Saturday, September 21, 2024
spot_img

latest news

సియెర్రా సాప్ట్‌ వేర్‌.. సాప్ట్‌గా మోసం

వేతనం రాక… కంప్యూటర్‌ ఆపరేటర్ల ఘోస మేడ్చల్‌ మల్కాజ్‌గిరి జిల్లాలో 14నెలలుగా అందని జీతం కలెక్టరేట్‌ సహా ఆయా మండలాల్లోని తహసీల్దార్‌ ఆఫీస్‌ల్లో పనిచేస్తున్న 35మంది.. 3ఏళ్లుగా పీఎఫ్‌, ఈఎస్‌ఐ సైతం చెల్లించని ఏజెన్సీ అయినా సదరు సంస్థపై చర్యలు తీసుకోని ప్రభుత్వం ఆదాబ్‌తో తమ ఘోడు వెళ్ళబోసుకున్న ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులు సర్కార్‌ ఆఫీసులో నౌకరు అంటే ఇగ మీకేంటి చేతినిండా...

అంతా మా ఇష్టం.!

డైరెక్టర్‌ ఆఫ్‌ పబ్లిక్‌ హెల్త్‌ లో అక్రమాల పుట్టా ఇష్టారాజ్యంగా వ్యవహరించిన గత సంచాలకులు 317 జీవో టైంలో అవినీతికి పాల్పడ్డ గడల శ్రీనివాస్‌ రావు 8మంది ఉద్యోగినీలను ఒకే చోటకి మాడిఫికేషన్‌ ద్వారా ట్రాన్స్‌ ఫర్‌ చేసిన వైనం.. పెద్ద మొత్తంలో డబ్బులు వసూలు చేసినట్లు ఆరోపణలు మరో డిప్యూటీ డైరెక్టర్‌ తో కలిసి కార్యకలాపాలు మెంటల్‌ ఆస్పత్రిలో అక్రమాలకు పాల్పడ్డ...

కబ్జా భూమిలోనే.. ‘ఎన్‌’కన్వెన్షన్‌ సెంటర్‌..!

తుమ్మిడికుంట చెరువు శిఖంలో ఎకరం భూమి రెండు ఎకరాలు బఫర్‌జోన్‌లో కన్వెన్షన్‌ సెంటర్‌ ఉన్నట్లు గుర్తింపు నాడు సర్వే చేసిన రెవెన్యూ అధికారులు వంట గది, స్టోర్‌ రూమ్‌లు నిర్మించినట్టు ప్రాథమికంగా నిర్ధారణ నేటికి చర్యలు తీసుకోని ఇరిగేషన్‌ అధికారులు తొలుత 29ఎకరాల చెరువుకుగాను ప్రస్తుతం 10 ఎకరాలే సినీ హీరో నాగార్జునకు చెందిన ఎన్‌ కన్వెన్షన్‌ సెంటర్‌ మాదాపూర్ లోని తుమ్మిడికుంట చెరువు...

పసి కందు ప్రాణం తీసిన పెంపుడు కుక్క

వికారాబాద్ జిల్లా తాండూరులో దారుణం కుక్క దాడిలో ఐదు నెలల బాలుడు మృతి ఇంట్లో ఉన్న పసికందును పీక్కుతిన్న కుక్క ఆవేశంతో కుక్కను చంపేసిన కుటుంబీకులు వికారాబాద్‌ జిల్లా తాండూరు లో 5 నెలల శిశువు పై ఓ పెంపుడు కుక్క దాడి చేసిన సంఘటన అందరి హృదయాలను కలిసివేసింది. విక్షణంగా దాడి చేయడంతో బాలుడు మృతి చెందాడు. ఈ...

పెన్నులు గ‌న్నులుగా మారుతున్న వేళ‌…

నిజమైన దేశభక్తులను దేశద్రోహులుగా ఆరోపిస్తూ… జైళ్లలోకి నెట్టి సాగిస్తున్న నకిలీ దేశభక్తుల పాలనలో పెన్నులు గన్నులుగా కనబడటంలో ఆశ్చర్యం ఏం ఉండదు. కానీ, కలానికి ఉన్న బలాన్ని పాలకులు గుర్తించినట్లుగా ప్రజలు గుర్తించకపోవడం అత్యంత బాధాకరం. అలా గుర్తించనంత కాలం కలం రాతలనే కాదు, మనిషి మెదళ్లను కూడా నిషేదిస్తారు. ఆ స్థానంలో స్వయంగా...

కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో విష్ణు మంచు ‘కన్నప్ప’ సందడి

విష్ణు మంచు కన్నప్ప సినిమాను మే 20న కేన్స్‌లో జరగనున్న ఫిల్మ్ ఫెస్టివల్‌లో "ది వరల్డ్ ఆఫ్ కన్నప్ప"గా ఆవిష్కరించనున్నారు. తెలుగు సినిమాని ప్రపంచ వేదికపైకి తీసుకెళ్తుండటం ఒక చారిత్రాత్మక ఘట్టాన్ని సూచిస్తుంది. "ది వరల్డ్ ఆఫ్ కన్నప్ప" కేవలం సినిమా కాదు.. ఇది ఒక సినిమాటిక్ ఎక్స్‌పీరియెన్స్ కానుంది. కథను చెప్పే విధానాన్ని...

వారణాసిలో మోడీ నామినేషన్‌

రిటర్నింగ్ అధికారి ఎదుట ప్రమాణం చేసి పత్రాల అందజేత ప్రతిపాదకుల్లో ప్రముఖ జ్యోతిష్యుడు పండిట్ గణేశ్వర్ శాస్త్రి మోదీతో కలసి కలెక్టర్ కార్యాలయంలోకి వెళ్లిన యూపీ సీఎం యోగి మంగ‌ళ‌వారం వారణాసి లోక్‌సభ స్థానానికి ప్రధాని మోడీ నామినేషన్‌ దాఖలు చేశారు. పుష్యా నక్షత్రం, గంగా సప్తమి కలసి వచ్చిన సుముహూర్తాన ప్రధాని మోదీ వారణాసి నుంచి వరుసగా...

అకాల వర్షాలు.. రైతుల కన్నీళ్లు

తెలంగాణలో నిన్న కురిసిన వాన భారీ వర్షాలకు పలుచోట్ల కల్లాల్లో తడిసిన ధాన్యం పలు జిల్లాల్లో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం మెదక్ జిల్లాలో పిడుగుపాటుకు తాత, మనవడు మృతి తెలంగాణకు మరో ఐదు రోజులు వర్ష సూచన తడిసిన వడ్లను కొనుగోలు చేయండి అధికారులకు సీఎం రేవంత్ ఆదేశాలు తెలంగాణలో కొద్దిరోజులుగా పలు జిల్లాల్లో కురుస్తున్న చెడు వానలకు చేతికొచ్చిన పంట తడిసి...

బోగస్ ఓటా.. ఇక జైలే..

హైదరాబాద్ లో ఎంఐఎం, బీజేపీ మధ్యే పోటీ కాంగ్రెస్, బీఆర్ఎస్‌ డమ్మీ క్యాండెట్స్ మొత్తం 1,943 పోలింగ్ బూత్ లు ఒక్కొక్క బూత్ కు ఒక్కో ఏజెంట్ ఏర్పాటు అనుమానం వస్తే ప్రిసిడింగ్, రిటర్నింగ్ అధికారికీ ఫిర్యాదు ఎవరైనా దొంగఓటుకు ప్రయత్నిస్తే అరెస్ట్ ఓల్డ్ సిటీపై అధిష్టానం స్పెషల్ ఫోకస్ హైదరాబాద్ పరిధిలో 7నియోజకవర్గాలు మలక్‌పేట, కార్వాన్, గోషామహల్, చార్మినార్, చాంద్రాయణగుట్ట, బహదూర్‌పూరా, యాకుత్ పురా ఎన్నికలకు...
- Advertisement -spot_img

Latest News

కాలుష్య కోరల్లో భారతీయుల ప్రాణాలు

పర్యావరణ కాలుష్య సంక్షోభంతో ప్రజారోగ్యం గాల్లో దీపం అవుతున్నదని,లక్షల ప్రాణాలు గాల్లో కలుస్తున్నాయని ‘లాన్సెట్‌ ప్లానెటరీ హెల్త్‌ జర్నల్’‌ ప్రచురించిన ‘పొల్యూషన్‌ అండ్‌ హెల్త్‌ :...
- Advertisement -spot_img