Saturday, March 1, 2025
spot_img

latest news

మీ పిల్లల్ని ప్రభుత్వ బడులల్లో చదివించేది ఎప్పుడు సార్లు

ఆజ్ కి బాత్ రాజకీయ నాయకులు,ప్రభుత్వ ఉద్యోగులపిల్లలు,కుటుంభసభ్యులు ప్రభుత్వ పాఠశాలలోచదివిన రోజే,తెలుగు రాష్ట్రాల్లో ప్రభుత్వ విద్య,వైద్యం మెరుగుపడుతుంది.. చదువు చెప్తున్నా ఉపాధ్యాయులు,వైద్యం చేస్తున్న వైద్యులు,మీకు మీపైనే నమ్మకం లేకపోతే సామాన్య ప్రజలకు మీపై నమ్మకం ఎలా కలుగుతుంది.. ప్రభుత్వ పదవులు కావాలి,ప్రభుత్వ ఉద్యోగాలు కావాలి,కానీ అదే ప్రభుత్వం అందిస్తున్న విద్య వైద్యం మీకొద్దా..??ప్రభుత్వ ఉద్యోగం కావాలంటే,ప్రభుత్వ...

డల్లాస్‌లో చోరీకి పాల్పడిన ఇద్దరు భారతీయ విద్యార్థులు

డల్లాస్‌లోని మాసీ మాల్‌లో చోరీకి పాల్పడిన ఇద్దరు భారతీయ విద్యార్థులు, కారం మానస రెడ్డి D/O కారం రవీందర్ రెడ్డి, రమణి & పులియల సింధూజా రెడ్డి D/O జితేందర్ రెడ్డి & పద్మ యూఎస్ లో చదువుతున్నారు. వీరికి బెయిల్ మంజూరైనప్పటికీ, వారిలో ఒకరైన మానస గతంలో పలు దొంగతనాలకు పాల్పడినట్లు గుర్తించారు.ఈ...

డ్యాంలో తగ్గిన నీరు

డ్యాంలో తగ్గిన నీరు.. అందులో బయటపడ్డ కారు, రెండు అస్థిపంజరాలుమధ్యప్రదేశ్‌ - కువారి నదిపై గోపి గ్రామ సమీపంలో నిర్మించిన స్టాప్ డ్యాంలో నీరు తగ్గుముఖం పట్టడంతో అందులో ఒక కారు బయటపడింది. ఆ కారులో ఒక అబ్బాయి, ఒక మహిళ అస్థిపంజరాలు ఉన్నాయి. పోలీసులు ఆరా తీయగా దొరికిన అస్థిపంజరాలు అంబాహ్‌ గ్రామానికి...

చిరంజీవి మాజీ అల్లుడు శిరీష్ భరద్వాజ్ అనారోగ్యంతో మృతి

చిరంజీవి మాజీ అల్లుడు, శిరీష్ భరద్వాజ్ గత కొంత కాలంగా అనారోగ్యంగా ఉంటూ ఈరోజు మృతి చెందినట్టుగా తెలుస్తోంది. ఒక ప్రైవేట్ హాస్పిటల్ లో ఊపిరితిత్తులకు సంబంధించిన వ్యాధితో అతను బాధపడుతూ ఈరోజు మృతి చెందినట్టుగా తెలుస్తోంది. శిరీష్ భరద్వాజ్, మెగా స్టార్ చిరంజీవి రెండో కుమార్తె శ్రీజని 2007 సంవత్సరంలో వివాహం చేసుకున్న...

తీవ్రంగా స్పందించిన ముఖ్యమంత్రి

కాళేశ్వరం ఎస్‌ఐ రేప్ ఘటన పై సీఎం రేవంత్ రెడ్డి సీరియస్‌ రాజ్యాంగంలోని ఆర్టికల్ 311 ప్రకారం కాళేశ్వరం ఎస్‌ఐ భవాని సేన్ గౌడ్‌ను సర్వీస్ నుండి తొలగించాలని ఆదేశం

కీచక ఎస్.ఐ. ని ఉద్యోగం నుండి తొలగింపు

కాళేశ్వరం ఎస్. ఐ భవాని సేన్ ను సర్వీస్ నుండి శాశ్వతంగా తొలగింపు : మల్టీజోన్ I ఐజిపి శ్రీ ఏవి రంగనాథ్మహిళా పోలీస్ కానిస్టేబుల్ పై లైంగిక దాడులకు పాల్పడినందు గాను కాళేశ్వరం ఎస్. ఐ భవాని సేన్ ను సర్వీస్ నుండి శాశ్వతంగా తొలగిస్తూ మల్టీ జోన్ 1 ఐ జి...

కానిస్టేబుల్ నుదిటిపై రివాల్వర్ పెట్టి ఎస్. ఐ ఘాతుకం

రివాల్వర్ చూపించి తోటి మహిళా కానిస్టేబుల్‌ను రెండు సార్లు రేప్ చేసిన ఎస్సై. తాను మంత్రి శ్రీధర్ బాబు మనిషిని అని చెప్పుకొని సిబ్బందిని బెదిరిస్తున్న కాళేశ్వరం ఎస్సై భవాని సేన్ గౌడ్. భూపాలపల్లి జిల్లా కాటారం సబ్ డివిజన్ పరిధిలోని కాళేశ్వరం పోలీస్ స్టేషన్ ఎస్సై భవాని సేన్ గౌడ్ తన ఇంటి...

మున్సిపాల్టీలను ముంచిన కేసీఆర్‌!

మున్సిపాల్టీలకు ఒక్కపైసా కూడా ఇయ్యని సీఎంగా కేసీఆర్‌ రికార్డు.. జీతాలు చెల్లింపునకు నిధులు లేక ఇబ్బందు 14నెలలుగా రాని పట్టణ ప్రగతి నిధులు.. పెండిరగ్‌ లోనే కాంట్రాక్టర్ల బిల్లులు ఆదాయము తక్కువ ఖర్చు ఎక్కువ మున్సిపాల్టీ ఆదాయం ప్రభుత్వ ఖాతాలో జమ గత ప్రభుత్వంలో కేసీఆర్‌ మున్సిపాల్టీలకు ఎన్నో కోట్ల హామీలు ఒక్కటికూడా నెరవేర్చకుండా చేతులు దులుపుకున్న వైనం సీఎం రేవంత్‌ రెడ్డి మున్సిపాల్టీశాఖను చక్కదిద్దాల్సిన...

పక్షపాత ధోరణి ప్రదర్శించిన పోలీసులపై చర్యలు తీసుకోండి

డీజీపీకి ఫిర్యాదు చేసిన వీ.హెచ్.పీ నాయకులు మెదక్ పట్టణంలో పోలీసుల అలసత్వం కారణంగానే అల్లర్లు జరగాయని,బక్రీద్ పండుగ సంధర్బంగా రాష్ట్రవ్యాప్తంగా కొంతమంది పోలీసులు పక్షపాత ధోరణి ప్రదర్శించారని ఆరోపిస్తూ విశ్వ హిందూ పరిషత్ నాయకులు తెలంగాణ రాష్ట్ర డీజీపీకి వినతిపత్రం అందజేశారు.పనిగట్టుకుని హిందువులపై కేసులు నమోదు చేశారని తెలిపారు.మెదక్ లో అల్లర్లకు కారణమైన వదిలిపెట్టి,బాధితులను రిమాండ్...

ఆయిల్ పామ్ సాగు నిధుల విడుదలకు రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్

-మంత్రి తుమ్మల నాగేశ్వర రావు రాష్ట్రంలో పెరిగిన పంట మార్పిడి ఆవశ్యకత దృశ్య తెలంగాణ ప్రభుత్వం ఆయిల్ పామ్ సాగు మరియు వివిధ ఉద్యాన పంటలలో సుక్మా సెద్యం కొరకు రాయితీలు ఇస్తూ పెద్ద ఎత్తున ప్రోత్సాహిస్తుందని అని తెలిపారు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు అన్నారు.2023-24 సం.కి గాను 59,261 ఎకరాలు...
- Advertisement -spot_img

Latest News

విజయ బ్రాండ్ పేరుతో నకిలీ పాల హల్చల్

విక్రేతలు, వినియోగదారులు, పంపిణీదారులు జాగ్రత్తగా ఉండాలంటున్న డైరీ చైర్మన్ తెలంగాణ పాడి పరిశ్రమ అభివృద్ధి సహకార సమాఖ్య లిమిటెడ్ (టీజీడీడీసీఎఫ్) కు సంబంధించిన విజయ తెలంగాణ బ్రాండ్...
- Advertisement -spot_img
error: Contact AADAB NEWS