భారతదేశంలోని ప్రముఖ ఫర్నిచర్ బ్రాండైన "రాయల్ ఓక్ ఫర్నిచర్" గుంటూరులో కొత్త స్టోర్ను ప్రారంభించింది.వినియోగదారుల సంపూర్ణ ఫర్నిచర్ అవసరాలకు ఏకీకృత పరిష్కారంగా ఈ స్టోర్ రుపొందించబడిందని నిర్వాహకులు తెలిపారు.తమ కలల ఇంటిని సులభంగా సృష్టించుకోవడానికి అంతిమ గమ్యస్థానంగా ఈ స్టోర్ ఉపయోగపడుతుందని వెల్లడించారు.గుంటూరు నివాసితులకు అద్భుతమైన అంతర్జాతీయ ఫర్నిచర్ ను ఎంచుకునే అవకాశం అందించటంతో...
అమెరికాలో జరుగనున్న అధ్యక్ష ఎన్నికల నుండి జో బైడెన్ తప్పుకోవాలని అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా అభిప్రాయపడ్డారు.ఎన్నికల్లో పోటీచేసేందుకు మరోసారి ఆలోచించాలని తాను భావిస్తున్నట్లు వెల్లడించారు.వాషింగ్టన్ లో ఇచ్చిన ఓ ఇంటర్వ్యూ లో బరాక్ ఒబామా ఈ వ్యాఖ్యలు చేశారు.మరోవైపు డోనాల్డ్ ట్రంప్ ప్రచారంలో దూసుకెళ్తున్నారు.జో బైడెన్ మాత్రం గత కొన్ని రోజులుగా...
రాష్ట్రంలో జరుగుతున్న హింసాత్మక ఘటనల పై అసెంబ్లీ సమావేశాల్లో నిరసన తెలియజేస్తామని ప్రకటించారు ఏపీ మాజీ ముఖ్యమంత్రి జగన్.శనివారం తాడేపల్లి క్యాంప్ కార్యాలయంలో వైసీపీ పార్లమెంటరీ సమావేశంలో పాల్గొన్నారు.ఈ సంధర్బంగా జగన్ మాట్లాడుతూ,రాష్ట్రంలో వరుసగా జరుగుతున్న హింసాత్మకమైన ఘటనల పై పార్లమెంటులో గళమెత్తాలని ఎంపీలకు ఆదేశించారు.హింసాత్మకమైన ఘటనల పై రాష్ట్రపతి పాలనకు డిమాండ్ చేయాలని...
రంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా ఉన్న ప్రైవేట్ పాఠశాలల్లో జర్నలిస్టుల పిల్లలకు 50% ఫీజు రాయితీ ఇవ్వాలని (టిడబ్ల్యూజేఎఫ్) తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్,తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ పేరుతో రంగారెడ్డి జిల్లా డిఈవో సుశీందర్ రావు జిల్లాలోని అన్ని మండలాల ఎంఈఓ లకు ఆదేశాలు జారీ చేశారు.
డెభై ఐదు సంవత్సరాల స్వాతంత్ర్య భారతంలో అణు పరీక్షలు, చంద్రయాన్,మంగళయాన్ వంటి ప్రయోగాల ఫలితాలతో శాస్త్ర సాంకేతిక రంగాల్లో అభివృద్ధి చెందిన అగ్రదేశాలకు దీటుగా మనమంతా ఎదిగాం.త్వరలోనే గగనయాన్ ప్రయోగంతో నూతన చరిత్రకు శ్రీకారం చుట్టబోతున్నాం.క్రికెట్ ఆటతో, విన్నూతనమైన సినిమాలతో విశ్వ వేదికలపై మన సత్తాను చాటాం.కానీ మనమంతా ఆందోళన చెందుతూ ఆలోచించాల్సిన విషయం...
ప్రభుత్వం రాగానే అభయ హస్తం దరఖాస్తులు
అన్ని ఆన్ లైన్ చేసినట్టు వెల్లడి
ఏడు నెలలైనా ఆ ఊసే లేదు
మరోసారి అప్లికేషన్ చేసుకోవాలని లీకులు
ఉచిత విద్యుత్, రూ.500లకే గ్యాస్ రేషన్ కార్డు లింక్
తాజాగా రైతు రుణమాఫీకి సైతం తెల్ల రేషన్ కార్డు తప్పనిసరి
తీవ్ర వ్యతిరేకత రావడంతో నిబంధన తొలగింపు
రేషన్ కార్డులో కొత్త నిబంధనలు అంటూ కాంగ్రెస్ జాప్యం
పదేండ్ల...
కాలయాపన చేస్తూ పరోక్షంగా సాకారం
దమ్మాయిగూడ మున్సిపాలిటీలో అవినీతి దందా
ఆదాబ్ కథనంతో కదలిన యంత్రాంగం
అనుమతులు లేకుండా స్కూల్ బిల్డింగ్ నిర్మాణం
ముందు నిర్మాణం… తర్వాత అనుమతులు
మాముళ్ల మత్తులో జోగుతున్న మున్సిపల్ సిబ్బంది
90శాతం పనులు పూర్తైన చర్యలు శూన్యం
చోద్యం చూస్తున్న ప్రభుత్వ అధికారులు
'డబ్బు కోసం గడ్డి తినే రకం' అన్న చందంగా కొందరు ప్రభుత్వ అధికారులు వ్యవహరించడం సిగ్గుచేటు....
శ్రీనిధి కాలేజ్ ఆఫ్ ఎడ్యూకేషన్ ఇష్టారాజ్యం
ఎన్సీటీఈ నిబంధనలు భేఖాతర్
ఒకే వ్యక్తి, ఒకే ఏడాది మూడు కాలేజీల్లో ప్రిన్సిపాల్ గా విధులు
నాలుగేళ్లుగా ఇదే తతాంగం
వికారాబాద్ లోని నవాబ్షా కాలేజ్ ఆఫ్ ఎడ్యూకేషన్ కూడా సేమ్ టు సేమ్
ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలో నిబంధనలు తుంగలోకి
'చదువు రాక ముందు కాకరకాయ… చదువు వచ్చాక కీకరకాయ' అన్నాడంట. పెద్ద చదువులు...
అయ్యా సీఎం సారు,జాతర పేరుతో విపరీతమైన డిజె సౌండ్ పెట్టి జనాలని ఇబ్బంది పెడుతున్నారు. భయంకరమైన శబ్దాలతో జనాలు హార్ట్ ఎటాక్ బారిన పడే ప్రమాదం పుష్కలంగా ఉంది. చిన్నచిన్న గల్లీలో పెద్దపెద్ద శబ్దాలతో పండగ మీదనే విరక్తి తెప్పిస్తున్నారు. అర్ధరాత్రి దాటినా ఆగని వీరి రాక్షస ఆహాకారాలకు ఇంటిలోని దర్వాజాలతో సహా చిన్నారులు,...
నగరంలోని చెరువులను అక్రమణకు పాల్పడుతూ భవన నిర్మాణాలకు పాల్పడితే చర్యలు తప్పవని ఇ.వి.డి.యం కమిషనర్ రంగనాథ్ హెచ్చరించారు. ఎల్. బి నగర్ పరిధిలోని ఫతుల్లా గుడా చెరువు ఆక్రమణలకు గురౌవుటున్నట్లు పలు ఫిర్యాదులు ఇ. వి. యం. డి కమిషనర్ చేరడంతో. ఈ ఫిర్యాదు లపై స్పందించిన కమిషనర్ సంబంధిత అధికారులతో కల్సి ఫతుల్లా...
ప్రభుత్వం ఏర్పాటు చేసి సంవత్సరం కాకముందే ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత
ముఖ్యంగా దేవరకొండ ఎమ్మెల్యే బాలు నాయక్ పై రోజురోజుకు అంతకు అంత పెరుగుతున్న వ్యతిరేకత
ఇప్పటికైనా తన...