తెలంగాణలో హోరాహోరీగా పట్టభద్రుల ఎమ్మెల్సీ పోరు!
ప్రతిష్టాత్మకంగా మారిన ఎమ్మెల్సీ ఎన్నికలు
రాష్ట్రంలో సర్వశక్తులూ ఒడ్డుతున్న పార్టీలు
8 గంటల నుంచి 4 గంటల వరకు పోలింగ్
మొత్తం 605 పోలింగ్ కేంద్రాలు
2.5 లక్షల మందికిపైగా నిరుద్యోగ, విద్యార్థి ఓట్లు
మరో 50 వేల మందికి పైగా ప్రభుత్వ ఉద్యోగులు
నల్గొండ, ఖమ్మం, వరంగల్ జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక నేడే....
జీవితంలో ఏది ఎప్పుడు రావాలో అప్పుడే వస్తుంది.. ఏది ఎంత కాలం నీతో ఉండాలో అంత కాలం మాత్రమే ఉంటుంది.. ఏది ఎప్పుడు వదలిపోవాలో అప్పుడే పోతుంది.. ఇందులో దేన్ని నువ్వు ఆపలేవు..నీ చేతిలో ఉన్నది ఒక్కటే ఉన్నంత వరకు నీతో ఉన్నవాటి విలువ తెలుసుకొని జీవించడమే..ఏకాంతాన్ని ఇష్టపడు… అది నీ ఒంటరితనాన్ని దూరం...
అధికారంలోకి రాగానే స్కామ్ లకు తెరలేపారు
సన్నబియ్యం కొనుగోళ్లలో అక్రమాలు
గ్లోబల్ టెండర్ల పేరుతో కాంగ్రెస్ కుంభకోణానికి పాల్పడిందని ఆరోపణ
గల్లీలో దోచుకో, ఢిల్లీలో పంచుకో అన్నట్లుగా పరిస్థితి
జేబులు నింపుకోవడంలో కాంగ్రెస్ నేతలు బిజీబిజీ
బీఆర్ఎస్ పార్టీ అంటే స్కీమ్లు, కాంగ్రెస్ అంటే స్కామ్లు
రేవంత్ సర్కార్ పై మాజీ మంత్రి కేటీఆర్ విమర్శలు
కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్...
అమెరికాలో జడ్జి అయిన తెలుగు మహిళ
కాలిఫోర్నియా జడ్జిగా నియమితురాలైన జయ బాడిగ
జయ బాడిగ విజయవాడ మూలాలున్న తెలుగు మహిళ
మాతృభాషలో పదవీ ప్రమాణం చేయడంపట్ల ఆనందం
తెలుగు మహిళకు అమెరికాలో అరుదైన గౌరవం దక్కింది. కృష్ణా జిల్లా మచిలీపట్నంకు చెందిన జయ బాడిగ కాలిఫోర్నియాలోని శాక్రమెంటో సుపీరియర్ కోర్టు జడ్జిగా నియమితులయ్యారు. కాగా ఆమె జడ్జిగా ప్రమాణ...
రూ.26 కోట్ల, ఆస్తులు సీజ్
రూ.90 కోట్ల విలువైన లెక్కల్లో చూపని పత్రాలు స్వాధీనం
మొత్తం రూ.116 కోట్ల విలువైన ఆస్తులు
ఏడు కార్లలో ట్రాలీ బ్యాగులు, క్లాత్ బ్యాగుల్లో నగదు తరలింపు
మహారాష్ట్రలోని నాసిక్లో నగల వ్యాపారిపై ఆదాయపు పన్ను శాఖ దాడులు నిర్వహించింది. జ్యుయెలరీ యజమానులు ప్రభుత్వానికి చెల్లించాల్సిన ఇన్కమ్ ట్యాక్స్ను తప్పించుకునేందుకు రహస్య లావాదేవీలు నిర్వహిస్తున్నారని...
గంజాయిని అరికడుతున్న పోలీసులు
1035 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్న జిల్లా పోలీసులు
గంజాయి రవాణా చేస్తే కఠిన చర్యలు తప్పవు
కొత్తగూడెం జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్ హెచ్చరిక
గంజాయి అక్రమ రవాణాను నిరోధించేందుకు పోలీసులు ఉక్కు పాదం మోపుతున్నారు. గంజాయిని అరికట్టేందుకు పోలీసులు పకడ్బందీ చర్యలు చేపడుతున్నారు. కొత్తగూడెం జిల్లా సరిహద్దుల్లో ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి...
ఎస్ఎఫ్ఏ ఖాసీఫ్ అహ్మద్ అరాటకం
జీహెచ్ఎంసీ సౌత్ జోన్ లో కే ట్యాక్స్
సర్కిల్ 7లో కార్మికులకు మానసికంగా వేధింపులు
సానిటరీ ఫీల్డ్ అసిస్టెంట్ అరాచకాలపై పీఎస్ లో కంప్లైంట్
స్త్రీలని చూడకుండా బూతులు తిడుతున్న వైనం
మహిళలను లైంగికంగా వేధిస్తున్నట్లు ఆరోపణలు
గతంలో ఇదే తీరు.. ఫిర్యాదు చేయడంతో విధుల నుంచి తొలగింపు
ఆర్థిక ఇబ్బందుల దృష్ట్యా తిరిగి విధుల్లోకి
మళ్లీ మహిళలను ఇబ్బందులకు...
తెలుగులో తొలి నవల రచనకు నాంది పలికిన గొప్ప కవి ఆయన. మొదటి స్వీయ చరిత్ర రాసిన మహోన్నత వ్యక్తి ఆయనే. తెలుగులో తొలి ప్రహసనం వ్రాసింది కూడా ఆయనే. మొట్ట మొదటి వితంతు వివాహం జరిపించిన గొప్పతనం ఆయనదే. ఆయనే నవయుగ వైతాళికుడిగా ప్రఖ్యాత గాంచిన కందుకూరి వీరేశలింగం పంతులు. బాల్యవివాహాల రద్దుకోసం...
మద్యం మత్తులో రెచ్చిపోయిన జంట అరెస్ట్ , ఫిర్జాదీగూడ వాసి అలెక్స్ (25), మరో యువతిపై ఐపీసీ 341, 504 సెక్షన్ కింద కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించారు. నిన్న ఉదయం నాగోల్ లో మద్యం మత్తులో విర్రవీగిన యువత విచ్చలవిడిగా మద్యం తాగడమే కాకుండా ఇష్టానుసారంగా కారు నడిపారు కూడా…వీరి వాహనం...
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా హైదరాబాద్ లోని ఎల్ బీ నగర్, హయత్ నగర్, నాగోల్, బీఎన్ రెడ్డి, అబ్దుల్లాపూర్ మెట్టు లో ఈదురు గాలులలో కూడీన వర్షం కురిసిoది. ఉప్పల్, అబిడ్స్, సికింద్రాబాద్, ఉస్మానియా యూనివర్సిటీ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షం. ఘట్కేసర్ వరకు వర్షం ఈదురుగాలుల ప్రభావం ఎక్కువగా ఉంది.. పలుచోట్ల ఫ్లెక్సీ...
విక్రేతలు, వినియోగదారులు, పంపిణీదారులు జాగ్రత్తగా ఉండాలంటున్న డైరీ చైర్మన్
తెలంగాణ పాడి పరిశ్రమ అభివృద్ధి సహకార సమాఖ్య లిమిటెడ్ (టీజీడీడీసీఎఫ్) కు సంబంధించిన విజయ తెలంగాణ బ్రాండ్...