Wednesday, September 25, 2024
spot_img

latest news

డోనాల్డ్ ట్రంప్ ఎన్నికల ర్యాలీలో కాల్పులు

అమెరికాలో మరోసారి కాల్పులతో దద్దరిల్లింది.ఏకంగా ఈసారి అగ్రరాజ్యం అమెరికా మాజీ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ పై 20 ఏళ్ల యువకుడు కాల్పులు జరిపాడు.త్వరలో అమెరికాలో అధ్యక్ష ఎన్నికలు జరగనున్నాయి.ఈ ఎన్నికల్లో డోనాల్డ్ ట్రంప్ కూడా పోటీ చేస్తున్నారు.ఈ క్రమంలో డోనాల్డ్ ట్రంప్ పెన్సిల్వేనియాలోని బట్లర్ ప్రాంతంలో నిర్వహించిన ఎన్నికల ర్యాలీలో ఈ ఘటన చోటుచేసుకుంది.దుండగుడు...

సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన సినీనటుడు సాయి ధరమ్ తేజ

ఆదివారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ని సినీనటుడు సాయిధరమ్ తేజ మర్యాదపూర్వకంగా కలిశారు.అనంతరం రేవంత్ రెడ్డితో కొద్దిసేపు ముచ్చటించారు.

బీబీ కా అలవా ను సందర్శించిన నగర సీపీ కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి

హైదరాబాద్ నగర పోలీసు కమిషనర్ కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి,హైదరాబాద్ నగర పోలీసు ఉన్నతాధికారులు దబీర్‌పురాలోని బీబీ కా అలవా ను సందర్శించారు.ఈ సందర్బంగా హైదరాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌తో పాటు అదనపు కమిషనర్‌ విక్రమ్‌సింగ్‌ మాన్‌,ట్రాఫిక్‌ అదనపు కమిషనర్‌ విశ్వప్రసాద్‌,సౌత్‌ జోన్‌ డీసీపీ స్నేహా మెహ్రా,నగర పోలీసు ఉన్నతాధికారులు బీబీకా ఆలమ్‌ కు నివాళులర్పించారు.ఈ సందర్బంగా...

రూ.1000 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టిన కల్కి 2898 AD

యాంగ్ రెబల్ స్టార్ ఇటీవల నటించిన సినిమా కల్కి 2898 AD విడుదలైన మొదటి రోజు నుండే సక్సెస్ ఫుల్ గా రన్ అవుతు భారీ కలెక్షన్ లు రాబట్టింది.తాజాగా ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ.1000 కోట్లను రాబట్టింది.నాగ్ అశ్విన్ ఈ సినిమాకి దర్శకత్వం వహించగా ప్రభాస్ ,అమితాబ్ బచ్చన్ లాంటి ప్రముఖమైన నటులు...

ఢిల్లీ ఎయిమ్స్ నుండి కేంద్రమంత్రి రాజ్ నాథ్ సింగ్ డిశ్చార్జ్

కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ శనివారం ఢిల్లీలోని ఎయిమ్స్ ఆసుప్రతి నుండి డిశ్చార్జి అయ్యారు.రెండు రోజుల క్రితం తీవ్రమైన వెన్ను నొప్పితో బాధపడుతూ ఆసుప్రతిలో చేరారు.మూడు రోజులుగా చికిత్స అనంతరం శనివారం అయిన డిశ్చార్జ్ అయ్యి ఇంటికి వెళ్ళినట్టు వైద్యులు పేర్కొన్నారు.

టీజీపీఎస్సి పారదర్శకంగానే ఉద్యోగ నియామకాలు చేస్తుంది

-సీఎం రేవంత్ రెడ్డి టీజీపీఎస్సి పారదర్శకంగానే ఉద్యోగ నియామకాలు చేస్తుందని అని అన్నారు సీఎం రేవంత్ రెడ్డి.ఇచ్చిన నోటిఫికేషన్ ప్రకారమే ఉద్యోగాలను భర్తీ చేస్తామని తెలిపారు.1:50 విధానంలోనే ఉద్యోగాలను భర్తీ చేస్తాం,1:100 రేషియోలో భర్తీ చేయడానికి మాకు ఎలాంటి ఇబ్బంది లేదని,కానీ దానివల్ల కోర్టులో ఇబ్బంది ఏర్పడుతుందని పేర్కొన్నారు.నోటిఫికేషన్ లో ఇచ్చిన విధంగానే ఉద్యోగాలను భర్తీ...

ఫీజు రియంబర్స్మెంట్ పథకాన్ని ప్రవేశపెట్టిందే కాంగ్రెస్ పార్టీ

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దేశంలో మొదటిసారిగా ఫీజు రియంబర్స్మెంట్ పథకాన్ని కాంగ్రెస్ పార్టీయే ప్రవేశ పెట్టిందని అన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.శనివారం హైదరాబాద్ లోని జేఎన్టీయూ లో నిర్వహించిన " నాణ్యమైన ఇంజనీరింగ్ విద్య" కార్యక్రమంలో పాల్గొన్నారు.ఈ సందర్బంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ,ఇంజనీరింగ్ కళాశాలలకు అన్ని రకాలుగా సహాయం అందించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని,జేఎన్టీయు పరిధిలో...

బీజేపీతో కూడా ఎమ్మెల్యేలు టచ్ లో ఉన్నారు

బీజేఎల్పీ నేత,నిర్మల్ ఎమ్మెల్యే మహేశ్వర్‌ రెడ్డి కీలక వ్యాఖ్యలు కాంగ్రెస్ లోకి బీఆర్ఎస్ ఎమ్మెల్యేల చేరికల పై బీజేఎల్పీ నేత,నిర్మల్ ఎమ్మెల్యే మహేశ్వర్‌ రెడ్డి కీలక ఆరోపణలు చేశారు.బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలను భయబ్రాంతులకు గురిచేస్తూ,బెదిరించి కాంగ్రెస్ లోకి చేర్చుకుంటున్నారని విమర్శించారు.బీజేపీతో కూడా చాల మంది ఎమ్మెల్యేలు టచ్ లో ఉన్నారని అన్నారు.తెలంగాణలో ఎప్పుడైనా ఏమైనా జరగొచ్చు...

11 చోట్ల ఇండియా కూటమిదే హవా,సంబరాల్లో కార్యకర్తలు

దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో జరిగిన ఉప ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతుంది.ఉదయం ప్రారంభంమైన కౌంటింగ్ ప్రక్రియ ఇంకా కొనసాగుతూనే ఉంది.మరోవైపు పలు స్థానాల్లో ఇండియా కూటమి అభ్యర్థులు దూసుకెళ్తున్నారు.13 అసెంబ్లీ స్థానాల్లో 11 చోట్ల ఇండియా కూటమి అభ్యర్థులు ముందంజలో ఉన్నారు.పంజాబ్ జలంధర్ లో 37వేల 325 ఓట్ల తేడాతో అప్ అభ్యర్థి విజయం...

వివిద సమస్యలపై హోంమంత్రికి అర్జీలు ఇచ్చిన బాధితులు

ఏపీ హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత శనివారం విశాఖలోని స్వగృహంలో వివిధ సమస్యలపై వచ్చిన బాధితుల నుండి అర్జీలు స్వీకరించారు.ఉదయం నుండే వివిధ సమస్యల పై బాధితులు వంగలపూడి అనిత నివాసం ముందు బారులు తీరాలు.అర్జీలు స్వీకరిస్తూ వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.తమ దృష్టికి వచ్చిన సమస్యలను తీర్చే విధంగా కృషి చేస్తానని భరోసా...
- Advertisement -spot_img

Latest News

భారతదేశంలో అంత్యోదయ రూపశిల్పి పండిట్ దీన దయాళ్

( సెప్టెంబర్ 25 అంత్యోదయ దినోత్సవం సందర్భంగా ) సువిశాలమైన భారతదేశంలో లక్షలాదిమంది పేదలు నిరుపేదలు ఉన్నారు. వీరి జీవితాలను మెరుగుపరచడానికి అనేక సంస్కరణలు జరిగాయి. అలాంటి...
- Advertisement -spot_img
error: Contact AADAB NEWS