హైదరాబాద్ లోని ప్రజాభవన్లో ప్రారంభమైన రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశం ప్రారంభమైంది.ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశం కోసం ప్రజాభవన్ కి వచ్చిన ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు సీఎం రేవంత్ రెడ్డి, ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క,మంత్రులు పొన్నం ప్రభాకర్, శ్రీధర్బాబు, సీఎస్, సీనియర్ అధికారులు స్వాగతం పలికారు.ఏపీ నుంచి హాజరైన సీఎం చంద్రబాబు...
పాత బస్తీ లో అమిత్ షా పై నమోదైన కేసును ఉపసంహరించుకున్న పోలీసులు.
అమిత్ షా తో పాటు కిషన్ రెడ్డి పేర్లను ఉపసంహరించుకున్న పోలీసులు.
ఎన్నికల ప్రచారంలో భాగంగా కోడ్ ఉల్లంఘించారని ఆరోపణపై కేసు నమోదు..
ఎన్నికల ప్రచారంలో అమిత్ షా ఉద్దేశపూర్వకంగా కోడ్ ఉల్లంగించలేదని కేసు ఉపసంహరణ..
చార్మినార్ పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదైన కేసును వెనక్కి...
డబ్బు.. కొత్తగా పరిచయం అవసరం లేదు.దీనికోసం చేయని పని అంటూ ఉండదు..చెప్పనీ అబద్ధాలు ఉండవు..మనిషి చేతుల్లో పుట్టి, మనిషినే మట్టిలో కరిపించే.. ఒకే ఒక ఆయుధం..ఎక్కువగా ఉన్న నిద్ర ఉండదు.. తక్కువగా ఉన్న తిండి సరిగా ఉండదు..కావలసినంత ఉంటే మనుషులు సరిగా ఉండరు… ప్రపంచంలో ఎన్ని భాషలున్న నోరు లేకున్న పలికిస్తుంది…ప్రపంచంలో ఎన్ని మతాలున్న...
శుక్రవారం అర్ధరాత్రి బేగంపేట బ్రాహ్మణవాడిలోని ఇంట్లో అనస్థీషియా మత్తు వాయిల్ తీసుకున్న ప్రాచీకార్(46). గమనించిన కుటుంబీకులు చికిత్స కోసం వెంటనే నిమ్స్ కి తరలింపు. అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించిన వైద్యులు. మృతికి గల కారణాలు తెలియాల్సి ఉంది.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ లో చేరిన కృష్ణ మోహన్ రెడ్డి.
జూబ్లీహిల్స్ నివాసంలో కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన సీఎం.
పాల్గొన్న మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, జూపల్లి కృష్ణారావు, సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి, ఎంపీ మల్లు రవి, ఎమ్మెల్యేలు యెన్నం శ్రీనివాస్ రెడ్డి, దానం నాగేందర్
పింఛన్ దారుల విషయంలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కీలక నిర్ణయం తీసుకున్నారు.
ఏపీలో ఇప్పటి వరకు రెండున్నర లక్షల బోగస్ పింఛన్లు రాష్ట్ర ప్రభుత్వం గుర్తించింది.
ఈ పింఛన్లలో అక్రమాలపై విచారణకు సీఎం చంద్రబాబు ఆదేశించారు.
ఆధార్లో వయస్సు మార్చుకుని, వృద్ధాప్య పెన్షన్లు తీసుకుంటున్నారని గుర్తించారు.
దివ్యాంగులు కాకపోయినా.. దివ్యాంగుల ఫేక్ సర్టిఫికేట్ చూపించి పింఛన్లు అందుకుంటున్నట్లు...
హైవే పై వరుస దొంగతనాలకు పాల్పడుచున్న అంతర్రాష్ట్ర పార్ధి దొంగల ముఠా అరెస్టు చేసిన నల్లగొండ జిల్లా పోలీస్ -జిల్లా యస్పీ శరత్ చంద్ర పవార్ ఐ.పి.యస్.గత కొంత కాలం నుండి తెలంగాణ రాష్ట్రం లో నల్లగొండజిల్లా లోని చిట్యాల, నార్కెట్ పల్లి, కట్టంగూర్ మండలాలు, రాచకొండ, సైబరాబాద్ కమిషనరేట్ లలో మరియు సంగారెడ్డి జిల్లాలో...
భారతీయులు తమ ఆదాయపు పన్ను రిటర్న్ లను దాఖలు చేయడాన్ని స్కోరిడోవ్ సులభతరం చేసింది. www.myITreturn.com వెనుక ఉన్న వినూత్న శక్తి విప్లవాత్మకం గా రూపొందించిన సరికొత్త మొబైల్ యాప్ను ప్రారంభించడం పట్ల ఉత్సాహంగా ఉంది.ఈ వినూత్న యాప్ భారతదేశంలోనే మొట్టమొదటిదని పేర్కొంది.వినియోగదారులు ఎలాంటి భౌతిక పత్రాలను అప్లోడ్ చేయాల్సిన అవసరం లేకుండా వారి...
పెయిడ్ ఆర్టిస్ట్ అని ఆరోపిస్తున్న కాంగ్రెస్ సోషల్ మీడియా పై ఘాటుగా స్పందించిన గ్రూప్ 2 అభ్యర్థి సింధు. ఎన్నికల ముందు మా నిరుద్యోగుల కోసం కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు కోసం ప్రశ్నిస్తే కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా హ్యాండిల్స్ ద్వారా పెయిడ్ ఆర్టిస్ట్ అని ట్రోలింగ్ చేస్తారా. తీన్మార్ మల్లన్న నన్ను...
తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ మహిళా డిగ్రీ కళాశాల లో ప్రిన్సిపల్ అరాచకాలు..
కళాశాలను వైన్ షాప్ గా మార్చిన ప్రిన్సిపాల్ శైలజ..
మహిళా కళాశాలలోకి కొడుకును తీసుకువచ్చి వారం రోజులు తిష్ఠ.
హాస్టల్ లో పురుగుల అన్నం, నీళ్లచారుతో విద్యార్థులకు భోజనం.
మద్యం బాటిళ్లు విషయం బయటకు తెలవడంతో ఆత్మహత్యాయత్నం చేసిన ఏసిటీ.
ప్రిన్సిపాల్ రూమ్ నుండి బీర్ బాటిల్...
ప్రధాని మోదీ
అమెరికా పర్యటనలో భాగంగా ప్రధాని మోదీ ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీతో భేటీ అయ్యారు. ఈ విషయాన్ని మోదీ ఎక్స్ వేదికగా తెలిపారు.ఉక్రెయిన్ శాంతిస్థాపన అమలుకు...