ఉద్యోగులు ఉన్నట్లు సమాచారం.వీరి వద్ద నుండి...

హరిత విప్లవ పితామహుడు నార్మన్ బోర్లాగ్

విశ్వ కధంబంలో వెలుగులను నింపిన వీరుడు పంట పొలాలకై తన జీవితాన్ని సమర్పించిన మహనీయుడు. ప్రపంచ ప్రజల ఆహార సమస్యకు పరిష్కార మార్గం చూపిన మహానుభావుడు. హరిత విప్లవాన్ని తీసుకొచ్చి భారతదేశం ఆఫ్రికా మెక్సికో ప్రజల ఆకలి తీర్చిన అన్నదాత నార్మన్ బోర్లాగ్. భూమి తల్లి బిడ్డల కష్టాలను కరువును తరిమికొట్టి, కష్టజీవుల కడుపు...

ఉత్సవం సినిమా కాన్సెప్ట్ చాలా నచ్చింది; డైరెక్టర్ అనిల్ రావిపూడి

దిలీప్ ప్రకాష్,రెజీనా కసాండ్రా లీడ్ రోల్స్ లో అర్జున్ సాయి రచన,దర్శకత్వం వహించిన తెలుగు డ్రామా ‘ఉత్సవం’.హార్న్‌బిల్‌ పిక్చర్స్‌పై సురేష్‌ పాటిల్‌ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.ప్రకాష్ రాజ్, నాజర్,రాజేంద్రప్రసాద్,బ్రహ్మానందం కీలక పాత్రలు పోహిస్తున్నారు.టీజర్,ట్రైలర్ సాంగ్స్ తో ఈ సినిమా ఇప్పటికే పాజిటివ్ బజ్ క్రియేట్ చేసింది.మైత్రీ మూవీ డిస్ట్రిబ్యూటర్స్ ద్వారా ఈ సినిమా ఏపీ,...
- Advertisement -spot_img

Latest News

లోయలో పడ్డ బస్సు,ముగ్గురు జవాన్లు మృతి

జమ్ముకశ్మీర్‎లోని బుడ్గం జిల్లాలో బీఎస్ఎఫ్ జవాన్లు ప్రయాణిస్తున్న బస్సు లోయలో పడింది.ఈ ఘటనలో ముగ్గురు జవాన్లు మృతి చెందారు.సుమారుగా 30 మంది గాయపడగా,06 మంది జవాన్ల...
- Advertisement -spot_img