Wednesday, September 25, 2024
spot_img

latest news

అంబానీ ఇంట్లో పెళ్లి వేడుకలు, అతిథుల కోసం ప్రత్యేక విమానాలు

అనంత్ అంబానీ-రాధిక వివాహ వేడుకలకు హాజరయ్యే అతిథుల కోసం అంబానీ కుటుంబం ఘనంగా ఏర్పాట్లు చేస్తుంది.వివాహ వేడుకలకు హాజరయ్యే అతిథులను పెళ్లి వేదిక వద్దకు తరలించేందుకు మూడు ఫాల్కాన్-2000 జెట్ విమానాలను సిద్ధం చేశారు.ఈ విషయాన్ని క్లబ్ వన్ ఎయిర్ సంస్థ సీఈఓ రాజన్ మోహర వెల్లడించారు.వివాహ వేడుకల కోసం మొత్తం 100 ప్రైవేట్...

జులై 24 నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు

జులై 24 నుండి తెలంగాణ బడ్జెట్ సమావేశాలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది.అసెంబ్లీ సమావేశాల నిర్వహణ పై మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్,స్పీకర్ ప్రసాదరావు సమీక్ష సమావేశం నిర్వహించారు.ఈ సమావేశానికి ప్రభుత్వ విప్‌లు,సీఎస్‌,డీజీపీతో పాటు ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.జులై 24 నుండి జరిగే అసెంబ్లీ సమావేశంలో పూర్తిస్థాయి బడ్జెట్ తో పాటు జాబ్ క్యాలెండర్ ప్రకటించే...

వైసీపీ పాలన పై సంచలన కామెంట్స్ చేసిన బండిసంజయ్

వైసీపీ పాలకులు,వీరప్పన్ వారసులు స్వామివారి నిధులను పక్కదారి పట్టించారు నాయవంచకూల పాలన పోయి,స్వామివారికి సేవ చేసే రాజ్యం వచ్చింది గురువారం శ్రీవారిని దర్శించుకున్న బండి సంజయ్ గత వైసీపీ ప్రభుత్వం పై కేంద్రమంత్రి బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు.గురువారం అయిన తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు.అనంతరం మీడియాతో మాట్లాడుతూ,గత వైసీపీ పాలకులు వీరప్పన్ వారసులని...

నేను తప్పు చేయలేదు,పోలీసులకు ప్రభాకర్ రావు లేఖ

ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితుడిగా ఉన్న మాజీ ఎస్.ఐ.బి చీఫ్ ప్రభాకర్ రావు జూబ్లీహిల్స్ పోలీసులకు లేఖ రాశారు.గత నెల జూన్ 26న ఇండియాకి రావాల్సి ఉండగా,అనారోగ్య కారణాల వల్ల అమెరికాలోనే ఉండిపోవాల్సిన పరిస్థితి వచ్చిందని పేర్కొన్నారు.క్యాన్సర్,గుండే ఇతర అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నాని,వైద్యుల సూచనల మేరకు అమెరికాలోనే చికిత్స పొందుతున్నాని తెలిపారు.ఒక పోలీస్ అధికారిగా...

కాంగ్రెస్ ప్రభుత్వం నియంతృత్వ ధోరణి ప్రదర్శిస్తుంది

( బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి రాణీ రుద్రమ ) డీఎస్సీ పరీక్ష వాయిదా కోసం ఉస్మానియా యూనివర్సిటీ వద్ద పోరాటం చేస్తున్న విద్యార్థులతో పాటు జర్నలిస్ట్ లపై పోలీసులు చేయి చేసుకోవడాన్ని బీజేపీ తీవ్రంగా ఖండిస్తుందని అన్నారు బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి రాణీ రుద్రమ.బుధవారం పత్రిక ప్రకటన విడుదల చేశారు.ఈ సంధర్బంగా రాణి...

నేడు సర్వం కల్తీ మయమే

కల్తీ..కల్తీ..కల్తీ..నేడు సర్వం కల్తీ మయం..ప్రతి ఒక్కరి శరీరం రోగాలమయం..ఏ వస్తువు చూసినా కల్తీ మయం..కల్తీ పదార్థాలవాడకంతో ఆరోగ్యం దెబ్బతింటున్న వైనం..హోటల్స్,ఫాస్ట్ ఫుడ్ సెంటర్లలో కల్తీ రాజ్యం..అధికారుల పర్యవేక్షణ లోపం..ప్రజలకు పెద్ద శాపంకల్తీ లేని ఆహారమే లేదు..కల్తీ లేని వస్తువే లేదు..ఎం తినాలన్న,ఏం తాగాలన్నఅంతా కల్తీ మయమే..ప్రభుత్వాలు కల్తీ నిరోధక చర్యలు తీసుకోని ప్రజల ఆరోగ్యాన్ని...

బీఆర్ఎస్ సర్కార్ లో.. బ‌ది’లీలలు’

గ‌త ప్ర‌భుత్వంలో యధేచ్చగా అక్ర‌మ బ‌దిలీలు నాటి మంత్రి శ్రీనివాస్ గౌడ్ అండదండలతో అరాచకాలు అసెంబ్లీ ఎన్నిక‌ల‌కు ముందే పలువురికి స్థాన‌చ‌ల‌నం ఎక్సైజ్ శాఖలో నిజాయితీప‌రుల‌కు తీవ్ర అన్యాయం ప్ర‌శ్నించిన అధికారుల‌కు, ఉద్యోగుల‌కు వేధింపులు నేడు అదే కంటిన్యూ చేస్తున్న కాంగ్రెస్ సర్కార్.? యువరాజు పెత్తనానికి అధికారుల ఫుల్ సపోర్ట్ గత పదేళ్ల కేసీఆర్ పాలనలో జరిగిన అవినీతి, అక్రమాలు అంతా ఇంతాకాదు. మంత్రులు,...

నామ్‌కే వాస్త్ నోటీస్‌లు

(ఉత్తుత్తి నోటీసులు ఇచ్చి..చేతులు చాపిన ఇరిగేష‌న్ అధికారులు) జెర్ర వాగును కాపాడండి… సారు.! అనే శీర్షికతో ఆదాబ్ లో వార్త రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం తుప్రాఖుర్దు గ్రామస్థులు క‌లెక్ట‌ర్‌కు ఫిర్యాదు మిగులు భూమిని కబ్జా చేసిన సుభిషి గ్రూప్ ఆఫ్ కంపెనీ పంట పొలాలు కొనుగోలు చేసి వెంచర్ ఏర్పాటు ఆదాబ్ వార్తతో కదిలిన ప్రభుత్వ యంత్రాంగం సుభిషి కంపెనీకి ఇరిగేష‌న్...

ఆహా,ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లో “విందు భోజనం”మూవీ హల్చల్

తాజా బ్లాక్ బస్టర్,"విందు భోజనం",ఇటీవల ఆహా,ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లో విడుదల చేయబడింది.విడుదలైనప్పటి నుండి,ఈ చిత్రం ఘననీయమైన ప్రశంసలను మరియు ప్రేక్షకుల నుండి అద్భుతమైన స్పందనను అందుకుంది.కార్తీక్.ఎస్ దర్శకత్వం వహించిన "విందు భోజనం",సమిష్టి తారాగణాన్ని కలిగి ఉంది మరియు ఒక ప్రత్యేకమైన సినిమా అనుభూతిని ఇస్తుంది.చలనచిత్రం యొక్క ఆకర్షణీయమైన కథాంశం,అద్భుతమైన ప్రదర్శనలు మరియు ఆకర్షణీయమైన విజువల్స్‌తో తెలుగు...

తెలంగాణలో ఐపీఎస్ అధికారుల బదిలీ

తెలంగాణలో మరోసారి భారీగా ఐపీఎస్ అధికారులను రాష్ట్ర ప్రభుత్వం బదిలీ చేసింది.15 మంది అధికారులను బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్రంలో 15 మంది ఐపీఎస్ ల బదిలీలు.. లా అండ్ ఆర్డర్ అడిషనల్ డీజీ గా మహేష్ భగవత్.. హోంగార్డ్స్ అడిషనల్ డీజీగా స్వాతి లక్రా.. టీఎస్జీపీ బెటాలియన్ అడిషనల్ డీజీగా సంజయ్ కుమార్ జైన్.. గ్రేహౌండ్స్...
- Advertisement -spot_img

Latest News

భారతదేశంలో అంత్యోదయ రూపశిల్పి పండిట్ దీన దయాళ్

( సెప్టెంబర్ 25 అంత్యోదయ దినోత్సవం సందర్భంగా ) సువిశాలమైన భారతదేశంలో లక్షలాదిమంది పేదలు నిరుపేదలు ఉన్నారు. వీరి జీవితాలను మెరుగుపరచడానికి అనేక సంస్కరణలు జరిగాయి. అలాంటి...
- Advertisement -spot_img
error: Contact AADAB NEWS