Sunday, September 29, 2024
spot_img

latest news

అభిమానుల కోసం మహేష్ బాబు ఆసక్తికరమైన ట్విట్

సూపర్ స్టార్ మహేష్ బాబు అభిమానులను ఉద్దేశించి ఆసక్తికరమైన ట్విట్ చేశారు.ఆగష్టు 09న తన పుట్టిన రోజు సందర్బంగా వివిధ మాధ్యమాల ద్వారా శుభాకాంక్షలు తెలిపిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు."అభిమానులు పంపిన సందేశాలను చూసి ఉప్పొంగిపోయా ,ఈ స్పెషల్ రోజును ఇంకా ప్రత్యేకంగా మారేలా చేశారు.ప్రతి సంవత్సరం మీరు చూపిస్తున్న ప్రేమ,మద్దతుకు లవ్...

లెనోవో ‘బ్యాక్ టు కాలేజ్’ ఆఫర్లు

లెనోవో వారి ల్యాప్ టాప్ లు మరియు డెస్క్ టాప్ లపై ఆగస్టు 18,2024 వరకు ప్రత్యేకమైన బ్యాక్-టు-కాలేజ్ ఆఫర్లతో అద్భుతమైన విద్యా సంవత్సరానికి సిద్ధం సిద్దంచేయబడింది. మీ అసైన్మెంట్లను పూర్తి చేయడానికి మీకు నమ్మదగిన పరికరం సృజనాత్మక ప్రాజెక్టుల కోసం శక్తివంతమైన పనితీరు లేదా మీ కళాశాల జీవితంలో ప్రకాశించడానికి అత్యున్నత సాంకేతిక...

విశ్వ క్రీడా వేదికపై ఇద్దరు మిత్రుల పతకాల స్ఫూర్తి

దేశాల మధ్య,ప్రజల మధ్య స్వార్థపూరిత , సంకుచిత రాజకీయాలతో కూడిన విద్వేషాలు,యుద్ధాలతో సామాన్య ప్రజల ఆకలి చావుల ఆర్తనాదాలు, రక్తపుటేరులు ప్రపంచంలో కనిపిస్తున్న ప్రస్తుత తరుణంలో అక్కడక్కడ అప్పుడప్పుడు పరిపక్వతతో కూడిన మానవ సంబంధాలు కుల,మత, లింగ ,ప్రాంత,సంస్కృతులకు అతీతంగా మనందరికీ మనిషి తాలూకు ఉనికి గురించి ఎన్నో పాఠాలు చెబుతుంటాయి.అలాంటిదే ఇప్పుడు పారిస్...

కేజ్రీవాల్ అనేక కుంభకోణాలకు పాల్పడ్డారు

బీజేపీ లోక్ సభ ఎంపీ సుశ్రీ బాన్సురి స్వరాజ్ మనీష్ సిసోడియా,అరవింద్ కేజ్రీవాల్,ఆప్ నాయకత్వం వివిధ కుంభకోణాలకు పాల్పడిందని భారతీయ జనతా పార్టీ లోక్‌సభ ఎంపీ సుశ్రీ బన్సూరి స్వరాజ్ విమర్శించారు.శుక్రవారం న్యూఢిల్లీలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు.ఈ సందర్బంగా సుశ్రీ బాన్సురి మాట్లాడుతూ,2023 ఫిబ్రవరి 26న మనీష్ సిసోడియాను సీబీఐ అరెస్ట్...

ప్రభుత్వం కేసీఆర్ పాలన మీద విషం చిమ్మడానికి ప్రయత్నిస్తుంది

రైతుబంధు కోసం రైతాంగం ఎదురుచూస్తున్నారు గత ఏడాదే పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో కేసీఆర్ ఒక పంపును ప్రారంభించారు మొన్నటి వరకు కాంగ్రెస్ నాయకులు కాళేశ్వరం విఫల ప్రయత్నమని అన్నారు ఇప్పుడు కాళేశ్వరం నుండే నీళ్లు తీసుకొస్తున్నారు మాజీ ఐపీఎస్ అధికారి,బీఆర్ఎస్ నాయకులు ఆర్.ఎస్ ప్రవీణ్ కుమార్ రైతుబంధు కోసం తెలంగాణ రైతాంగం ఎదురు చూస్తుందని మాజీ ఐపీఎస్ అధికారి,బీఆర్ఎస్ నాయకులు ప్రవీణ్...

తప్పు అని తెలిసిన తప్పించరెందుకు

ఎవరైన అధికారి చిన్న తప్పిదాలు చేసినా..పై అధికారులు వారిపై చర్యలు తీసుకోవడమో..సస్పెండ్‌ చేయడమో చేస్తారు..ప్రజాప్రతినిధిగా ఉంటూ తప్పులు చేశాడని..సీనియర్‌ నాయకుల పదవులను సైతం తొలగించిన..గత ప్రభుత్వ అధినేతకు తన కూతురే దోషి!అంటూ జైలులో చిప్పకూడు తింటుంటే..ఆ వ్యక్తిని తాత్కాలికంగానైన పార్టీనుండిసస్పెండ్‌ చేయట్లేదేందుకో సారు ..దొర అహంకారాన్ని ప్రజలు ఆల్రెడి ఓటు ద్వారా తగ్గించారు..చేసిందే తప్పుపని...

బ్రెజిల్ కుప్పకూలిన విమానం,ప్రయాణికులంతా దుర్మరణం

బ్రెజిల్ లో 62 మంది ప్రయాణికులతో బయల్దేరిన విమానం కూలిపోయింది.సావో పాలోలోని ఈ ఘటన జరిగిందని అధికారులు తెలిపారు .ఈ ప్రమాదంలో విమానంలో ప్రయాణిస్తున్న వారందరు మృతి చెందారు.విమాన ప్రమాదానికి సంభందించి వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.విమానం కూలిన ప్రాంతంలో దట్టంగా పొగలు అలుముకున్నాయి.ఒక ఇల్లు మాత్రం పూర్తిగా దెబ్బతింది.పూర్తి...

వయనాడ్ లో పర్యటించిన ప్రధాని మోదీ

ప్రధానిమంత్రి నరేంద్ర మోదీ శనివారం వయనాడ్ లో పర్యటించారు.ఏరియల్ సర్వే ద్వారా విలయం తీవ్రతను తెలుసుకున్నారు.ఢిల్లీ నుంచి ప్రత్యేక హెలికాఫ్టర్ లో కేరళకు బయల్దేరారు.ఉదయం 11 గంటలకు కన్నూర్ విమానాశ్రయానికి చేరుకున్న మోదీ కేరళ సీఎం,గవర్నర్ తో కలిసి ఎయిర్ ఫోర్స్ కి చెందిన హెలికాఫ్టర్ లో వయనాడ్ కి బయల్దేరారు.కొండచరియలు విరిగిపడిన చురల్...

మాధురిని పరిచయం చేసింది వాణీయే,దువ్వడా హాట్ కామెంట్స్

తన కుటుంబమే తన పై దాడికి పాల్పడుతుందని అన్నారు ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్.దువ్వాడ శ్రీనివాస్ నివాసం ముందు గత రెండు రోజులుగా భార్య వాణితో సహా కూతుళ్లిద్దరూ ఆందోళన చేస్తున్నారు.దింతో శనివారం దువ్వాడ శ్రీనివాస్ మీడియాతో మాట్లాడారు.మధురిని భార్య వాణియే పరిచయం చేసిందని,మధురి ఒక డ్యాన్స్ టీచర్ అని తెలిపారు.తనకు మాధురికి మధ్య లేనిపోనీ...

గూగుల్ ప్రధాన కార్యాలయానికి సీఎం రేవంత్ రెడ్డి

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అమెరికా పర్యటన కొనసాగుతుంది.తెలంగాణ ఆర్థికాభివృద్ది,ఉద్యోగాల కల్పనకు తోడ్పడే పెట్టుబడుల సేకరణ,ఒప్పందాల నిమిత్తం అమెరికాలో పర్యటిస్తున్న రేవంత్ రెడ్డి కాలిఫోర్నియాలోని గూగుల్ సంస్థ ప్రధాన కార్యాలయాన్ని సందర్శించారు.అయిన వెంట పరిశ్రమలు,ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు,పలువురు ఉన్నతాధికారులు ఉన్నారు.తెలంగాణలో టెక్ సేవల విస్తృతి,ఏఐ సిటీ నిర్మాణం,స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటు...
- Advertisement -spot_img

Latest News

హైపర్‌వర్స్, జి -ఫాల్‎ను రైడ్లను ఆవిష్కరించిన వండర్ లా

వండర్‌లా హైదరాబాద్‌లో రెండు ఉత్సాహపూరితమైన హైపర్‌వర్స్, జి -ఫాల్‎ను రైడ్లను ఆవిష్కరించింది. ఈ రైడ్లను ప్రముఖ సినీ నటుడు నాగ చైతన్య,మేనేజింగ్ డైరెక్టర్ అరుణ్ కె...
- Advertisement -spot_img
error: Contact AADAB NEWS