Monday, September 30, 2024
spot_img

latest news

మళ్లా ‘దక్షిణ మూర్తి’ దర్శనం

మూడు దశబ్ధాలుగా డీఎస్ఈలో తిష్ట మొన్న జనరల్ ట్రాన్స్ ఫర్స్ లో సూర్యాపేటకు బదిలీ నిన్న తిరిగి సొంత గూటికి రాక అదే స్థానం అప్పగించిన ఉన్నతాధికారులు గతంలో దక్షిణమూర్తి యధేచ్చగా అక్రమాలకు పాల్పడ్డారనే ఆరోపణలు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు భేఖాతర్ ఏళ్లుగా ఒకేచోట ఉన్నవాళ్లనూ ట్రాన్స్ ఫర్స్ చేసేలా సాధారణ బదిలీలు ఈయన లేనిదే పనికావట్లేదని డిప్యూటేషన్ పై తీసుకొచ్చుకున్న అడిష‌న‌ల్...

తెలంగాణలో కొత్త విద్య కమిషన్,ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం

తెలంగాణ రాష్ట్రంలో విద్య కమిషన్ ఏర్పాటుకు మంగళవారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది.ప్రి ప్రైమరీ నుండి ఉన్నత విద్య వరకు సమగ్ర పాలసీకి ఈ కమిషన్ ఏర్పాటు చేసినట్టు ఉత్తర్వుల్లో పేర్కొంది.చైర్మన్,ముగ్గురు సభ్యులతో విద్య కమిషన్ ఏర్పాటు కానుంది.కమిషన్ చైర్మన్,సభ్యులను త్వరలోనే నియమిస్తామని ప్రభుత్వం తెలిపింది.విద్యావ్యవస్థలో విప్లత్మక మార్పులు తీసుకువస్తామని సీఎం రేవంత్ రెడ్డి ఇటీవల...

ఛత్తీస్‎గఢ్ లో మైనర్ బాలిక పై అత్యాచారం,07 మంది అరెస్ట్

ఛత్తీస్‎గఢ్ రాష్ట్రంలో దారుణం చోటుచేసుకుంది.జాష్‎పూర్ జిల్లాలో ఓ మైనర్ బాలిక పై,ఆరు మంది మైనర్లు అత్యాచారానికి పాల్పడ్డారు.ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం,ఆగస్టు 01న సుర్గుజా జిల్లాలోని సమీప గ్రామానికి చెందిన ఓ బాలిక సమీపంలోని మార్కెట్ లో ఏర్పాటు చేసిన జాతరను చూడడానికి వెళ్ళింది.రాత్రి ఇంటికి తిరిగి వస్తున్న...

” హైడ్రా” బాద్

తెలంగాణ ప్రభుత్వం ఈ మధ్య "హైడ్రా" ( హైదరాబాద్ డిసాస్టర్ రెస్పాన్స్ అండ్ అస్సెట్ మానిటరింగ్ అండ్ ప్రొటెక్షన్ ఏజెన్సీ) ఆధ్వర్యంలో ఎచ్.ఎం.డి.ఏ పరిధిలో చెరువులను ఆక్రమించి నిర్మించిన అక్రమ కట్టడాలను కూల్చివేస్తుండడంతో చెరువుల పరిరక్షణ అనే అంశం మళ్లీ తెర మీదికి వచ్చింది.దాదాపు 200 కట్టడాలను కూల్చివేయడం,అందులో ప్రముఖ సినీ నటుడు నాగార్జునకు...

42 ఎఫ్.జె 350ను బైక్ ను విడుదల చేసిన జావా

జావా మరో కొత్త మోటార్ సైకిల్ ను విడుదల చేసింది.మంగళవారం జావా 42 ఎఫ్.జె 350ను విడుదల చేసింది.దీనికి వ్యవస్థాపకుడైన ఫ్రాంటిసెక్ జానేసెక్ పేరును నామకరణం చేశారు.ఈ మోటార్ సైకిల్ ధర రూ.1,99,142 (ఎక్స్ షోరూం ధర).ఆరు గెర్ల ట్రాన్స్మిషన్ తో పాటు 334 సీసీ ఇంజన్,ఫ్రంట్‌ డిస్క్‌ బ్రేక్‌లు,కాంటినెంటల్‌ ఏబీఎస్‌ సిస్టం,వాహనం హైస్పీడ్‌లో...

వరద బాధితులకు సహాయం ప్రకటించిన సినీప్రముఖులు

రెండు తెలుగు రాష్ట్రాలను భారీ వర్షాలు ముంచెత్తాయి.ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాలకు జనజీవనం అస్తవ్యస్తమైంది.ఏపీలోని విజయవాడ,తెలంగాణ రాష్ట్రంలో ఖమ్మం,మహబూబాబాద్ జిల్లాలు పూర్తిగా నీట మునిగాయి.అనేక మంది ప్రజలు ఇళ్లను కోల్పోయి రోడ్డున పడి సహాయం కోసం ఎదురుచూస్తున్నారు.దీంతో వరద బాధితులను ఆదుకునేందుకు సినీ ప్రముఖులు ఆర్థిక సహాయం ప్రకటించి మెమున్నాం అనే భరోసా కల్పిస్తున్నారు.ప్రముఖ...

వరద బాధితులను ఆదుకోవడంలో ప్రభుత్వం విఫలమైంది

మాజీ మంత్రి హరీష్ రావు వరద సహాయక చర్యల్లో రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యం కనిపిస్తుందని మాజీమంత్రి హరీష్ రావు విమర్శించారు.మంగళవారం ఖమ్మం జిల్లాలో పర్యటించిన అయిన వరద ప్రాంతాలను పరిశీలించారు.అనంతరం మీడియాతో మాట్లాడుతూ,ఖమ్మం జిల్లాలో వరద బాధితులను ఆదుకోవడంలో కాంగ్రెస్ సర్కార్ విఫలమైందని ఆరోపించారు.భారీ వర్షాల కారణంగా 30 మంది మరణిస్తే,ప్రభుత్వం మాత్రం 15 మంది...

షేక్ హసీనా పై 05 హత్య కేసులు నమోదు

బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనాపై కొత్తగా 05 హత్య కేసులు నమోదయ్యాయి.హసీనాతో పాటు మాజీ మంత్రులు,అనుచరులపై కూడా కేసులు నమోదు అయినట్లు అక్కడి మీడియా పేర్కొంది.తాజాగా హసీనా పై మరో 05 కేసులు నమోదు కావడంతో కేసుల సంఖ్య 89కి చేరుకుంది.ఇటీవల బంగ్లాదేశ్ లో రిజర్వేషన్లకు వ్యతిరేకంగా పెద్దఎత్తున ఆ దేశ యువత...

ఛత్తీస్ గఢ్ లో ఎన్ కౌంటర్,09 మంది మావోయిస్టులు మృతి

ఛత్తీస్ గఢ్ లో భారీ ఎన్ కౌంటర్ జరిగింది.మంగళవారం దంతేవాడలో భద్రత బలగాలకు,మావోయిస్టులకు మధ్య భీకర కాల్పులు జరిగాయి.ఈ కాల్పుల్లో 09 మంది మావోయిస్టులు మరణించినట్లు పోలీసులు తెలిపారు.నిఘావర్గాల సమాచారం మేరకు దంతేవడా-బీజాపూర్ సరిహద్దు ప్రాంతంలో సీఆర్పీఎఫ్ బలగాలు కూంబింగ్ చేపట్టాయి.ఈ క్రమంలో భద్రత బలగాలను చూసిన మావోయిస్టులు కాల్పులు జరిపారు.అప్రమత్తమైన బలగాలు తిరిగి...
- Advertisement -spot_img

Latest News

తిరుమల లడ్డూ వివాదంపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు

తిరుమల లడ్డూ వివాదం పై సుప్రీంకోర్టులో సోమవారం విచారణ జరిగింది. ఈ మేరకు లడ్డూ కల్తీ వ్యవహారం పై ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. ఇరువాదనలు...
- Advertisement -spot_img
error: Contact AADAB NEWS