Sunday, September 29, 2024
spot_img

latest news

హైదరాబాద్ చేరుకున్న సీఎం రేవంత్ రెడ్డి

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి విదేశీ పర్యటన ముగిసింది.బుధవారం రేవంత్ రెడ్డితో పాటు అయిన బృందం హైదరాబాద్ చేరుకుంది.రాష్ట్రానికి పెట్టుబడులే లక్ష్యంగా అమెరికా,దక్షిణ కొరియాలో సీఎంతో పాటు మంత్రి శ్రీధర్ బాబు,అధికారులు పర్యటించారు.ఈ సందర్బంగా వివిధ సంస్థల ప్రతినిధులతో రేవంత్ రెడ్డి బృందం సమావేశమైంది.శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకున్న బృందానికి ఎమ్మెల్యేలు,కాంగ్రెస్ పార్టీ నాయకులు ఘన...

మారక ద్రవ్యం మానేద్దాం..ప్రాణాన్ని కాపాడుకుందాం

మత్తెక్కించే మాదక ద్రవ్యం..చిత్తూ అవుతుంది నేటి మనిషి జీవితం..అక్రమంగా సాగుతున్న వ్యాపారం,ఆకర్షితమవుతుంది నేటి యువతరం..బాలల సైతం వాడుతున్న మాదక ద్రవ్యం..చితికిపోతున్నది నేటి సమాజంలో ఉన్న యువతరం బంగారు జీవితం..హాయిని గొలిపే మారక ద్రవ్యం ఆరోగ్యానికి హానికరం..ఓ యువత మారక ద్రవ్యం వాడకం మానేద్దాం..విలువైన మన ప్రాణాన్ని కాపాడుకుందాం.. నరేష్

బ్రోకర్ గా మారిన బోడుప్పల్ కమీషనర్..!

లక్షల్లో ముడుపులు అందుకుంటున్న మున్సిపల్ కమీషనర్ రామలింగం బఫర్ జోన్‌లో నిర్మాణం ఆపాలని కమీషనర్ కు ఇరిగేషన్ లేఖ. అక్రమ నిర్మాణం నిలిపివేయ‌నందుకు బిల్డర్ పై పోలీస్ కేస్ పెట్టిన ఇరిగేషన్ శాఖ అక్రమ నిర్మాణంను కంటికి రెప్పలా కాపాడుతున్న మున్సిపల్ అధికారులు. డబ్బు, అధికారం ఉంటే ఏమైనా చేయొచ్చు అంటున్న మాజీ మేయర్ మేనల్లుడు బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని...

95% మహిళలు యాంటీ-ఏజింగ్ పరిష్కారాలను కోరుకుంటున్నారు

న్యూట్రోజెనా స్కిన్ రివైండ్ సర్వే స్కిన్ రివైండ్ సర్వే ద్వారా మహిళలలో యాంటీ-ఏజింగ్ పరిష్కారాలపై జ్ఞాన లోపాలను ప్రముఖ డెర్మటాలజిస్ట్‌లు సిఫారసు చేసిన చర్మ సంరక్షణ బ్రాండ్ న్యూట్రోజెనా హైలైట్ చేసింది.స్కిన్ రివైండ్ సర్వే ద్వారా 95% మహిళలు యాంటీ-ఏజింగ్ పరిష్కారాలను క్రమంగా అన్వేషిస్తున్నారు.ప్రతి ఇద్దరిలో ముగ్గురు మహిళలు చర్మ సమస్యల్లో జారీ రేఖలు,ముడతలు వయస్సు...

తెలంగాణ ఉద్యోగులను రిలీవ్ చేసిన ఏపీ ప్రభుత్వం

ఏపీలో పనిచేస్తున్న తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులను రిలీవ్ చేస్తూ ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీచేసింది.122 మంది నాన్ గెజిటెడ్ ఉద్యోగులను రిలీవ్ చేస్తూ మంగళవారం ఉత్తర్వులు జారీచేశారు.అయితే వీరిని రిలీవ్ చేసే ముందు వారి నుండి అంగీకారం తీసుకోవాలని ప్రభుత్వం సూచించింది.మరోవైపు తెలంగాణ ఉద్యోగులను బదిలీ చేయడం పట్ల ఏపీ జెఏస్సి హర్షం వ్యక్తం...

హైడ్రా టీంను ఏర్పాటు చేసిన ప్రభుత్వం

తెలంగాణ హైడ్రాకు అవసరమైన అధికారులను,సిబ్బందిని కేటాయిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీచేసింది.మొత్తంగా 259 మంది అధికారులను హైడ్రాకు కేటాయించింది.ఒక ఐపీఎస్ అధికారి,ముగ్గురు గ్రూప్ 01 స్థాయి అధికారులు,5 మంది డిప్యూటీ స్థాయి సూపరిండెంట్లు,21 మంది ఇన్స్పెక్టర్లు,12 మంది రిజర్వ్ ఎస్సైలు,101 మంది కానిస్టేబుల్స్,72 మంది హోంగార్డ్స్,06 మంది అనలిటికల్ అధికారులను హైడ్రకు కేటాయిస్తూ మున్సిపల్...

వేణుస్వామికి మహిళా కమిషన్ నోటీసులు

వేణుస్వామికి తెలంగాణ మహిళా కమిషన్‌ నోటీసులు ఇచ్చింది.ఈనెల 22న మహిళా కమిషన్‌ ముందు హాజరుకావాలని ఆదేశించింది. నాగచైతన్య, శోభిత విడిపోతారంటూ వేణుస్వామి వ్యాఖ్యలపై నోటీసులు జారీ చేసింది.ఇదిలా ఉండగా తన భర్తకు సపోర్ట్ చేస్తూ వీడియోను రిలీజ్ చేశారు వేణుస్వామి భార్య వాణి.ఈ సందర్బంగా మీడియాపై వేణుస్వామి భార్య వాణి ఆగ్రహం వ్యక్తం చేశారు.ఇటీవల...

పారిస్ ఒలంపిక్స్ బృందంతో భేటీకానున్న ప్రధాని మోదీ

పారిస్ ఒలంపిక్స్ లో పాల్గొన్న భారత ఆటగాళ్లతో ప్రధాని మోదీ భేటీ అవుతారని తెలుస్తుంది.ఆగష్టు 15న స్వాతంత్య్ర దినోత్సవాల వేడుకల అనంతరం మధ్యాహ్నం 01 గంటలకు ప్రధాని వారితో భేటీ అవుతారని సమాచారం.జులై 26 నుండి ఆగష్టు 11 వరకు పారిస్ ఒలంపిక్స్ క్రీడలు జరిగాయి.భారత్ నుండి 117 మంది సభ్యులతో కూడిన బృందం...

హుస్సేన్ సాగర్ లోకి దూకి ఆత్మహత్యకి యత్నించిన మహిళా

హైదరాబాద్ లోని ట్యాంక్ బండ్ లో ఓ మహిళా ఆత్మహత్య యత్నానికి ప్రయత్నించింది.మంగళవారం ఈ ఘటన చోటుచేసుకుంది.హైదరాబాద్ లోని ట్యాంక్ బండ్ లో ఓ మహిళా ఆత్మహత్య యత్నానికి ప్రయత్నించింది.మంగళవారం ఈ ఘటన చోటుచేసుకుంది.అప్రమత్తమైన పోలీసులు ట్యాంక్ బండ్ శివతో కలిసి హుస్సేన్ సాగర్ లోకి దూకిన మహిళను బయటికి తీసుకొచ్చి వెంటనే సమీపంలోని...
- Advertisement -spot_img

Latest News

హైపర్‌వర్స్, జి -ఫాల్‎ను రైడ్లను ఆవిష్కరించిన వండర్ లా

వండర్‌లా హైదరాబాద్‌లో రెండు ఉత్సాహపూరితమైన హైపర్‌వర్స్, జి -ఫాల్‎ను రైడ్లను ఆవిష్కరించింది. ఈ రైడ్లను ప్రముఖ సినీ నటుడు నాగ చైతన్య,మేనేజింగ్ డైరెక్టర్ అరుణ్ కె...
- Advertisement -spot_img
error: Contact AADAB NEWS