తెలంగాణ రాష్ట్ర ప్రజలకు సీఎం రేవంత్ రెడ్డి వినాయక చవితి పర్వదినం శుభకాంక్షలు తెలిపారు.వాడ వాడల గణేష్ మండపాల్లో భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహించాలని తెలిపారు.ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా చూడలని అధికారులను ఆదేశించారు.మండపాల వద్ద తగిన జాగ్రతలు తీసుకోవాలని,ప్రభుత్వం ఉచిత విద్యుత్ అందిస్తుందని అన్నారు.
పారిస్ వేదికగా జరిగిన పారాలింపిక్స్లో పతాకం సాధించిన తెలంగాణ అథ్లెట్ దీప్తి జీవాంజీ శుక్రవారం హైదరాబాద్ చేరుకున్నారు.ఈ సంధర్బంగా ఆమెకు శంషాబాద్ విమానాశ్రయంలో ఘన స్వాగతం లభించింది.తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ ఆధ్వర్యంలో విమానాశ్రయం నుండి విజయోత్సవ ర్యాలీ చేపట్టారు.పుల్లెల గోపీచంద్ బ్యాడ్మింటన్ ఆకాడామిలో పుల్లెల గోపీచంద్,కోచ్ నాగపూరి రమేష్ దీప్తిను అభినందించారు.ఈ సంధర్బంగా దీప్తి...
తెలంగాణ డీఎస్సీ కీ విడుదలైంది.ఈ మేరకు శుక్రవారం డీఎస్సీ 2024 పరీక్ష కీ,ఫైనల్ రెస్పాన్స్ షీట్ను తెలంగాణ విద్యాశాఖ అధికారిక వెబ్సైట్ లో విడుదల చేసింది.తుది కీను అభ్యర్థులు అధికారిక వెబ్సైట్ లో డౌన్లోడ్ చేసుకొచ్చు.రాష్ట్రవ్యాప్తంగా 11,062 ఉపాధ్యాయ పోస్టుల భర్తీ కోసం జులై 18 నుండి ఆగస్టు 05 వరకు డీఎస్సీ పరీక్షలు...
తెలంగాణ సచివాలయంలో కేంద్రమంత్రులు శివరాజ్ సింగ్,బండి సంజయ్లతో సీఎం రేవంత్ రెడ్డి సమావేశమయ్యారు.ఇటీవల కురిసిన భారీ వర్షాల కారణంగా వివిధ జిల్లాలో జరిగిన నష్టాన్ని అధికారులు కేంద్రమంత్రులకు వివరించారు.ఈ సమావేశంలో ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క,మంత్రులు తుమ్మల నాగేశ్వర్ రావు,పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి,ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి,వివిధ శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.కేంద్ర మంత్రి హోదాలో తొలిసారి...
సత్యవేడు టీడీపీ ఎమ్మెల్యే కోనేటి అదిమూలం పై కేసు నమోదైంది.తనపై ఎమ్మెల్యే కోనేటి అదిమూలం తిరుపతిలోని ఓ హోటల్లో లైంగిక వేధింపులకు పాల్పడ్డాడాని,లైంగికంగా దాడి చేశాడని ఆరోపిస్తూ ఓ మహిళా వీడియొలను విడుదల చేసింది.మహిళా ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు ఎమ్మెల్యేపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.మరోవైపు టీడీపీ అధిస్థానం కోనేటి...
తెలంగాణ టీపీసీసీ చీఫ్ ఎవరనేదానిపై కాంగ్రెస్ అధిస్థానం ముగింపు పలికింది.పీసీసీ అధ్యక్షుడిగా ఉన్న మహేష్ కుమార్ గౌడ్ ను టీపీసీసీ చీఫ్ గా నియమిస్తూ కాంగ్రెస్ అధిస్తానం శుక్రవారం ప్రకటన విడుదల చేసింది.ఈ పదవి కోసం గతకొన్ని రోజులుగా ఎంతోమంది తీవ్ర ప్రయత్నాలు చేసినప్పటికీ అధిస్థానం మహేష్ కుమార్ గౌడ్ వైపే మొగ్గుచూపింది.
తెలంగాణ పీసీసీ...
పదో తరగతి ఉత్తీర్ణులైన అభ్యర్థులకు ఎస్.ఎస్.సీ (స్టాఫ్ సెలెక్షన్ కమిషన్) గుడ్ న్యూస్ చెప్పింది. బీఎస్ఎఫ్,సీఆర్పీఎఫ్,సీఐఎస్ఎఫ్,ఎస్.ఎస్.బీ,అస్సాం రైఫిల్స్ దళాల్లో కానిస్టేబుల్ (జీడి) జనరల్ డ్యూటి నియమకాలకు సంబంధించి నోటిఫికేషన్ విడుదల చేసింది.ఈ నోటిఫికేషన్ ద్వారా 39,481 పోస్టులను భర్తీ చేయనున్నారు.గుర్తింపు పొందిన బోర్డు నుండి పదో తరగతి పాసైన వారు దరఖాస్తు చేసుకునేందుకు అర్హులు.జనవరి...
ఆ దేశ ప్రధానితో కలిసి రెండో రోజు సింగపూర్లో పర్యటించిన మోదీ-ప్రముఖ సెమికండెక్టర్ సంస్థ ఏఈఎం హోల్డింగ్స్ లిమిటెడ్ను సందర్శించిన మోదీ
గ్లోబల్ సెమీకండక్టర్ పరిశ్రమలో కంపెనీ పాత్ర,కార్యకలాపాలు,భారతదేశం కోసం ప్రణాళికలపై చర్చ
ఏజువిలో పని చేస్తున్న భారతీయ ఇంజనీర్లతో కాసేపు చర్చ
సెమికాన్ ఇండియా ఎగ్జిబిషన్లో పాల్గొనాలని సింగపూర్ సెమీకండక్టర్ కంపెనీలను ఆహ్వానించిన మోదీ
అభివృద్ది చెందుతున్న దేశాలకు...
సీపీఐ (ఎం) ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉంది.న్యుమోనియా,లంగ్ ఇన్ఫెక్షన్తో బాధపడుతున్న అయిన ఆగస్టు 19న ఢిల్లీలోని ఎయిమ్స్ హాస్పిటల్లో చేరారు.ప్రస్తుతం అయిన ఐసీయూలో చికిత్స పొందుతున్నారు. సీనియర్ వైద్యుల పర్యవేక్షణలో అయినకు చికిత్స అందుతుంది.ప్రస్తుతం అయిన ఆరోగ్య పరిస్థితి క్రిటికల్ గానే ఉందని వైద్యులు తెలిపారు.
పాల్యం శేషమ్మ,బసిరెడ్డి సమర్పణలో అరుణ కుమారి ఫిలింస్ బ్యానర్పై రూపొందుతున్న చిత్రం ‘6జర్నీ’.రవి ప్రకాష్ రెడ్డి,సమీర్ దత్త,టేస్టీ తేజ,పల్లవి,రమ్యా రెడ్డి తదితరులు ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు.బసీర్ అలూరి దర్శకత్వంలో పాల్యం రవి ప్రకాష్ రెడ్డి ఈ సినిమాను నిర్మిస్తున్నారు.సెన్సార్ కార్యక్రమాలకు సిద్ధమైన ఈ సినిమాను త్వరలోనే విడుదల చేయటానికి మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. గురువారం...
ఎంపీ ధర్మపురి అరవింద్
రైతు హామీల సాధన కోసం ధర్నాచౌక్ వద్ద భాజపా పార్టీ ప్రజా ప్రతినిధుల దీక్ష
కాంగ్రెస్ రైతులను నమ్మించి మోసం చేసింది
ముస్లింలను ఒకలా, హిందువులను...