Saturday, September 21, 2024
spot_img

latest news

హాస్పిటల్స్ నిర్మాణాలపై అధికారులతో సమీక్ష

సిఆర్ఐఎఫ్, టిమ్స్ ఆసుపత్రుల నిర్మాణాలపై సమీక్షించిన మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి.. •నాలుగు టిమ్స్ హాస్పిటల్స్ నిర్మాణాలపై అధికారులతో సమీక్ష•హాస్పిటల్ కొత్త భవన నిర్మాణ స్థితిగతులపై ఆరా..•తెలంగాణ వ్యాప్తంగా రూ. 2 వేల కోట్లతో నిర్మిస్తున్న సిఆర్ఐఎఫ్ మరియు ఇతర ఆర్&బీ రోడ్ల నిర్మాణాలపై అధికారులకు దిశానిర్ధేశం•హైదరాబాద్ కలెక్టరేట్ నిర్మాణ పనుల పురోగతిపై అధికారులతో చర్చ•సచివాలయ...

చెత్త అధికారుల వల్లే ఈ గతి!

వైఎస్ఆర్సీపీ మాజీ ఎమ్మెల్యే రాజా - తూర్పుగోదావరి జిల్లా వైసీపీ అధ్యక్షుడు, రాజానగరం మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా సంచలన వ్యాఖ్యలు… ప్రజల తీర్పును ఎలా అర్థం చేసుకోవాలో తెలియడం లేదు సాధ్యం కానీ హామీలు ఇచ్చినా ప్రజలు వాటిని నమ్మారు కుటుంబ సభ్యులకు కూడా సమయం ఇవ్వకుండా ప్రజల కోసం పనిచేశాను ధనుంజయ రెడ్డి లాంటి చెత్త అధికారులు జగన్...

అక్రమంగా తరలిస్తున్న నకిలీ పత్తి విత్తనాలు స్వాధీనం

పక్క సమాచారంతో నీల్వాయి పోలీసుల తనిఖీలు ఎద్దుల బండిలో తరలిస్తున్న 2.05 క్వింటాళ్ల నకిలీ పత్తి విత్తనాలు స్వాధీనం నకిలీ పత్తి విత్తనాలు విలువ రూ 6,75,000/- ఒకరి అరెస్ట్ , పరారీలో మరో ముగ్గురు అక్రమంగా నకిలీ పత్తి విత్తనాలను తరలిస్తున్న ముఠాను నీల్వాయి పోలీసులు అరెస్ట్ చేశారు.ముందస్తు సమాచారంతో పోలీసులు,వ్యవసాయ అధికారులు వేమనపల్లి ఫెర్రీ పాయింట్‌ వద్ద...

ప్రజల ఆకాంక్షలు నెరవేర్చేలా పాలన ఉండాలి – షర్మిల

రాష్ట్ర ప్రజల తీర్పును గౌరవిస్తున్నాం. కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తున్న టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు గార్కి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గార్కి శుభాకాంక్షలు.ప్రజల ఆకాంక్షల మేరకు ఏర్పడిన కొత్త ప్రభుత్వం రాష్ట్ర అభివృద్ధిపై దృష్టి పెట్టాలి. మనకు ప్రత్యేక హోదా రావాలి. పోలవరంతో సహా అన్ని ప్రాజెక్టులు పూర్తి కావాలి....

జనసేన పార్టీకు మరో గుడ్ న్యూస్

ఎన్నికల్లో అద్భుత విజయం సాధించిన జనసేనకు మరో గుడ్ న్యూస్. ఈ ఫలితాలతో 'గాజు గ్లాసు' గుర్తును ఆ పార్టీకి కేంద్ర ఎన్నికల కమిషన్ శాశ్వతంగా కేటాయించనుంది. ఏ పార్టీకి ఐనా పర్మినెంట్ గుర్తు రావాలంటే అసెంబ్లీ, లోక్సభ ఎన్నికల్లో 6% చొప్పున ఓట్లు రావాలి. కనీసం 2 MLA, ఒక MP సీటు గెలవాలి....

రాష్ట్రపతి ద్రౌపది మూర్మును కలిసి రాజీనామ పత్రాన్ని సమర్పించిన మోడీ

ప్రధాని మంత్రి పదవికి నరేంద్ర మోడి రాజీనామా చేశారు.లోక్ సభ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి మరోసారి విజయం సాధించింది.ఈ సంధర్బంగా రాష్ట్రపతి ద్రౌపది మూర్మును కలిసి రాజీనామా పత్రాన్ని సమర్పించారు.తాజాగా జరిగిన లోక్ సభ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి 293 స్థానల్లో విజయం సాధించింది.దీంతో రాష్ట్రప్రతి మూర్మును మోడి తన మంత్రిమండలితో కలిసి రాజీనామా...

మోడీకు శుభాకాంక్షలు తెలిపిన ఇజ్రాయిల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహూ

బిజెపి కూటమి ఎన్డీఏ తిరిగి మూడోసారి అధికారంలోకి రావడంతో ప్రధాని మోడీకు ప్రపంచదేశాల అధినేతలు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.లోక్ సభ ఎన్నికల్లో వరుసగా మూడోసారి విజయం సాధించి రికార్డు సృష్టించింది.ఈ సందర్బంగా నరేంద్ర మోడీకు చైనా,ఇజ్రాయిల్ దేశాలు శుభాకాంక్షలు తెలిపాయి. పొరుగుదేశంతో కలిసి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నామని , రెండు దేశాలు మరియు ప్రజల ప్రయోజనాలను...

బీఆర్ఎస్ కు మిగిలింది బూడిదే : సీఎం రేవంత్ రెడ్డి

ఎన్నికల ఫలితాల పై రేవంత్ రెడ్డి ప్రెస్ మీట్ బీఆర్ఎస్ పార్టీ పై విమర్శలు గుప్పించిన సీఎం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చేస్తామన్న బీఆర్ఎస్ పార్టీను ప్రజలే కూల్చేశారు బీఆర్ఎస్ ఆత్మబలిదానం చేసుకొని బిజెపి ను గెలిపించింది బిజెపిను గెలిపించడానికి ఓట్లను బదిలీ చేసింది వంద రోజుల పాలనను తెలంగాణ ప్రజలు ఆదరించారు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చేస్తామన్న బీఆర్ఎస్ పార్టీను ప్రజలే...

పవన్ కళ్యాణ్ తో చంద్రబాబు భేటీ

టీడీపీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తో భేటీ మంగళగిరి లోని జనసేన పార్టీ కేంద్ర కార్యాలయానికి చేరుకున్న నారా చంద్రబాబు నాయుడు జనసేన కార్యాలయం లో ఇరువురు నేతలు భేటీ అయ్యారు
- Advertisement -spot_img

Latest News

లోయలో పడ్డ బస్సు,ముగ్గురు జవాన్లు మృతి

జమ్ముకశ్మీర్‎లోని బుడ్గం జిల్లాలో బీఎస్ఎఫ్ జవాన్లు ప్రయాణిస్తున్న బస్సు లోయలో పడింది.ఈ ఘటనలో ముగ్గురు జవాన్లు మృతి చెందారు.సుమారుగా 30 మంది గాయపడగా,06 మంది జవాన్ల...
- Advertisement -spot_img