Thursday, September 26, 2024
spot_img

latest news

ఒక్క సారి ఆలోచించుర్రి సారూ..!

రైతు రుణమాఫీ చేస్తున్న మీకు పెద్ద నమస్కారాలు.. కానీ, దీనివల్ల మరి ఇప్పుడు రాష్ట్రాన్ని అప్పుల పాలు జేస్తున్నరు కదా.. అసలు అన్నదాతలను అప్పుల పాలు జెయ్యకుంటే ఇంకా బాగుండు కదా.. అగ్గువకే విత్తనాలు, ఉచిత ఎరువులు, ఉపాధి హామీ కూలీలను వ్యవసాయ పనులకు పంపిస్తే, పంటకు గిట్టుబాటు రేటు ఇస్తే మంచిగుండు.. రైతే...

ముందు నిర్మాణం,తర్వాత పర్మిషన్

( కొత్త నిబంధనలు తీసుకొచ్చిన దమ్మాయిగూడ కమిషనర్ రాజ మల్లయ్య ) దమ్మాయిగూడ మున్సిపాలిటీలో ఇష్టారాజ్యం అక్రమ కట్టడాలకు కేరాఫ్ అడ్రస్ పర్మిషన్ లేకుండానే స్కూల్ బిల్డింగ్ 90శాతం నిర్మాణం మాముళ్ల మత్తులో మున్సిపల్ అధికారులు ద‌ర‌ఖాస్తును తిర‌స్క‌రించిన హెచ్ఎండీఏ చోద్యం చూస్తుండడంపై స్థానికుల ఆగ్రహం సీడీఎంఏ కమిషనర్ ద‌మ్మాయిగూడ మున్సిప‌ల్ క‌మిష‌న‌ర్‌ను విధుల నుండి తొల‌గించాలని ప్ర‌జ‌ల డిమాండ్‌ 'ఎలుక తోక తెచ్చి ఎన్నినాళ్ళు...

అన‌ర్హుల‌కు అంద‌లం

హెల్త్ డిపార్ట్ మెంట్ లో బదిలీల పరేషాన్ అవకతవకలు జరిగాయంటూ బోరుమంటున్న ఉద్యోగులు ట్రాన్స్ ఫర్స్ లిస్ట్ లో డొల్లతనం బ‌దిలీల లిస్ట్‌లో 34 నెం.లో ఉండాల్సిన ఉద్యోగినీకి 23 నెంబ‌ర్‌ తన అనుకున్న వారికే న్యాయం కొట్టొచ్చినట్టు కనిపిస్తున్న అధికారుల అవినీతి ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ చర్యలు తీసుకోవాలని డిమాండ్ తెలంగాణలో జరుగుతున్న బదిలీల్లో అధికారుల అవినీతి, అక్రమాలు బట్టబయలు...

సామాన్యునికి గుదిబండగా టి.ఎస్.బి.పాస్ చట్టం

ప్రమాద ఘంటికలు మోగిస్తున్న టీ.ఎస్.బి.పాస్ దొంగలకు సద్దికడుతున్న టౌన్ ప్లానింగ్ అధికారులు వెబ్ సైట్ లో పారదర్శకత ఆప్షన్ మాయం తొలగించిన టౌన్ ప్లానింగ్ పర్యవేక్షణ అధికారులు అన్ని సక్రమంగా ఉన్నా వసూళ్లకు పాల్పడుతున్న వైనం టీఎస్ బిపాస్ చట్టాన్ని ప్రక్షాళన చేయకుంటే అధికార కాంగ్రెస్ కు కష్టకాలమే ఐఏఎస్ స్థాయి అధికారులతో పర్యవేక్షించాలని సామాజిక వేత్తల డిమాండ్ పరిశోధనాత్మక పాత్రికేయలు ఎం.వేణుగోపాల్ రెడ్డి సంపన్నుడు,...

ఇంస్టాగ్రామ్ వేదికగా నటాషాకు విడాకులు ప్రకటించిన హార్దిక్

భారత క్రికెట్ జట్టు అల్ రౌండర్ హార్దిక్ పాండ్య నటాషా స్టాంకోవిచ్ కు విడాకులు ఇస్తున్నట్టు ఇంస్టాగ్రామ్ వేదికగా ప్రకటించాడు.ఈ సందర్బంగా ఓ పోస్టు ను షేర్ చేశాడు.ఇక తామిద్దరం విడిపోవాలని నిర్ణయించుకున్నట్టు తెలిపాడు.ఏకాభిప్రాయంతోనే ఈ నిర్ణయం తీసుకున్నామని,కఠినమైన నిర్ణయమైనప్పటికీ పరస్పర గౌరవంతో ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని ఇంస్టాగ్రామ్ లో వెల్లడించాడు.ఒక కుటుంబంగా...

అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ కు కరోనా

తాను కరోనా బారిన పడ్డానని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ తెలిపారు.సోషల్ మీడియా వేదికగా ఈ విషయాన్నీ వెల్లడించారు.టెస్ట్ చేయించుకోగా తనకు కోవిడ్ నిర్ధారణ అయిందని,ప్రస్తుతం తన ఆరోగ్యం నిలకడగానే ఉందని పేర్కొన్నారు.తన శ్రేయస్సు కోరుకునే వారందరికీ ధన్యవాదాలు తెలిపారు.ఈ కష్ట సమయంలో కూడా అమెరికా ప్రజల కోసం పనిచేస్తానని సోషల్ మీడియా వేదికగా...

డీఎస్ఈ లో’ తిష్ట‌వేసిన త్రిమూర్తులు

ముప్పై ఏండ్ల పైగా డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యూకేషన్ లోనే మ‌కాం ప్ర‌భుత్వ ఉత్త‌ర్వులు భేఖాతర్ డీఎస్ఈలో తిష్ట రాయుళ్లు చెప్పిందే వేదం కిందిస్థాయి ఉద్యోగులను ఘోస పెట్టించుకుంటున్న వైనం ప్రమోషన్లు, బదిలీలు చేయించడంలో సిద్ధహస్తులు యధేచ్చగా అక్రమాలకు పాల్పడుతున్న చర్యలు శూన్యం డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యూకేషన్ లో పెద్ద తలకాయల‌దే రాజ్యం.. వాళ్లు చెప్పిందే వేదం.. త్రిమూర్తులు తిష్టవేసి కూర్చున్నారు....

ప్రభుత్వ భూమి కబ్జా భగ్నం

అధికారులకిచ్చిన వినతులు బేఖాతర్ గ్రామ ప్రజల ఎంట్రీతో సీన్ రివ‌ర్స్‌ తోక‌ముడిచిన క‌బ్జాదారులు పేదల డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల కోసమని గతంలో మంత్రులు, ఇప్పటి ఎమ్మెల్యే కాలే యాదయ్య, స్థానిక ఎంపీపీ, జెడ్పిటీసీ కాలే శ్రీకాంత్, గ్రామ సర్పంచ్‌ ఆధ్వర్యంలో ఓ పండుగ వాతావరణంగా శిలాఫలకం వేసి ప్రారంభించిన డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల జాగాకు కేటాయించిన...

ఎన్ని సమస్యలు ఎదురైన రైతులకు రుణమాఫీ చేస్తున్నాం

ఇచ్చిన మాటకు కట్టుబడి రైతులకు రుణమాఫీ రూ.లక్ష రుణమాఫీ నిధులను విడుదల చేసిన సీఎం రేవంత్ రెడ్డి తొలివిడతలో భాగంగా 11 లక్షల 50 వేల మంది రైతుల ఖాతాలోరూ.7 వేల జమ కాంగ్రెస్ మాట ఇస్తే అది శిలశాసనమే ఈ నెలాఖరులోగా వరంగల్ లో కృతజ్ఞత సభ గత బీఆర్ఎస్ ప్రభుత్వం రైతులను నిండా ముంచింది : సీఎం రేవంత్...

రైతు రుణమాఫీ నిధులు విడుదల చేసిన సీఎం రేవంత్ రెడ్డి

ఎన్నికల సమయంలో ఇచ్చిన మాట ప్రకారం తెలంగాణ రైతాంగానికి రుణమాఫీ నిధులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విడుదల చేశారు.గురువారం సచివాలయంలో ఈ కార్యక్రమం జరిగింది.వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రైతులకు రూ.లక్ష రూపాయలు రుణమాఫీ చేస్తున్నట్లు ప్రకటించారు.తోలి విడతలో భాగంగా 11 లక్షల 50 వేల మంది రైతుల ఖాతాల్లోకి రూ.7వేల కోట్ల నిధులను జమ...
- Advertisement -spot_img

Latest News

భారతదేశంలో అంత్యోదయ రూపశిల్పి పండిట్ దీన దయాళ్

( సెప్టెంబర్ 25 అంత్యోదయ దినోత్సవం సందర్భంగా ) సువిశాలమైన భారతదేశంలో లక్షలాదిమంది పేదలు నిరుపేదలు ఉన్నారు. వీరి జీవితాలను మెరుగుపరచడానికి అనేక సంస్కరణలు జరిగాయి. అలాంటి...
- Advertisement -spot_img
error: Contact AADAB NEWS