ఖాకీలకు లాఠీ దొరికితే చాలు పేద,బడుగు బలహీనవర్గాల వారైతే చాలుజులిపించేందుకు వెనుకాడరు..వాళ్ళైతే వచ్చి ఎవరు అడగరు కదా..అదే బలిసినోళ్లు,పెద్ద కులపోళ్ల జోలికి పొతే మంచిగుండరు..మా ఉద్యోగులకు ఎందుకు రిస్క్ అనుకుంటారు..అదే చిన్న దొంగతనం కేసైనా సరే తీవ్రంగా గాయపరుస్తారు..అసలు ఎందుకు కొడుతున్నామో అనే సోయి ఉండదు..ఖాకి డ్రెస్సు వేసుకొంగనే మదం ఎక్కుతుంది కొందరికి..లాకప్ డేట్...
ఏపీ సచివాలయంలో జిల్లా కలెక్టర్లతో సీఎం చంద్రబాబు కాన్ఫరెన్స్ సమావేశం నిర్వహించారు.ఈ సమావేశానికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తో పాటు మంత్రులు పాల్గొన్నారు.గత ఐదేళ్ల పాలనాలో ఐఏఎస్ వ్యవస్థ దిగజారిందని వ్యాఖ్యనించారు.వైసీపీ పాలనా వల్ల ఐఏఎస్ లను ఢిల్లీలో అంటరానివారుగా చూశారని విమర్శించారు.రాష్ట్ర పునర్నిర్మాణంలో ఐఏఎస్ అధికారులదే కీలక పాత్రని తెలిపారు.త్వరలోనే రాష్ట్రవ్యాప్తంగా...
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్
ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపుల పై బీఆర్ఎస్ ఢిల్లీలో న్యాయపోరాటం చేస్తుందని వెల్లడించారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.సోమవారం న్యాయ నిపుణులతో పార్టీ ప్రతినిధుల బృందం సమావేశమైంది.ఈ సందర్బంగా కేటీఆర్ మాట్లాడుతూ,ఎమ్మెల్యేలు పార్టీ మారడం పై త్వరలో సుప్రీంకోర్టులో కేసు వేస్తామని పేర్కొన్నారు.పార్టీ వీడిన ఎమ్మెల్యేల పై అనర్హత వేటు తప్పదని...
ఎంపీడీవో,తహశీల్దార్ కార్యాలయం ఎదురుగా యధేచ్చగా కట్టడాలు
సురభి హెవెన్ లో 111 జీవోకు విరుద్ధంగా బహుళ అంతస్తులు
విధులను పక్కనపెట్టి నాయకులతో అంటకాగుతున్న అధికారులు
అంతా మా ఇష్టం అంటున్న వైనం
ప్రభుత్వ పెద్దలు అవినీతి అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్
ప్రభుత్వ భూములు, ఆస్తులను కాపాడాల్సిన గవర్నమెంట్ అధికారులు అక్రమార్కులకు అంటగడుతున్నారు. 'ఏనుగులు మింగేవాడికి పీనుగల పిండాకూడు' అన్నట్టుగా భూకబ్జాలు,...
కేరళలోని వయనాడ్ ఘటన బాధితులను ఆదుకునేందుకు మెగాస్టార్ చిరంజీవి,రామ్ చరణ్ ముందుకు వచ్చారు.రూ.కోటి రూపాయల ఆర్థిక సహాయాన్ని కేరళ సీఎం రిలీఫ్ ఫండ్ కి అందించారు.రామ్ చరణ్ తో కలిసి ఈ విరాళాన్ని అందిస్తున్నామని చిరంజీవి ఎక్స్ వేదికగా వెల్లడించారు.వయనాడ్ ఘటనలో వందలాది మంది ప్రాణాలు కోల్పోవడం తీవ్ర దిగ్బ్రాంతికి గురిచేసిందని అన్నారు.వారికీ నా...
వేల ఎకరాలను ముందుగానే సేకరించి రియల్ ఎస్టేట్ దందా
ధరణి దేశంలోనే అతిపెద్ద స్కాం
వేల కోట్ల ఆస్తులను దోచుకునేందుకు కాంగ్రెస్ నేతలు సిద్ధమయ్యారు
బీఆర్ఎస్ బాటలోనే కాంగ్రెస్
బోనాల పండుగ వెనుక పెద్ద చరిత్ర ఉంది
పండుగకు సర్కార్ నిధులివ్వలే
ఒక మతానికి కొమ్ముకాస్తూ కోట్ల రూపాయలను ఖర్చు చేస్తుంది
హిందువుల పండుగలంటే అంతా చులకనా
కాంగ్రెస్ ప్రభుత్వం పై కేంద్రమంత్రి బండిసంజయ్ ఫైర్
కాంగ్రెస్...
ప్రపంచ దేశాల్లో అత్యంత ప్రజాదరణ కలిగిన నేతగా మరోసారి ప్రధాని నరేంద్ర మోదీ మొదటి స్థానంలో నిలిచారు.అమెరికాకు చెందిన ఓ సంస్థ ఈ సర్వే నిర్వహించింది.ప్రధాని మోదీ ప్రపంచవ్యాప్తంగా 69 శాతంతో అత్యంత ప్రజాదరణ కలిగిన నేతగా ముందు వరుసలో ఉన్నారని వెల్లడించింది.25 మందితో ఈ జాబితాను ప్రకటించింది.రెండో స్థానంలో మెక్సికో అధ్యక్షుడు ఉండగా,చివరి...
విశాఖపట్నం రైల్వే స్టేషన్ లో ఆదివారం అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది.కోర్బా-విశాఖ ఎక్స్ ప్రెస్ లో మంటలు చెలరేగాయి.ఈ ఘటనలో బీ6,బీ 7,ఎం 1 బోగీలు పూర్తిగా కాలిపోయాయి.ప్రమాదం జరిగిన సమయంలో ట్రైన్ లో ప్రయాణికులు లేకపోవడంతో పెద్ద ప్రమాదమే తప్పింది.సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటన స్థలానికి చేరుకొని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు.
అమెరికా,దక్షిణ కొరియా పర్యటనకు వెళ్లిన సీఎం రేవంత్ రెడ్డికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎక్స్ వేదికగా శుభాకాంక్షలు తెలిపారు.తమ ప్రభుత్వ హయంలో పట్టుదలతో తెలంగాణకి పెద్దఎత్తున విదేశీ పెట్టుబడులు తీసుకొచ్చామని గుర్తుచేశారు.పదేళ్లలో తాము విదేశీ కంపెనీలతో పెంచుకున్న సంభందాలు ఇప్పుడు రాష్ట్రానికి ఉపయోగపడుతున్నాయని తెలిపారు.రాజకీయాల కంటే బీఆర్ఎస్ పార్టీకి తెలంగాణనే ముఖ్యమని వ్యాఖ్యనించారు.తాము...
ఈ భూమి మీద ఎప్పుడు బతుకే ఉంటాను అనుకుంటున్నావా ఓ మోతేబరి..నీకు పుట్టుకే గాని,చావు లేదనుకొని విర్రవీగుతూ నలుగురిని మోసాలు చేస్తూ నలుగురిని దోచుకుంటూ,నీ కుటుంబంతో ఈ రోజు నువ్వు దర్జాగా ఉండొచ్చు…ఎదో ఒక రోజు అందరిలాగే నిన్ను కూడా మృత్యుహరిస్తుంది..ఆ రోజు నువ్వు దోచుకున్న అమాయకుల నీ చావునుచూసి తుపా,తుపా ఉంచుతుంటే,నీ ఆత్మ...