Saturday, September 21, 2024
spot_img

latest news

మెగా డీఎస్సీ పై చంద్రబాబు తొలి సంతకం

ఈ రోజు సాయంత్రం కుటుంబ సభ్యులతో కలిసి తిరుమల వెళ్లనున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రేపు ఉదయం శ్రీవారి దర్శనం అనంతరం మళ్లీ అమరావతి రానున్న సిఎం చంద్రబాబు రేపు సాయంత్రం సచివాలయానికి వెళ్లనున్న ముఖ్యమంత్రి రేపు సాయంత్రం 4.41 గంటలకు చాంబర్ లో బాధ్యతలు స్వీకరించనున్న సిఎం చంద్రబాబు ముఖ్యమంత్రిగా సచివాయంలో మొదటి బ్లాక్ లోని ఛాంబర్...

గ్రూప్ 04 మెరిట్ లిస్ట్ విడుదల

గతంలో నిర్వహించిన గ్రూప్ 04 పరీక్షల మెరిట్ జాబితాను తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రకటించింది.మెరిట్ జాబితా ఆధారంగా ఎంపికైన అభ్యర్థులకు సర్టిఫికేట్ వేరిఫికేషన్ ప్రక్రియను నిర్వహించనున్నారు.8039 ఖాళీల కోసం 2022 లో గ్రూప్ 04 నోటిఫికేషన్ ను టి.ఎస్.పి.ఎస్.సి విడుదల చేసింది.సర్టిఫికేట్ వెరిఫికేషన్ హైదరాబాద్ లో నిర్వహిస్తారు.tspsc భవనం,పొట్టిశ్రీరాములు తెలుగు యూనివర్సిటీ...

ప్రపంచ కప్పు లో రిషబ్ ను చూడటం ఆనందంగా ఉంది :రవిశాస్త్రి

టీంఇండియా వికెట్ కీపర్ రీషబ్ పంత్ రోడ్డు ప్రమాదానికి గురయ్యాడు అని తెలియగానే కన్నీళ్ళు వచ్చేశాయని,రిషబ్ ను ఆసుప్రతిలో చూస్తానని ఎప్పుడు అనుకోలేదని అన్నారు భారత మాజీ హెడ్ కోచ్ రవిశాస్త్రి.మ్యాచ్ అనంతరం రిషబ్ కు బెస్ట్ ఫీల్డర్ మెడల్ ను అందజేశారు.ఈ సంధర్బంగా రవిశాస్త్రి మాట్లాడుతూ 2024 ప్రపంచ కప్ లో రిషబ్...

నగరంలో వర్షాలపై అప్రమత్తం..

నగరంలో కురుస్తున్న వర్షాల నేపథ్యంలో జోనల్ కమిషనర్ లు మరియు SE ల తో టేలి కాన్ఫరెన్స్ నిర్వహించిన మేయర్ గద్వాల్ విజయలక్ష్మి. అధికారులను అప్రమత్తం గా ఉండాలని మేయర్ ఆదేశించారు.వాటర్ లాగింగ్ ప్రాంతాల్లో మరియు నాల ల దగ్గర ఎప్పటికప్పుడు పరిశీలించాలి. ఇప్పుడు వరకు అన్ని జోన్స్ లో పరిస్తితి నియంత్రణ లో...

ప్రభుత్వ ఏర్పాటుకు చంద్రబాబుకి ఆహ్వానం

ప్రభుత్వం ఏర్పాటు చేయాల్సిందిగా చంద్రబాబును ఆహ్వానిస్తూ గవర్నర్ లేఖ..రేపు ఉదయం 11:27 గంటలకు ప్రమాణ స్వీకారం చేయాల్సిందిగా గవర్నర్ నుంచి చంద్రబాబుకు లేఖ. శాసనసభా పక్ష నేతగా ఎన్నికైనందుకు చంద్రబాబుకు గవర్నర్ అభినందనలు

సింగరేణి కారుణ్య నియామక ఉద్యోగులకు శుభవార్త..

వారసుల గరిష్ట వయో పరిమితి 35 ఏళ్ల నుంచి 40 ఏళ్లకు పెంపు.. సీఎం రేవంత్, డిప్యూటీ సీఎం భట్టి ఇచ్చిన హామీ మేరకు ఉత్తర్వులు.. 2018 మార్చ్ 9 నుంచి అమలు చేస్తున్నట్లు సీఎండీ వెల్లడి.. తక్షణమే లబ్ది పొందనున్న 300 మంది నిరుద్యోగులు..

ముఖ్యమంత్రి ని కలిసిన RERA కమిటీ

సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని కలిసిన తెలంగాణ రియల్ ఎస్టేట్ అప్పిలేట్ ట్రిబ్యునల్ ఛైర్మన్, సభ్యులు. సీఎంను కలిసిన చైర్ పర్సన్ జస్టిస్ రాజశేఖర్ రెడ్డి, సభ్యులు ప్రదీప్ కుమార్ రెడ్డి పల్లె, రీటైర్డ్ ఐఏఎస్ చిత్రా రాంచంద్రన్. RERA చట్టాన్ని కఠినంగా అమలు చేయాలని సూచించిన సీఎం. RERA చట్టం అమలు ద్వారా కొనుగోలుదారులు మోసపోకుండా...

మంత్రి వర్గంలో 26 మంది..

ఆంధ్రప్రదేశ్ లో కొత్తగా ఏర్పడనున్న టీడీపి కూటమి ప్రభుత్వంలో ఎంత మందికి మంత్రి పదవులు ఇస్తారనేది అనేది ఆసక్తి గా మారింది… విశ్వసనీయ సమాచారం ప్రకారం ముఖ్యమంత్రి చంద్రబాబు సహా మొత్తం 26 మంది మంత్రులు గా ఉండే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది… కూటమి కాబట్టి మిగతా రెండు పార్టీలకు సముచిత స్థానం కల్పించడం తప్పదు..! చంద్రబాబు ముఖ్యమంత్రి,...

ఆహారం కల్తీ చేస్తే కఠిన చర్యలు

ఆహార కల్తీ చేసే వారిపై కఠినంగా వ్యవహరిస్తాం. నాణ్యమైన ఆహారాన్ని ప్రజలకు అందించాలి. హైదరాబాద్ బిర్యాని కి అంతర్జాతీయంగా గుర్తింపు ఉంది. హైదరాబాద్ ను మెడికల్ టూరిజం హబ్ గా తీర్చిదిద్దుతున్నాం. ఫుడ్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా గా హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ ను పెంచుతున్నాం. హోటల్ ల యజమానులు సామాజిక బాధ్యతతో వ్యవహరించాలి. ప్రతి 6నెలలకు ఒకసారి వర్క్ షాప్ ల...
- Advertisement -spot_img

Latest News

మూడో రోజు ముగిసిన ఆట,చెలరేగిపోయిన భారత్ బ్యాటర్స్

చెన్నై వేదికగా భారత్-బంగ్లాదేశ్ మధ్య జరుగుతున్న తొలి టెస్ట్ మ్యాచ్ మూడో రోజు ఆట ముగిసింది.మూడో రోజు ఆట ప్రారంభించిన భారత్ జట్టు బ్యాటర్స్ చెలరేగిపోయారు.రిషబ్...
- Advertisement -spot_img