అమీన్ పూర్ లో సర్వే నెం. 455/2, 455/3లో అసైన్డ్ ల్యాండ్
1997లో శీలం లింగయ్య, శీలం శంకరయ్యకు చెరో 30 గుంటల చొప్పున సర్కారు పంపిణీ
పేదలకు అసైన్డ్ చేసిన అప్పటి ప్రభుత్వం
అట్టి భూమిని వేరే వ్యక్తులకు అమ్మిన వైనం
1977 చట్టం ప్రకారం వాపస్ తీసుకున్న అప్పటి గవర్నమెంట్
అడ్డదారిలో ధరణిలోకి ఎక్కించి ఇతరులకు అమ్మిన కుటుంబీకులు
కమర్షియల్...
దివ్యాంగులపై చేసిన అనుచిత వ్యాఖ్యలకు గానూ ఐఏఎస్ స్మితా సబర్వాల్పై చర్యలు తీసుకోవాలని హైకోర్టులో పిల్ దాఖలైంది. సామాజికవేత్త వసుంధర పిటిషన్ దాఖలు చేశారు. స్మితా సబర్వాల్పై చర్యలు తీసుకోవాలని యూపీఎస్సీ చైర్మన్కు ఆదేశాలు ఇవ్వాలని పిటిషన్లో ఆమె కోరారు. ఈ పిటిషన్పై హైకోర్టు విచారించింది. అయితే.. ఈ సందర్భంగా కోర్టు కొన్ని కీలక...
త్వరలో బెయిల్.. కాబోయే సీఎం కవితేనా.!
జైలు పాలు అయినోళ్ళకే సీఎం అయ్యే యోగ్యత.!
మొన్న జగన్, నిన్న రేవంత్, చంద్రబాబులకు అవకాశం
ఢల్లీి లిక్కర్ కేసులో జైలు పాలైన కేసీఆర్ కూతురు
నేడో, రేపో బెయిల్ పై బయటకు వచ్చే ఛాన్స్
కేటీఆర్ను సీఎం చేయాలనే కలలు కన్న కేసీఆర్
అందుకు విరుద్ధంగా కవిత ముఖ్యమంత్రి అయ్యే అవకాశం.?
అన్నకు చెల్లె చెక్కు...
రక్తదానం చేయడం వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయని తెలిసిన చాల మంది రక్తదానం చేయడానికి వెనకడుగు వేస్తుంటారు.రక్తదానం చేయడం వల్ల బలహీనతకు గురవుతామని,ఇంకా అనేక రకమైన సమస్యలు వస్తాయని చాల మంది అనుమానం వ్యక్తం చేస్తుంటారు.కానీ ఇవ్వన్నీ అపోహలే అని కొట్టిపారేస్తున్నారు వైద్య నిపుణులు.
రక్తదానం చేయడం వల్ల గుండె జబ్బు వచ్చే ప్రమాదం తగ్గుతుందని...
ఏపీ హోంమంత్రి వంగలపూడి అనిత వెల్లడి
రాష్ట్రంలో త్వరలోనే పోలీసు ఉద్యోగాలను భర్తీ చేస్తామని అన్నారు ఏపీ హోంమంత్రి వంగలపూడి అనిత.సోమవారం మీడియా సమావేశంలో మాట్లాడిన వంగలపూడి అనిత,ఏపీలో పటిష్టమైన భద్రత ఏర్పాటు చేసి,రాష్ట్రంలో మహిళల పై జరుగుతున్న అత్యాచారాలను కట్టడి చేసేందుకు చర్యలు తీసుకుంటామని వెల్లడించారు.అలాగే రాష్ట్రంలో గంజాయిను నిర్మూలించడానికి కృషి చేస్తామని పేర్కొన్నారు.
జగన్...
హైదరాబాద్ లోని గోల్కొండ కోటలో స్వాతంత్ర దినోత్సవ వేడుకల ఏర్పాట్లను సోమవారం తెలంగాణ సీఎస్ శాంతికుమారి పరిశీలించారు.విదేశీ పర్యటనకు వెళ్ళిన సీఎం రేవంత్ రెడ్డి ఆగస్టు 14న హైదరాబాద్ కు చేరుకుంటారు.మొదటిసారి సీఎం హోదాలో రేవంత్ రెడ్డి గోల్కొండ కోట పై జాతీయ జెండా ఎగరవేయునున్నారు.దీంతో సీఎస్ శాంతి కుమారి డీజీపీతో కలిసి ఏర్పాట్లను...
చదువు కేవలం మార్కుల, ర్యాంకుల కోసమే కాకుండా సమాజంలో మార్పు కోసం చదవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. నేటి విద్యార్థులు జ్ఞానసముపార్జన కంటే అధిక మార్కులు సాధించడానికి ప్రాధాన్యత ఇస్తున్నారు. విషయ పరిజ్ఞానం కోసం కాకుండా కేవలం మార్కులు, సర్టిఫికెట్ల కోసం చదవడం వల్ల చదువుకు విలువ లేకుండా పోతుంది. కష్టపడి చదవడం కన్నా...
భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ ధోనీ పై కేసు నమోదైంది.ఆర్కా స్పోర్ట్స్ మ్యానేజ్మెంట్ నిర్వహణ విషయంలో తనను ధోనీ రూ.15 కోట్ల మేర నష్టం చేశాడని యూపీ కి చెందిన రాజేష్ కుమార్ మౌర్య బీసీసీఐకి ఫిర్యాదు చేశాడు.రూల్ 36 ప్రకారం కేసు నమోదు చేసుకున్న బీసీసీఐ ఆగస్టు 30 లోపు వివరణ...
డ్రగ్స్ ఫేడ్లర్ మస్తాన్ సాయిను పోలీసులు సోమవారం అరెస్ట్ చేశారు.హైదరాబాద్ లోని వరలక్ష్మి టిఫిన్స్ డ్రగ్స్ కేసులో నిందితుడిగా ఉన్న మస్తాన్ సాయిను ఏపీ పోలీసులు గుంటూర్ లో అరెస్ట్ చేశారు.జూన్ 03న విజయవాడ రైల్వే స్టేషన్ లో డ్రగ్స్ సరఫరా చేస్తుండగా పోలీసులు దాడులు నిర్వహించారు.దీంతో అప్రమత్తమైన మస్తాన్ సాయి పోలీసుల కళ్లుగప్పి...
వండర్లా హైదరాబాద్లో రెండు ఉత్సాహపూరితమైన హైపర్వర్స్, జి -ఫాల్ను రైడ్లను ఆవిష్కరించింది. ఈ రైడ్లను ప్రముఖ సినీ నటుడు నాగ చైతన్య,మేనేజింగ్ డైరెక్టర్ అరుణ్ కె...