Monday, September 30, 2024
spot_img

latest news

గబ్బర్ సింగ్ రీరిలీజ్ ట్రైలర్ విడుదల

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన సినిమాల్లో సూపర్ హిట్ అయిన సినిమా "గబ్బర్ సింగ్".ఈ సినిమా 2012లో విడుదలైంది.ఈ సినిమాని బండ్ల గణేష్ శ్రీ పరమేశ్వర ఆర్ట్ ప్రొడక్షన్స్ పతాకంపై నిర్మించారు.హరీష్ శంకర్ దర్శకత్వం వహించారు.పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సంధర్బంగా "గబ్బర్ సింగ్ "మరోసారి రీరిలీజ్ కానుంది.ఈ నేపథ్యంలో ట్రైలర్ విడుదలైంది.

మోదీపై బైడెన్ ప్రసంశలు

భారత ప్రధాని నరేంద్రమోదీను అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఎక్స్ వేదికగా కొనియాడారు.మోదీ ఉక్రెయిన్ పర్యటన పై ఆనందం వ్యక్తం చేశారు.ఈ పర్యటన ద్వారా మోదీ శాంతి సందేశం పంపారని..మానవతా సాయానికి మద్దతుగా నిలిచిరాని పేర్కొన్నారు.పోలాండ్,ఉక్రెయిన్ పర్యటనల గురించి మోదీతో ఫోన్లో మాట్లాడాను,అయిన శాంతి సందేశం,మానవతావాద మద్దతు మెచ్చుకోదగ్గవి అని బైడెన్ ఎక్స్ లో...

పుతిన్ తో ఫోన్లో మాట్లాడిన ప్రధాని మోదీ

రష్యా అధ్యక్షుడు పుతిన్ తో ప్రధాని మోదీ మంగళవారం ఫోన్ లో మాట్లాడారు.ఇటీవల మోదీ ఉక్రెయిన్ లో పర్యటించిన విషయం తెలిసిందే.రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక చర్చలతోపాటు,ఉక్రెయిన్ లో నెలకొన్న పరిస్థితులపై చర్చించారు.తాజగా నేడు (మంగళవారం) పుతిన్ కు కాల్ చేసిన మోదీ రష్యా,ఉక్రెయిన్ యుద్ధంపై చర్చించారు.ఉక్రెయిన్ పర్యటన వివరాలను పంచుకోవడంతో పాటు సంక్షోభానికి...

అనురాగ్‌ యూనివర్సిటీ బరాబర్‌ కబ్జానే

నాదెం చెరువును కబ్జా చేసిన పల్లా.. సర్వే నెం. 813, 796లో కొంత భాగం చెరువు బఫర్‌ లోనే సర్వే నెం. 796లో ఇతరుల భూమిని కబ్జాచేసిన జనగామ ఎమ్మెల్యే చెరువు బఫర్‌ జోన్‌లో కాలేజీ, హాస్టల్‌ నిర్మాణం గతంలో అధికారులను బెదిరించి ఎన్‌ఓసీ తీసుకున్న వైనం తాజాగా తప్పుడు సమాచారంతో ప్రెస్‌ నోట్‌ రిలీజ్‌ విలేజ్‌ మ్యాప్‌ పరిశీలిస్తే అసలు విషయం...

నీతి అయోగ్ ప్రతినిధులతో సీఎం చంద్రబాబు సమావేశం

ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుతో నీతి అయోగ్ ప్రతినిధులతో సమావేశమయ్యారు.వికసీత్ ఏపీ-2047 రూపకల్పన పై ప్రతినిధులతో చర్చించారు.ఈ సంధర్బంగా చంద్రబాబు మాట్లాడుతూ,ఆంధ్రప్రదేశ్ ని అంతర్జాతీయ పర్యాటక కేంద్రంగా అభవృద్ది చేసేలా ప్లాన్ రూపొందిస్తామని పేర్కొన్నారు.ఏపీలో ఉన్న వివిధ నగరాలను గ్రోత్ సెంటర్లుగా మార్చి,అందరికీ అత్యాధునిక వైద్యం అందేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు.రాష్ట్రాన్ని లాజిస్టిక్స్...

కవితకు బెయిల్ పై స్పందించిన బండిసంజయ్

ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో ఎమ్మెల్సీ కవితకు బెయిల్ లభించడంపై కేంద్రమంత్రి బండిసంజయ్ స్పందిస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు." కవితకు బెయిల్ లభించినందుకు కాంగ్రెస్ పార్టీ,పార్టీ న్యాయవాదులకు అభినందనలు,అలుపెరగకుండా మీరు చేసిన కృషి చివరికి ఫలించింది..ఇది బీఆర్ఎస్,కాంగ్రెస్ పార్టీల సమిష్టి విజయం..బెయిల్ పై బీఆర్ఎస్ నేత బయటకు వస్తున్నారు..కాంగ్రెస్ నేత రాజ్యసభకు వెళ్తున్నారు..కేసీఆర్ అద్భుతమైన...

బీజేపీ,బీఆర్ఎస్‌ కుమ్మక్కుతోనే కవితకు బెయిల్

టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ కవిత బెయిల్ పై టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ కీలక వ్యాఖ్యలు చేశారు.బీజేపీ,బీఆర్ఎస్ పార్టీల కుమ్మక్కుతోనే కవితకు బెయిల్ లభించిందని విమర్శించారు.కవితకు బెయిల్ వస్తుందన్న విషయాన్ని ముందే ఉహించమని పేర్కొన్నారు.మొన్నటి వరకు చీకటి ఒప్పందాలతో కాంగ్రెస్ దెబ్బతీయాలని చూశారు,బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్,హరీష్ రావు...

నాయకులు వస్తూపోతుంటారు,ప్రజలు ఎప్పటికి లోకల్

గల్లీ నాయకుడి నుండి ఢిల్లీ నాయకుడు వరకు ఉన్న నాయకులందరూ ఒకసారి సోయిలోకి రండి..ఈ రోజు మీరు పదవిలో ఉన్నప్పుడు మీకు దక్కుతున్న మర్యాద,ప్రజల నమస్తేలు,కార్యకర్తల దండాలు,మీరు పదవిలో ఉన్నన్ని రోజులే అని గుర్తుపెట్టుకోండి..పదవి పోయిన తెల్లారి నుండి నీ దగ్గర పని చేసే డ్రైవర్కూడా నిన్నటి వరకు నీకు ఇచ్చిన మర్యాద కూడా...

ఎమ్మెల్సీ కవితకు బెయిల్ మంజూరు చేసిన సుప్రీంకోర్టు

కవిత దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ పై సుప్రీంకోర్టులో విచారణ బెయిల్ పిటిషన్ పై విచారణ చేపట్టిన జస్టిస్ బీఆర్ గవాయ్,జస్టిస్ విశ్వనాథన్ తో కూడిన ధర్మాసనం కవిత తరుపున వాదనలు వినిపించిన న్యాయవాది ముకుల్ రోహాత్గి దర్యాప్తు సంస్థల తరుపున వాదనలు వినిపించిన ఎస్వీ రాజు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసిన కోర్టు రూ.10 లక్షల విలువైన రెండు...

మహిళల టీ20 ప్రపంచకప్ కొత్త షెడ్యూల్ విడుదల

మహిళల t20 ప్రపంచకప్ 2024 షెడ్యూల్ ను ఐసీసీ సోమవారం ప్రకటించింది.అక్టోబర్ 03 నుండి యూఏఈలో ఈ టోర్నీ ప్రారంభమవుతుందని,ఫైనల్ మ్యాచ్ అక్టోబర్ 20న జరుగుతుందని తెలిపింది.వాస్తవానికి ఈ t20 ప్రపంచకప్ బంగ్లాదేశ్ లో జరగాలి.కాని ప్రస్తుతం బంగ్లాదేశ్ లో పరిస్థితులు అదుపుతప్పడంతో యూఏఈలో నిర్వహించాలని ఐసీసీ నిర్ణయించింది.
- Advertisement -spot_img

Latest News

తిరుమలలో చిరుత సంచారం

తిరుమలలో మరోసారి చిరుత సంచారం కలకలం రేపింది. శ్రీవారి మెట్టు వద్ద ఉన్న కంట్రోల్ రూమ్ వద్ద అర్ధరాత్రి చిరుత సంచరిస్తున్నట్టు సెక్యూరిటీ సిబ్బంది గుర్తించారు....
- Advertisement -spot_img
error: Contact AADAB NEWS