Friday, September 20, 2024
spot_img

latest news

అత్యంత వైభవంగా హనుమత్ జన్మోత్సవ వేడుకలు

శనివారం హనుమాన్ జయంతిని పురస్కారించుకొని జనగామ జిల్లా కేంద్రంలోని హనుమన్ రామనాథ సహిత శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానంలో శ్రీ అభయాంజనేయ స్వామి వారికి దేవాలయ ప్రధాన అర్చకులు జ్యోతిష్య రత్న, శిరోమణి, మహర్షి, పురోహిత సార్వభౌమ డాక్టర్ మోహనకృష్ణ భార్గవ ఆధ్వర్యంలో ప్రాతఃకాల ఆరాధనలతో మొదలుకొని నవకలశ స్థాపనలు జరిపారు‌‌. భక్తులందరు కలశాలని శిరస్సున...

హైదరాబాద్ లో డ్రగ్స్ కలకలం.. 16 గ్రాముల కొకైన్ స్వాధీనం

హైదరాబాద్ లో విపరీతంగా పెరిగిపోతున్న డ్రగ్స్ కల్చర్ తాజాగా ఓ నైజిరియాన్ నుండి 16 గ్రాముల కొకైన్ స్వాధీనం బిజినెస్ వీసా పై వచ్చి హైదరాబాద్ లో డ్రగ్స్ విక్రయం పట్టుబడిన డ్రగ్స్ విలువ రూ. 10 లక్షల వరకు ఉంటుందన్న అధికారులు అధికారులు ఎన్ని చర్యలు తీసుకుంటున్న "డ్రగ్స్" కు మాత్రం అడ్డుకట్ట వేయలేకపోతున్నారు. ప్రతి రోజు ఎక్కడో...

స్టెప్వెల్ పునరుద్ధరణ, బయోగ్యాస్ యూనిట్ కోసం ఓయు అవగాహన ఒప్పందాలపై సంతకం

ఉస్మానియా విశ్వవిద్యాలయంలో సుస్థిరత మరియు వారసత్వ సంరక్షణను ప్రోత్సహించడానికి రెండు అవగాహన ఒప్పందాలపై సంతకం చేసినట్లు ప్రకటించింది. చారిత్రక బావుల పునరుద్ధరణః మొదటి అవగహన ఒప్పందం ప్రభుత్వ సంస్థయినా సొసైటీ ఫర్ ది అడ్వాన్స్మెంట్ ఆఫ్ హ్యూమన్ ఎండీవర్ తో ఉంది. ఈ సహకారం విశ్వవిద్యాలయ ప్రాంగణంలో ఉన్న మూడు చారిత్రక స్టెప్వెల్లను పునరుద్ధరించడంపై...

3 లక్షల లంచం తీసుకుంటూ పట్టుబడ్డ కుషాయిగూడ ఎస్సై

పక్క సమాచారం తో ఎసిబి అధికారుల సోదాలు ఓ కేసు విషయంలో 3 లక్షలు డిమాండ్ చేసిన ఎస్సై అడ్డదారులు తొక్కుతున్న కొంతమంది ఖాకీలు ప్రజలకు రక్షణగా నిలవాల్సిన ఖాకీలు అడ్డదారులు తొక్కుతున్నారు.ఎక్కడో చోట లంచాలు తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుబడుతున్నారు. తాజాగా కుషాయిగూడ పోలీస్ స్టేషన్‌లో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు.ఓ కేసు...

( బిఎస్ఎఫ్ఐ ) కేయూ ఇంచార్జి మరియు రాష్ట్ర కార్యదర్శిగా గుండబోయిన నవీన్ నియామకం

బిఎస్ఎఫ్ఐ కాకతీయ యూనివర్సిటీ ఇంచార్జి మరియు రాష్ట్ర కార్యదర్శిగా న్యాయశాఖ విద్యార్థి గుండబోయిన నవీన్ నియమితులయ్యారు. తనను ఇంచార్జి మరియు రాష్ట్ర కార్యదర్శిగా నియమించినందుకు నేషనల్ కమిటీకి ధన్యవాదాలు తెలిపారు.ఈ సందర్బంగా నవీన్ మాట్లాడుతూ విద్యార్థి ఎదురుకుంటున్న సమస్యలపై నిరంతర పోరాటం చేస్తానని తెలిపారు.విద్య ,వైద్యం,ఉపాధి వంటి అంశాలలో ఎక్కడ చూసినా అవినీతే ఉందని...

“హర్ టిఫిన్ కి స్వీట్ ఎండింగ్’’ లోషారుక్ క్యాంపెయిన్‌ ఆవిష్కరించిన సన్ ఫిస్ట్

సన్ ఫిస్ట్ తన బ్రాండైన " హర్ టిఫిన్ కి స్వీట్ ఎండింగ్’’లో షారుక్ ఖాన్ నటించిన క్యాంపెయిన్‌ను ఆవిష్కరించింది.ఈ సందర్బంగా ఐటీసీ బిస్కెట్స్ &కేక్స్ క్లస్టర్, ఫుడ్స్ డివిజన్చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ అలీ హ్యారిస్ షేర్ మాట్లాడుతూ భోజనం తర్వాత స్వీట్స్, డెసర్ట్ లను తరచుగా తీసుకుంటున్నట్టు గుర్తించిన నేపథ్యంలో సన్ ఫిస్ట్...

ఆస్తి ప‌న్నులో భారీ స్కాం..

ప్ర‌త్యేక ప్యాకేజీలతో ప్ర‌భుత్వాన్ని మోసం చేసిన‌ డీపీఓ ఆర్‌. సునంద‌, అప్ప‌టి డిఎల్‌పిఓ, ఎంపీఓ, కార్య‌ద‌ర్శులు, స‌ర్పంచ్‌, వార్డు స‌భ్యులు తెలంగాణ స‌ర్కార్‌కు దివీస్ కంపెనీ భారీ గండీ సుమారు రూ.14 కోట్ల ట్యాక్స్ హంపట్ 91.06 ఎకరాలకు కేవలం రూ.72లక్షలు ట్యాక్స్ ఫిక్స్ గజానికి రూ.1500లు తగ్గించిన వైనం ఆస్తి పన్ను మూల‌ధ‌నం విలువ రూ. 1 వేసే చోటా...

చదువుతోనే మార్పు సాధ్యం : పులి దేవేందర్ ముదిరాజ్

సమాజ మార్పు జరగాలన్న , కుటుంబ ఆర్థిక అభివృద్ధి జరగాలన్న ఆయా కుటుంబాల్లోని పిల్లలు ఉన్నత చదువులు చదవాలని ముదిరాజ్ ఎంప్లాయిస్ అండ్ ప్రొఫెషనల్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు పులి దేవేందర్ ముదిరాజ్ అన్నారు.మెపా ఆధ్వర్యంలో గత నెల రోజులుగా నిర్వహించిన మెపా సమ్మర్ క్యాంపు ముగింపు కార్యక్రమం నక్కలగుట్టలోని వివేకానంద పాఠశాల లో...

42 శాతానికి రిజర్వేషన్లు పెంచిన తర్వాతే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలి

బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇవ్వకుండా స్థానిక సంస్థలకు ఎన్నికలు నిర్వహిస్తే అడ్డుకుంటాం.: బీసీ జనసభ రాష్ట్రఅధ్యక్షుడు రాజారాం యాదవ్ కాంగ్రెస్ పార్టీ మరోసారి బీసీలను మోసం చేయడానికి సిద్ధమైంది బీసీ డిక్లరేషన్ కు కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉండాలి జూన్ 8న మహాధర్నా, 15న సెక్రటేరియట్ ముట్టడికి రాజారాం యాదవ్ పిలుపు కరీంనగర్ మీడియా సమావేశంలో బీసీ జనసభ,...

తిరిగి జైలుకు వెళ్తున్న..ఇంకా ఎన్ని రోజులుపాటు బందిస్తారో తెలియదు

భావోద్వేగానికి గురైన ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ జైలులో ఉన్నప్పుడు నన్ను ఎన్నో విధాలుగా ఇబ్బందులు పెట్టరు గత 20 ఏళ్ల నుండి డయాబెటిక్ సమస్యతో బాధపడుతున్న జైల్లో మందులు కూడా ఇవ్వడం లేదు జూన్ 02 న తిరిగి తిహార్ జైలుకు , భావోద్వేగంతో వీడియో రిలీజ్ చేసిన కేజ్రీవాల్ ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ భావోద్వేగానికి గురయ్యారు.లిక్కర్ స్కాంలో ఆరోపణలు...
- Advertisement -spot_img

Latest News

ముగిసిన రెండో రోజు ఆట,308 పరుగుల ఆధిక్యంలో భారత్

చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియం వేదికగా జరుగుతున్న భారత్-బంగ్లాదేశ్ తొలి టెస్ట్ మ్యాచ్ రెండో రోజు ఆట ముగిసింది.ఆట ముగిసే సారికి భారత్ రెండో ఇన్నింగ్స్...
- Advertisement -spot_img