Monday, September 30, 2024
spot_img

latest news

హైదరాబాద్ మార్కెట్ లోకి జూపిటర్ 110 స్కూటర్

జూపిటర్ 110 స్కూటర్ ను టీవీఎస్ మోటార్స్ హైదరాబాద్ మార్కెట్ లోకి లంచ్ చేసింది.109.07 సీసీ సింగిల్-సిలిండర్ ఇంజన్ లీటర్ కు 55 నుండి 60 కిలోమీటర్ల మైలేజ్ ఇస్తుందని టీవీఎస్ పేర్కొంది.ఈ స్కూటర్ ఎక్స్ షోరూం ధర రూ.73,700 ఉంటుందని తెలిపింది.పెద్ద సీటు,టెలిస్కోపిక్ సస్పెన్షన్,పార్కింగ్ బ్రేక్,ఆటో స్టార్ట్ అప్ వంటి సౌకర్యాలు వీటిలో...

ఎప్పటికైనా న్యాయం,ధర్మమే గెలుస్తుంది

కడిగిన ముత్యంలా కేసు నుండి బయటికి వస్తా న్యాయబద్దమైన పోరాటం ఎప్పటికైనా విజయం సాధిస్తుంది నేను ఎలాంటి తప్పు చేయలేదు నిజం కోసం పోరాటం చేస్తూనే ఉంటా ఎప్పటికైనా న్యాయం,ధర్మం గెలుస్తుందని ఎమ్మెల్సీ కవిత అన్నారు.ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో ఆమెకు బెయిల్ లభించిన విషయం తెలిసిందే.మంగళవారం రాత్రి కవిత తిహార్ జైలు నుండి విడుదల అయ్యారు.బుధవారం ఢిల్లీ నుండి...

సమాజానికి సందేశం ఇచ్చే షార్ట్ ఫిల్మ్

పూజా కార్యక్రమాన్ని ప్రారంభించిన రాజేంద్ర పల్నాటి సమాజంలో నిత్యం ఎన్నో చిత్రాలు వస్తుంటాయని,కాని సమాజంలో జరుగుతున్న ఘటనల పై ప్రజల్లో అవగాహన కల్పించే షార్ట్ ఫిల్మ్ నిర్మించడం గొప్ప పరిణామమని యూత్ ఫర్ యాంటీ కరప్షన్ పౌండర్ రాజేంద్ర పల్నాటి అన్నారు.బుధవారం సోమాజిగూడలోని షార్ట్ ఫిల్మ్ పూజ ప్రారంభించారు.స‌మాజంలోని జ‌రిగే అఘాయిత్యాల‌పై ఈ షార్ట్ ఫిల్మ్...

బాంగ్లాదేశ్ లో మహిళా జర్నలిస్ట్ అనుమానాస్పద మృతి

బాంగ్లాదేశ్ లో ఓ మహిళా జర్నలిస్ట్ అనుమానాస్పదంగా మృతి చెందింది.మరణించిన జర్నలిస్ట్ సారా రహుమ్నా (32) గా పోలీసులు గుర్తించారు.రాజధాని ఢాకా మెడికల్ కాలేజీ నుండి మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నామని పోలీసులు తెలిపారు.సారా రహుమ్నా గాజి టివిలో న్యూస్ రూమ్ ఎడిటర్ గా పనిచేస్తున్నట్లు తెలుస్తుంది.తెల్లవారుజామున 02 గంటల ప్రాంతంలో ఆమె మరణించినట్టు వైద్యులు...

అడ్డగుట్టలో అడ్డగోలుగా అక్రమ కట్టడాలు

పట్టించుకోని టౌన్‌ ప్లానింగ్‌ అధికారులు సికింద్రాబాద్‌ సర్కిల్‌ పరిధిలోని అడ్డగుట్టలో నిర్మిస్తున్న అక్రమ నిర్మాణాలను అడ్డులేకుండా పోయింది. అడ్డగుట్ట డివిజన్‌ లో స్థానిక బీఆర్‌ఎస్‌ కార్పొరేటర్‌, టౌన్‌ ప్లానింగ్‌ అధికారుల అండదండలతో అక్రమ నిర్మాణదారులు రెచ్చిపోతున్నారు. గల్లీ గల్లీలో అడ్డగోలుగా అక్ర మ నిర్మాణాలు నిర్మిస్తుంటే టౌన్‌ ప్లానింగ్‌ అధికారులు చూసి చూ డనట్లు వ్యవహరిస్తున్నారని...

ఆదాబ్‌ ఎఫెక్ట్‌..!

స్పందించిన అధికార యంత్రాంగం… గ్రామంలో వైద్య శిబిరం ఏర్పాటు… డిపిఓ ఆదేశానుసారంగా జిపిలో శానిటేషన్‌ వర్క్‌ తూతూ మంత్రంగా పని పూర్తి జాడ లేని వైద్య శిబిరం ఆధాబ్‌ హైదరాబాద్‌ దిన పత్రికలో ప్రచురితమైన కథ నంతో జిల్లా మండల వ్యాప్తంగా చర్చనీయాంశం కావడంతో సంబంధిత అధికారులు స్పందించారు. సోమవారం బోజేర్వు గ్రామంలో వీధులను పరిశీలించి విష జ్వరాలతో బాధపడుతున్న వారి...

ఆదాబ్‌ ఎఫెక్ట్‌

ఎట్టకేలకు విద్యుత్‌తీగలపై నుంచి తొలగించిన చెట్ల కొమ్మలు హర్షం వ్యక్తం చేస్తున్న స్థానికులు చిలిపిచేడ్‌ గ్రామంలో గత కొంత కాలంగా విద్యుత్‌ తీగలపై చెట్టు కొమ్మలు తగలడంతో తీవ్ర విద్యుత్‌ అంతరాయం కలుగుతుందని’’విద్యుత్‌ అధికారుల నిర్లక్ష్యానికి పరాకాష్ట’’శీర్షికన ఆదాబ్‌ హైదరాబాద్‌ కథనాన్ని ఆదివారం ప్రచురించగా స్పందించిన అధికారులు ఎట్టకేలకు విద్యుత్‌ తీగలపై ఉన్న చెట్ల కొమ్మలను తొలగించారు.గత...

ఉప్పల్‌ నడిబొడ్డున రూ.400 కోట్ల భూ స్కాం

సీఎం గారూ ఈ భూస్కాంపై దృష్టిసారించండి 7ఎకరాలు కబ్జాచేసిన రోహిత్‌ రెడ్డి సహా కుటుంబసభ్యులు కబ్జాచేసిన భూమిని కోట్ల రూపాయలకు లీజుకు ఇచ్చుకున్నవైనం కొందరు జీహెచ్‌ఎంసీ, రెవెన్యూ సిబ్బంది ఫుల్‌ సపోర్ట్‌ ఎంగిలిమెతుకులకు ఆశపడి నివేదికలను తారుమారు చేసిన అధికారులు లంచాలు తీసుకోని సహకరించిన ఏడీ శ్రీనివాస్‌,డీఐ సత్తెమ్మఎమ్మార్వో గౌతమ్‌ కుమార్‌ సర్వేయర్‌ వెంకటేష్‌ రిపోర్ట్‌ తారుమారు చేసిన అధికారులపై ప్రస్తుత కలెక్టర్‌...

కార్మిక శాఖలో భారీ స్కాం

హైదరాబాద్‌ కేంద్రంగా కార్మికుల వందల కోట్లు దోచుకుంటున్నారు సర్కిల్‌ 25 అసిస్టెంట్‌ లేబర్‌ ఆఫీసర్‌కు కమిషనర్‌,డిప్యూటీ కమిషనర్ల అండదండలు మిగిలిన జిల్లాలలోని అన్నీ లేబర్‌ క్లైమ్స్‌ హైదరాబాద్‌ సర్కిల్‌ 25 నుండే అప్రూవల్‌ దోచుకున్న సొమ్మును హోదాను బట్టి పంచుకుంటున్న అధికారులు బీమా డబ్బుల కోసం బ్రతికున్న వ్యక్తులను చంపేస్తున్న వైనం.. ఆన్లైన్‌ విధానంతో ఆగమాగం చేసిన గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం జరిగిన...

తెలుగు భాష -చారిత్రక నేపథ్యం

భారతదేశం సువిశాలమైనది.భిన్నత్వంలో ఏకత్వానికి ప్రతీకైన భారతదేశంలో సుమారు రెండువందలకు పైగా భాషలు వాడుకలో వున్నాయి.ఉత్తర భారతదేశంలో ఇండో-ఆర్యన్ భాషలు,ఈశాన్య ప్రాంత రాష్ట్రాలలో ఆస్ట్రో-ఎసియాటిక్ మరియు సినో టిబెటిన్ భాషలు, దక్షిణ భారతదేశంలో ద్రావిడభాషలు వ్యవహారంలో వున్నా,ఈనాటికీ లిపికి,గ్రంథరచనకు నోచుకోని భాషలు అక్కడక్కడా ఇంకా మిగిలి వున్నాయి. దక్షిణభారత దేశాన్ని గొప్పగా పాలించిన శ్రీకృష్ణదేవరాయులు తెలుగును...
- Advertisement -spot_img

Latest News

తిరుమలలో చిరుత సంచారం

తిరుమలలో మరోసారి చిరుత సంచారం కలకలం రేపింది. శ్రీవారి మెట్టు వద్ద ఉన్న కంట్రోల్ రూమ్ వద్ద అర్ధరాత్రి చిరుత సంచరిస్తున్నట్టు సెక్యూరిటీ సిబ్బంది గుర్తించారు....
- Advertisement -spot_img
error: Contact AADAB NEWS