Tuesday, October 1, 2024
spot_img

latest news

పుస్తకం పఠనమే విశ్వ విజ్ఞాన దర్శనం..!

06 సెప్టెంబర్‌ ‘జాతీయ పుస్తక పఠన దినం’ సందర్భంగా పుస్తకం హస్తభూషణమే కాదు మస్తష్క వికాస సాధనం కూడా అని మనకు తెలుసు. పుస్తక పఠనం ఓ చక్కని అలవాటు. జ్ఞాన భాండాగారంగా పూజించబడే పుస్తకాలను సరస్వతి రూపాలుగా కొలుస్తాం. పుస్తకం విశ్వాన్ని పరిచయం చేస్తుంది, వింతలు విడ్డూరాలను విప్పి చూపుతుంది. పుస్తకం మానవాళి మేధోశక్తిని...

అమెరికాలో మళ్ళీ కాల్పుల మోత,నలుగురు మృతి

అగ్రరాజ్యం అమెరికాలో మరోసారి కాల్పులు కలకలం రేపాయి.జార్జియా రాష్ట్రంలోని బారో కౌంటీలోని ఓ పాఠశాలలో దుండగుడు కాల్పులు జరిపాడు.బుధవారం ఈ కాల్పులు జరిగినట్టు అక్కడి మీడియా వర్గాలు వెల్లడించాయి.ఈ కాల్పుల్లో నలుగురు మరణించగా,09 మంది గాయపడ్డారు.కాల్పులు జరగడంతో ఒక్కసారిగా విద్యార్థులు బయటికి పరుగులు పెట్టారు.సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటన జరిగిన ప్రదేశానికి చేరుకొని...

వందేభారత్ ఎక్స్‎ప్రెస్ పై రాళ్ళ దాడి

మరోసారి వందేభారత్ ఎక్స్‎ప్రెస్ పై రాళ్ళ దాడి జరిగింది.గుర్తుతెలియని వ్యక్తులు ఈ దాడి చేశారు.బుధవారం రాత్రి బనారస్-కాశీ మధ్య లక్నో నుండి పాట్నా వెళ్తున్న వందేభారత్ ఎక్స్‎ప్రెస్ పై గుర్తుతెలియని వ్యక్తులు రాళ్ళతో దాడి చేశారు.ఈ ఘటనలో సీటు కిటికీ అద్దం ధ్వంసం అయింది.రాత్రి 8:00 నుండి 8:15 గంటల ప్రాంతంలో ఈ దాడి...

వైసీపీ మాజీ ఎంపీ నందిగం సురేష్ అరెస్ట్

వైసీపీ మాజీ ఎంపీ నందిగం సురేష్‎ను పోలీసులు అరెస్ట్ చేశారు.గురువారం ఏపీ నుండి హైదరాబాద్‎కు వచ్చిన పోలీసుల ప్రత్యేక బృందం నందిగం సురేష్‎ను మియాపూర్ లో అరెస్ట్ చేశారు.గత వైసీపీ ప్రభుత్య హయంలో టీడీపీ ప్రధాన కార్యాలయంపై జరిగిన దాడి కేసులో అయినను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.నందిగం సురేష్‎తో పాటు విజయవాడ డిప్యూటీ మేయర్...

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఎన్‎కౌంటర్,06మంది మావోయిస్టులు మృతి

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో గురువారం పోలీసులకు,మావోయిస్టులకు మధ్య ఎన్‎కౌంటర్ జరిగింది.ఈ ఎన్‎కౌంటర్ లో 06 మంది మావోయిస్టులు మృతి చెందారు.గురువారం ఉదయం కరకగూడెం మండలం రఘునాథపాలెం సమీపంలోని అటవీ ప్రాంతంలో పోలీసులకు,మావోయిస్టులకు మధ్య ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి.ఈ కాల్పుల్లో గ్రేహౌండ్స్ కి చెందిన ఓ కానిస్టేబుల్‎కు తీవ్ర గాయాలయ్యాయి.మణుగూరు ఏరియా కమిటీ కార్యదర్శి లచ్చన్న సహ,మరో...

ఏఐ అద్బుత ఆవిష్కరణ

సీఎం రేవంత్ రెడ్డి హైదరాబాద్ హెచ్.ఐ.సీ.సీ వేదికగా జరుగుతున్న గ్లోబల్ ఏఐ సదస్సులో ప్రపంచ దిగ్గజ టెక్ సంస్థ ఐబీఎం వైస్ ప్రెసిడెంట్ డానియెలా కాంబ్ సీఎం రేవంత్ రెడ్డితో సమావేశమయ్యారు.అనంతరం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) భవిష్యత్తు,నూతన ఆవిష్కరణల అన్వేషణ తదితర అంశాలపై చర్చించారు.తెలంగాణ రాజధాని హైదరాబాద్ శివారు ఫ్యూచర్ సిటీలో 200 ఎకరాల...

విధిరాతను ఎదురించిన ఆమెకు విజయాలు దాసోహం అయ్యాయి..!

అంగవైకల్యం వెనక్కి నెట్టి అంతర్జాతీయ స్థాయికి ఎదిగిన ఓరుగల్లు ముద్దుబిడ్డ..!పేదరికం,ఆటంకాలు సుడిగుండంలా చుట్టుముడుతున్న విజయం వైపు దూసుకెళ్లిన కల్లెడ పరుగుల చిరుతజీవాంజి దీప్తి..కృషితో నాస్తి దుర్భిక్షం అని నమ్మి ప్రపంచ రికార్డులు బద్దలు కొడుతున్న దీప్తి ఒక క్రీడా స్పూర్తి..విధిరాతను ఎదురించిన ఆమెకు విజయాలు దాసోహం అయ్యాయి..!ఓరుగల్లు ఖ్యాతిని,కీర్తిని ప్రపంచం ముందు నిలిపిన ఒక...

హైదరాబాద్-విజయవాడ బస్సుల్లో 10 శాతం రాయితీ

హైదరాబాద్-విజయవాడ మార్గంలో వెళ్లే ప్రయాణికులకు టీజీఆర్టీసీ శుభవార్త చెప్పింది.ఈ మార్గంలో రాకపోకలు సాగించే వారి కోసం టికెట్ ధరలో 10 శాతం రాయితీని కల్పించింది.రాజధాని ఏసీ,సూపర్ లగ్జరీ బస్సులలో ఈ రాయితీ వర్తిస్తుందని తెలిపింది.ఈ డిస్కౌంట్ సదుపాయాన్ని ప్రయాణికులు వినియోగించుకోవాలని కోరింది.

తరగతి గదిలోనే దాగుంది-దేశ భవిష్యత్

సెప్టెంబర్ 05న ఉపాధ్యాయ దినోత్సవ సంధర్భంగా ఉపాధ్యాయులే దేశ నిర్మాతలు "ఏ దేశమైనా అన్ని రంగాలలో అభివృద్ధి చెందాలంటే ఆ దేశంలో ఆర్థికరంగ నిపుణులు,శాస్త్రవేత్తలు,పారిశ్రామికవేత్తలు,వ్యవసాయరంగ నిపుణులు,నీటిపారుదల రంగం,రక్షణశాఖ,డాక్టర్లు, ఇంజనీర్లు,రాజకీయ నాయకులు,ఇలా ప్రతి రంగంలోని వ్యక్తులందరూ విద్యావంతులు కావల్సిందే.!వీరందరినీ విద్యావంతులుగా తీర్చిదిద్దేది కేవలం ఉపాధ్యాయుడే.అంటే దేశ అభివృద్ధికి బాటలు వేసేది గరువు మాత్రమే” "అత్యంత ఉన్నత చదువులు చదివినందునే భారత...
- Advertisement -spot_img

Latest News

హైడ్రా పేరుతో పేదల ఇళ్లను మాత్రమే కులుస్తున్నారు

ఎంపీ ధర్మపురి అరవింద్ రైతు హామీల సాధన కోసం ధర్నా‎చౌక్ వద్ద భాజపా పార్టీ ప్రజా ప్రతినిధుల దీక్ష కాంగ్రెస్ రైతులను నమ్మించి మోసం చేసింది ముస్లింలను ఒకలా, హిందువులను...
- Advertisement -spot_img
error: Contact AADAB NEWS