Saturday, September 28, 2024
spot_img

latest news

బి.ఆర్.ఎస్ హయాంలో, వందల కోట్ల భూములు హంఫట్

( సీఎం రేవంత్ రెడ్డి సార్ జర వీళ్ళ స్కాంపై లుక్కేయండి.. ) హైదారాబాద్ కేంద్రంగా నకిలీ ఆధార్ కార్డుల తయారీ ముఠా ఆధార్ లో వేలిముద్రలు, ఫోటోలతో సహా ముఠా సభ్యులకు అప్డేట్ మనుషులు బతికుండగానే చనిపోయినట్లు డెత్ సర్టిఫికెట్లు మృతుడి కుటుంబ సభ్యులుగా లీగల్ హెయిర్ సర్టిఫికెట్ సృష్టించిన కేటుగాళ్లు ప్రభుత్వ, లే అవుట్లలో పార్కుల స్థలాలు, చాలా...

సూర్యాపేట జిల్లాలో 70,000 మంది రైతులకు పంట రుణమాఫీ

జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్.. సూర్యాపేట జిల్లాలోని సుమారు 70,000 మంది రైతులకు లక్ష నుండి లక్ష 50 వేల వరకు పంట రుణమాఫీ చేయబడుతుందని తెలిపారు జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవర్.మంగళవారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసెంబ్లీ కార్యాలయంలో రెండో విడత రుణమాఫీ కార్యక్రమాన్ని అధికారికంగా ప్రారంభించి అర్హులైన...

15 ఏళ్ల ప్రయాణాన్ని పూర్తిచేసుకున్న “మగధీర”

టాలీవుడ్ సినిమాల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.ప్రపంచవ్యాప్తంగా తెలుగు సినిమాలకు ప్రత్యేకమైన క్రెజ్ ఉంది.ఇదిలా ఉండగా రాంచరణ్ నటించిన సినిమాల్లో అత్యంత క్రెజ్ సొంతం చేసుకున్న మూవీ " మగధీర ".ఈ సినిమా విడుదలై నేటికీ 15 సంవత్సరాలు పూర్తయింది.రాజమౌళి "మగధీర" సినిమాకు దర్శకత్వం వహించారు.రామ్ చరణ్ హీరోగా,కాజల్ హీరోయిన్ గా ఈ...

వైసీపీ ప్రభుత్వం పై హోం మినిస్టర్ కామెంట్స్

గత వైసీపీ ప్రభుత్వ హయాంలో ఆంధ్రప్రదేశ్ లో పోలీసు డిపార్ట్మెంట్ నిర్వీర్యం అయిందని విమర్శించారు హోం మంత్రి వంగలపూడి అనిత.మంగళవారం జిల్లాల ఎస్పీలతో సమీక్షా సమావేశం నిర్వహించారు.ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ,గత ప్రభుత్వం చేసిన నిర్లక్ష్యంతో మహీంద్రా వాహన సంస్థ పోలీసులను బ్లాక్ లో పెట్టిందని గుర్తుచేశారు.సరెండర్ సెలవులు ఇవ్వలేదని,కానీ ఇప్పుడు సరెండర్ సెలవుల...

డోనాల్డ్ ట్రంప్ ను విచారించునున్న ఎఫ్.బి.ఐ,కారణం అదేనా..?

ఇటీవల అగ్రరాజ్యం అమెరికా మాజీ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ పై జరిగిన కాల్పుల ఘటన పై ఎఫ్.బి.ఐ దర్యాప్తు ప్రారంభించింది.దింట్లో భాగంగానే డోనాల్డ్ ట్రంప్ ను ఎఫ్.బి.ఐ విచారణ చేయనుంది.ఈ ఏడాది నవంబర్ లో అమెరికాలో ప్రెసిడెంట్ ఎన్నికలు జరుగనున్నాయి.ఈ సందర్బంగా పెన్సిల్వేనియాలో జరిగిన ఎన్నికల ర్యాలీలో డోనాల్డ్ ట్రంప్ పాల్గొన్నారు.అయిన ప్రసంగిస్తున్న సమయంలో...

వయనాడ్ లో విరిగిపడ్డ కొండచరియలు,స్పందించిన ప్రధాని

వయనాడ్ లో కొండచరియలు విరిగిపడ్డ ఘటన పై ప్రధాని మోదీ ఎక్స్ వేదికగా స్పందించారు.కొండచరియలు విరిగి పడటం విచారకరమని,మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ప్రార్థించారు.జరిగిన ఘటన పై కేరళ ముఖ్యమంత్రితో మాట్లాడానని,సహాయక చర్యలు కొనసాగుతున్నాయని వెల్లడించారు.కేంద్రం నుండి అందించాల్సిన సహాయాన్ని అందిస్తామని పేర్కొన్నారు.మరోవైపు మరణించిన వారి కుటుంబాలకు రూ.02...

గిరిజన సంక్షేమ శాఖపై అధికారులతో సీఎం చంద్రబాబు సమీక్షా

గిరిజన సంక్షేమ శాఖపై ఏపీ సచివాలయంలో మంగళవారం సీఎం చంద్రబాబు నాయుడు సమీక్షా నిర్వహించారు.గిరిజన ప్రజలకు వైద్యం,విద్య,సంక్షేమ పథకాల పై వివరాలను అడిగి తెలుసుకున్నారు.2014-2019 వరకు టీడీపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలను అందించడంలో వైసీపీ ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందని,టీడీపీ ప్రవేశపెట్టిన పథకాలను నిర్వీర్యం చేసిందని అధికారులు చంద్రబాబుకితెలిపారు.

విద్యుత్ విచారణ కమిషన్ నూతన చైర్మన్ గా జస్టిస్ మధన్ భీంరావు

సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు నూతన చైర్మన్ ను నియమించిన రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ విద్యుత్ కుంభకోణం పై విచారణ కోసం కమిషన్ చైర్మన్ గా జస్టిస్ మధన్ భీంరావు లోకుర్ నియమితులయ్యారు.సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాల మేరకు మధన్ భీంరావును కమిషన్ చైర్మన్ గా ప్రభుత్వం నియమించింది.మధన్ భీంరావు ఉమ్మడి రాష్ట్రంలో హైకోర్టుగా సీజేగా,సుప్రీంకోర్టు న్యాయవాదిగా పనిచేశారు. గత...

జన్మ ధన్యమైంది,రైతులకు లక్షన్నర రుణమాఫీ

రెండో విడత రైతు రుణమాఫీ కార్యక్రమాన్ని ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి 07 లక్షల మంది రైతు ఖాతాల్లో రూ.7 వేల కోట్లు జమ రుణమాఫీతో లక్షల మంది రైతు ఇండ్లలో సంతోషం రైతుల సంతోషాలతో జన్మ ధన్యమైంది : సీఎం రేవంత్ రెడ్డి లక్షన్నర రెండో విడత రైతు రుణమాఫీ కార్యక్రమాన్ని మంగళవారం సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీ...

ఫ్రీడమ్ ఫైటర్ అంటూ,ఫ్రీగా కొట్టేశారు

నాలుగు కోట్ల ప్రభుత్వ భూమి స్వాహా అడ్డగోలుగా అప్పగించిన గత సర్కార్ బోగస్ పత్రాలతో భూ కేటాయింపులు సామాజిక కార్యకర్త ఫిర్యాదుతో వెలుగులోకి భూబాగోతం బీఆర్ఎస్ నేత యవ్వారంపై మంత్రికి ఫిర్యాదు రిపోర్ట్ సబ్మిట్ చేయాల్సిందిగా కలెక్టర్ కు ఆదేశం అక్రమ భూ కేటాయింపు రద్దు చేయాలని స్థానికుల డిమాండ్ దేశం కోసం పోరాడిన వారు ఫ్రీడమ్ ఫైటర్. వీళ్లు చేసిన త్యాగాలకు ప్రభుత్వాలు...
- Advertisement -spot_img

Latest News

నగరంలో పోస్టర్లు,బ్యానర్ల పై నిషేదం

హైదరాబాద్ లో పోస్టర్లు,బ్యానర్ల పై జీహెచ్ఎంసీ కమిషనర్ ఆమ్రపాలి కీలక నిర్ణయం తీసుకున్నారు. నగరంలో పోస్టర్లు,బ్యానర్లు,కటౌట్ల పై నిషేదం విధిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. నిబంధనలు...
- Advertisement -spot_img
error: Contact AADAB NEWS