Friday, September 20, 2024
spot_img

latest news

విద్వేషాలు వదిలి శాంతియుతంగా జీవించడమే ఏకైక మార్గం

సీఎం రేవంత్ రెడ్డి శాంతి,కరుణ,సోదరభావాన్ని చాటి చెప్పే ముహమ్మద్ ప్రవక్త బోధనలు యావత్ మానవాళికి దిక్సూచి లాంటివని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు.ఆరాంఘర్‎లో మౌలానా ఖలీద్ సైఫుల్లా రహమాని రచించిన "ప్రోఫేట్ ఫర్ ది వరల్డ్" పుస్తకాన్ని సీఎం రేవంత్ రెడ్డి ఆవిష్కరించారు.ఈ సంధర్బంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ,ప్రవక్త బోధనలైనా,భగవద్గీత,బైబిల్ సారాంశాలైనా మనకు చెప్పేది...

ముగ్గురు ఐపీఎస్ అధికారులపై సస్పెన్షన్ వేటు వేసిన ప్రభుత్వం

ముగ్గురు సీనియర్ ఐపీఎస్ అధికారులపై ఏపీ ప్రభుత్వం సస్పెన్షన్ వేటు వేసింది.ఇంటిలిజెన్స్ మాజీ చీఫ్ పీఎస్ఆర్ ఆంజనేయులు,విజయవాడ మాజీ సీపీ కాంతిరాణా టాటా,ఐపీఎస్ విశాల్ గున్ని పై సస్పెన్షన్ వేటు వేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.విచారణ పేరుతో ముంబై నటి కాదంబరి జేత్వానీని వేధించారని ఆరోపణలు రావడంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.

కూన వెంకటేశ్ గౌడ్ మృతిపై దిగ్బ్రాంతి వ్యక్తం చేసిన మంత్రి పొన్నం ప్రభాకర్

గౌడ సామాజిక వర్గానికి వెన్నుదన్నుగా నిలిచిన కూన వెంకటేశ్ గౌడ్ శుక్రవారం తుదిశ్వాస విడిచారు.కూన వెంకటేశ్ గౌడ్ మృతిపై మంత్రి పొన్నం ప్రభాకర్ దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు.వారి ఆత్మకు శాంతి చేకూరలని ప్రార్థించారు.కూన వెంకటేశ్ గౌడ్ కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు.మూడు పర్యాయాలు ఎమ్మెల్యేగా పోటీ చేసి సనత్ నగర్ ప్రజల సమస్యలపై...

సెప్టెంబర్ 16 అంతర్జాతీయ ఓజోన్ పరిరక్షణ దినోత్సవం

(సెప్టెంబర్ 16 అంతర్జాతీయ ఓజోన్ పరిరక్షణ దినోత్సవం) ఓజోన్ పొర రంధ్రాన్ని మూసెద్దామా ?? ముప్ఫైవ అంతర్జాతీయ ఓజోన్ పరిరక్షణ దినోత్సవాన్ని 2024లో మనం జరుపుకుంటున్నాం. ఈ దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం సెప్టెంబరు 16న ప్రపంచవ్యాప్తంగా నిర్వహిస్తారు.జీవరాశికి రక్షణ కవచంగా ఉన్న ఓజోన్‌ పొరకు ఏర్పడిన రంధ్రం కారణంగా కలిగే నష్టాల గురించి ప్రజల్లో అవగాహన కల్పించేందుకు...

రాహుల్ గాంధీను 2029లో ప్రధాని చేయడమే ఫైనల్స్

సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన 06 నెలల్లో రూ.02 లక్షల రుణమాఫీ చేశామని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు.ఆదివారం టీపీసీసీ చీఫ్ బాద్యతను బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ కి అప్పగించారు.ఈ సంధర్బంగా గాంధీభవన్‎లో నిర్వహించిన సభలో మాట్లాడుతూ,కాంగ్రెస్ అధ్యక్ష బాద్యతలు స్వీకరించిన మహేష్ కుమార్ గౌడ్‎కు అభినందలు తెలిపారు.కాంగ్రెస్...

టీపీసీసీ చీఫ్ గా బాద్యతలు స్వీకరించిన మహేష్ కుమార్ గౌడ్

టీపీసీసీ చీఫ్ గా బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ ఆదివారం బాధ్యతలు స్వీకరించారు.మహేష్ కుమార్ గౌడ్ కు సీఎం రేవంత్ రెడ్డి జెండా ఇచ్చారు.టీపీసీసీ చీఫ్ గా పార్టీని ముందుకు తీసుకెళ్లాలని సూచించారు.గన్ పార్క్ నుండి గాంధీ భవన్ వరకు కాంగ్రెస్ నాయకులు,కార్యకర్తలతో కలిసి భారీ ర్యాలీగా వచ్చారు.

టాప్ 1000 సంస్థల్లో ఆదానీ గ్రూప్‎కు 736వ ర్యాంక్

ప్రపంచవ్యాప్తంగా అత్యంత విలువైన టాప్ 1000 కంపెనీల్లో అదానీ గ్రూప్స్ కి స్థానం దక్కింది.టైమ్ విడుదల చేసిన జాబితాలో 736వ ర్యాంక్ ను ఆదానీ గ్రూప్ సొంతం చేసుకుంది.ఆదానీ ఎంటర్‎ప్రైజెస్,ఆదానీ గ్రీన్ ఎనర్జీ,ఆదానీ పోర్ట్స్,ఆదానీ ఎనర్జీ సొల్యూషన్,ఆదానీ టోటల్ గ్యాస్,అంబుజా సిమెంట్,ఆదానీ పవర్ సంస్థలను టైమ్ గుర్తించింది.ఈ జాబితాలో భారత్ నుండి మొత్తం 22...

రమేష్‌ వర్మ దర్శకత్వంలో రాఘవ లారెన్స్ 25వ సినిమా ప్రారంభం

ఉత్తమ విలువలు కలిగిన నిర్మాత,విద్యావేత్త, కె.ఎల్‌. యూనివర్శిటీ ఛైర్మన్‌ కోనేరు సత్యనారాయణ గురించి టాలీవుడ్‌లో తెలియనివారే ఉండరు.రాక్షసుడు,ఖిలాడీలాంటి బ్లాక్‌ బస్టర్‌ సినిమాల నిర్మాతగా ఆయన అందరికీ సుపరిచితులు.ఎ స్టూడియోస్‌ ఎల్‌ ఎల్‌ పీ పతాకంపై పలు ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు కోనేరు సత్యనారాయణ.నీలాద్రి ప్రొడక్షన్స్, హవీష్‌ ప్రొడక్షన్స్ తో కలిసి లేటెస్ట్ ప్రాజెక్టును అనౌన్స్...

అంతరిక్షం నుండే ఓటు వేయనున్న సునీత విలియమ్స్..!!

సాంకేతిక సమస్యలతో అంతరిక్షంలోనే చిక్కుకుపోయిన సునీత విలియమ్స్,బుచ్ విల్మోర్ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.శనివారం స్పేస్ నుండి ఐ.ఎస్.ఎస్ ద్వారా ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు.అమెరికాలో జరిగే అధ్యక్షుడి ఎన్నికల్లో అంతరిక్షం నుండే ఓటు హక్కు వినియోగించుకుంటామని తెలిపారు.ఓటు వేయడానికి అభ్యర్థన పంపమని,ఇందుకు నాసా సహకరిస్తుందని అన్నారు.అమెరికా పౌరులుగా ఓటు హక్కు వినియోగించుకోవడం తమ కర్తవ్యమని పేర్కొన్నారు.
- Advertisement -spot_img

Latest News

బీఆర్ఎస్,బీజేపీ పార్టీలకు బీసీల గురించి మాట్లాడే హక్కు లేదు

వెనుకబడిన వర్గాల విషయంలో ఎక్కడ వెనక్కి తగ్గే ప్రసక్తే లేదు నా కార్యవర్గంలో 60 శాతం మందికి ఎస్సీ,ఎస్టీ,బీసీలకు అవకాశం కల్పిస్తా రాహుల్ గాంధీ వదిలిన బాణాన్ని,అధిస్థానం కోరిన...
- Advertisement -spot_img