చార్ ధామ్ యాత్ర వాయిదా పడింది. ఈ యాత్రను ప్రస్తుతానికి నిలిపివేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు.ఉత్తరాఖండ్ లో భారీ వర్షాలు కురుస్తున్నాయి.భారీ వర్షాల కారణంగా నదులన్నీ ఉదృతంగా ప్రవహిస్తున్నాయి.మరోవైపు చాలా చోట్ల కొండచరియలు కూడా విరిగి పడుతున్నాయి.రానున్న తొమ్మిది రోజులు రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీచేసింది.
ఇక గర్వాల్ ప్రాంతంలో...
ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు
రానున్న రోజుల్లో తెలంగాణలో తెలుగుదేశం పార్టీని బలోపేతం చేస్తామని అన్నారు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు.ఆదివారం హైదరాబాద్ లోని ఎన్టీఆర్ భవన్ లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో అయిన పాల్గొన్నారు.ఈ సందర్బంగా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు కలిసి ముందుకెళ్తేనే అభివృద్ధి జరుగుతుందని,గొడవలు...
-బీఆర్ఎస్ నేత పల్లా రాజేశ్వర్ రెడ్డి
కాంగ్రెస్ నాయకుల వల్లే రైతు ప్రభాకర్ ఆత్మహత్య చేసుకున్నాడని విమర్శించారు బీఆర్ఎస్ నేత పల్లా రాజేశ్వర్ రెడ్డి.ఖమ్మం జిల్లాలో ప్రొద్దుటూరులో ఆత్మహత్య చేసుకున్న రైతు ప్రభాకర్ కుటుంబాన్ని ఆదివారం అయిన పరామర్శించారు.ఈ సందర్బంగా పల్లా రాజేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ రైతు ప్రభాకర్ భూమిని కాంగ్రెస్ పార్టీ నేతలే కబ్జా...
మనిషి గ్రహాల స్థితిగతులకు లెక్కిస్తూ…కృతిమ గ్రహాలను సృష్టిస్తూ..అంతరిక్షపుఅంచుల్ని,కడలి లోతుల్ని ఛేదిస్తూభవిష్యత్తు ఫలితాల కోసం మూఢనమ్మకాలైనఅదృష్టం,అంధ విశ్వాసాల ఛాందస ఆలోచనలభ్రమలో పడి " భోలే బాబా పాద దూళికై "పాకులాడి 121 మంది ప్రాణాలు మట్టిలోకలిసే..ఈ శోకానికి ఎవరు బాద్యులు..??శిక్ష ఎవరికీ … !! కంప్యూటర్ కాలంలో పాత రాతియుగవు ప్రవర్తనలా..ఆవు చేలో మేస్తే చూడ...
ఇతర పార్టీల్లోకి వెళ్లే ప్రజా ప్రతినిధులు అనర్హులు
హామీల మోసం విషయంలో కాంగ్రెస్,బీఆర్ఎస్ కు తేడా లేదు
బీఆర్ఎస్ నుండి వచ్చిన ఎమ్మెల్యేలను రాజీనామా చేయించాలి
రాజీనామా చేయించి ఎన్నికల్లో పోటీ చేయించాలి
మోదీ ప్రభుత్వం ఏర్పడ్డాక దేశం ప్రశాంతంగా ఉంది
నాయకులకు ఉద్యోగాలు దొరికినాయికానీ, నిరుద్యోగులకు ఒక్క ఉద్యోగం రాలే
ఫిరాయింపుల పై సీఎం రేవంత్ రెడ్డి దృష్టి పెట్టడం అన్యాయం
ఇచ్చిన...
శనివారం ప్రజాభవన్ లో జరిగిన రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశం ముగిసింది.సమావేశం కోసం ప్రజాభవన్ కి వచ్చిన ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి,ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క,మంత్రులు పొన్నం ప్రభాకర్,శ్రీధర్ బాబు,అధికారులు స్వాగతం పలికారు.అనంతరం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన తర్వాత ఇరు రాష్ట్రాల మధ్య సుదీర్ఘ కాలంగా అపరిష్కృతంగా ఉన్న...
ఈ నెల 22 నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు..
ఆర్బీఐ గవర్నర్తో సమావేశమైన కేంద్ర ఆర్ధిక నిర్మలా సీతారామన్
ఈ నెల 23న కేంద్ర బడ్జెట్..
లోక్సభలో బడ్జెట్ ప్రవేశపెట్టనున్న కేంద ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్..
సిద్దిపేట - చేర్యాల, నర్సాయపల్లి గ్రామాల మధ్య పట్టణ శివారులో ద్విచక్రవాహనంపై విధులకు వెళ్తున్న ఓ వ్యక్తిని వెనకనుంచి వచ్చి ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది.
ఈ ప్రమాదంలో ఆయనకు గాయాలు కాగా స్థానిక ఆసుపత్రిలో ప్రాథమిక చికిత్స చేయించి హైదరాబాద్కు తరలిస్తుండగా.. మార్గమధ్యలో చంద్రశేఖర్ మృతి చెందారు.
మృతుడు డీఎన్టీ పాఠశాల గెజిటెడ్ ప్రధానోపాధ్యాయుడిగా పని చేస్తున్నారు.
నిన్న రాజ్ తరుణ్ పై నార్సింగ్ పోలీసులకు ఫిర్యాదు చేసిన లావణ్య..
నిన్న సాయంత్రం లావణ్య కే నోటీసులు ఇచ్చిన నర్సింగ్ పోలీసులు..
ఫిర్యాదుకు సంబంధించిన ఆధారాలు సమర్పించాలని లావణ్య కు నోటీసులు.
91 crpc కింద నోటీసులు జారీ.
తనను పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేశాడని లావణ్య ఫిర్యాదు.
ఆధారాలు సమర్పించాల్సిందిగా లావణ్యను కోరిన పోలీసులు.
పోలీసులకు అయితే అందుబాటులోకి...
సీనియర్ సిటిజన్ సమస్యను పరిష్కరించిన బంజారాహిల్స్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ సిబ్బందికి రివార్డ్ అందజేసిన డిజిపి శ్రీ రవి గుప్త.భాగేందర్ సింగ్, ఏ స్ ఐ, రాఘవ చారి, పి సి 8075 మరియు మొహమ్మద్ ఇర్షాద్ అలీ, పీసీ 2651 హైదరాబాద్ సిటీ లోని బంజారాహిల్స్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్లో పనిచేస్తున్నారు. 01-07-2024న...
( సెప్టెంబర్ 25 అంత్యోదయ దినోత్సవం సందర్భంగా )
సువిశాలమైన భారతదేశంలో లక్షలాదిమంది పేదలు నిరుపేదలు ఉన్నారు. వీరి జీవితాలను మెరుగుపరచడానికి అనేక సంస్కరణలు జరిగాయి. అలాంటి...