Friday, September 20, 2024
spot_img

latest news

ట్యాంక్ బండ్ పై నిమజ్జనం లేదు: హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్

హైకోర్టు ఆదేశాల మేరకు ట్యాంక్ బండ్ పై నిమర్జనం లేదని హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ స్పస్టం చేశారు.గణేష్ నిమార్జనం కోసం అన్నీ ఏర్పాట్లు పూర్తి చేశామని తెలిపారు.హైదరాబాద్ నగరం పరిధిలో నిమార్జనం కోసం 15 వేల మంది సిబ్బంది పాల్గొంటారని వెల్లడించారు.ఎన్టీఆర్ మార్గ్,నెక్లెస్ రోడ్డులో నిమార్జనం ఏర్పాట్లు జరుగుతున్నాయని,మండపం నిర్వాహకులు పోలీసులకు సహకరిస్తున్నరని...

సవాల్ కు ప్రతి సవాల్ కు సిద్ధమైన బీఆర్ఎస్ లీడర్లు..!!

ప్రజా పద్దుల ఎన్నికల సంఘంలో మొదలైన మాటల యుద్ధం..సవాల్ కు ప్రతి సవాల్ కు సిద్ధమైన బీఆర్ఎస్ లీడర్ల ప్రవర్తన చూస్తే జనాలు చిదరించుకుంటున్నారు..!భౌతిక దాడులతో గుండాయిజాన్ని తలపించేలా,ప్రజాస్వామ్యంలో మాయని మచ్చ తెచ్చే నాయకులు ప్రజలనుఉద్దరిస్తారు..! అసభ్య పదజాలంతో కౌంటర్,ఎన్ కౌంటర్ వేసుకునే వీళ్ళను చూస్తే సిగ్గనిపిస్తుంది..సీనియర్ వర్సెస్ జూనియర్ అంటూ రెచ్చిపోతున్న లీడర్లతో...

భారత అథ్లెట్లతో ప్రధాని మోదీ సమావేశం

పారిస్ పారాలింపిక్స్ లో 29 పథకాలు సాధించి భారత్ కి చేరుకున్న అథ్లెట్లతో ప్రధాని నరేంద్ర మోదీ ముచ్చటించారు.దేశం కోసం వారు చేసిన కృషిని కొనియాడారు.అంతర్జాతీయ వేదికపై సత్తా చాటిన భారత అథ్లెట్లు 29 పథకాలు సాధించడం అభినందనియమని అన్నారు.వారి అంకితభావంతోనే ఇది సాధ్యమైందని..ఎంతోమందికి ఇది స్పూర్తిదాయకమని ఎక్స్ వేదికగా ప్రధాని మోదీ పేర్కొన్నారు.

సీతారాం ఏచూరి మృతి పట్ల కేసీఆర్ సంతాపం

సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి మృతి పట్ల మాజీ ముఖ్యమంత్రి,బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు.సీతారాం ఏచూరి మరణం పట్ల సంతపాన్ని ప్రకటించారు.సామ్యవాద భావాలు కలిగిన ఏచూరి,విద్యార్థి నాయకుడిగా,కమ్యూనిస్ట్ పార్టీకి కార్యదర్శిగా,రాజ్యసభ సభ్యునిగా అంచెలంచెలుగా ఎదిగి ప్రజా పక్షం వహించారని తెలిపారు.వారి సేవలను స్మరించుకున్నారు.సీతారాం ఏచూరి భారత కార్మిక లోకానికి,లౌకిక...

సీతారాం ఏచూరి మృతి పట్ల సీఎం రేవంత్ రెడ్డి దిగ్బ్రాంతి

సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి మృతి పట్ల సీఎం రేవంత్ రెడ్డి దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు.ఏచూరి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.వారి ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థించారు.ఏచూరి మరణం దేశ రాజకీయాలకు తీరని లోటు అని అన్నారు.అయిన పోరాటాలు ఎప్పటికీ స్పూర్తిదాయకమని తెలిపారు.విద్యార్థి దశలో రాజకీయాల్లో అడుగుపెట్టిన ఏచూరి నాలుగు...

నేరస్థులపై పోలీస్‌ నజర్‌…!!

రౌడీషీటర్ల దౌర్జన్యాల పై పోలీసుల ప్రత్యేక దృష్టి.. పోలీస్ స్టేషన్ కి పిలిచి కౌన్సిలింగ్‌.. గణేష్ నిమార్జనం,మీలాద్‌ ఉన్‌నబీ దృశ్య అప్రమత్తమైన పోలీసులు నేరస్థులు,రౌడీషీటర్ల కట్టడికి పోలీసులు అనుసరిస్తున్న విధానంపై ఆదాబ్‌ ప్రత్యేక కథనం…!! హైదరాబాద్ నగరం పోలీసులు గల్లీ రౌడీలు,కరుడుగట్టిన రౌడీషీటర్లు,గ్యాంగ్‎స్టార్ల భరతం పడుతున్నారు.స్టేషన్ కి పిలిపించి వార్నింగ్ ఇచ్చి పంపుతున్నారు.అంతేకాదు రాత్రి 10 దాటితే ఇంట్లో ఉండాల్సిందేనని...

సీఎస్.ఐ.ఆర్ యూజీసీ నెట్ తుది కీ విడుదల

నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఎన్.టీ.ఏ ఉమ్మడి నెట్ పరీక్ష యొక్క తుది సమాధాన కీని విడుదల చేసింది.అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ csirnet.nta.ac.in నుండి అన్ని సబ్జెక్టులకు సంబంధించిన ఫైనల్ ఆన్సర్ కీని డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

కాప్రా చెరువుకు హైడ్రా వచ్చేనా ?

కాప్రా చెరువు మొత్తం విస్తీర్ణం 113 ఇప్పుడు మిగిలింది 60 నుంచి 70 ఎకరాలే కబ్జాకు గురైన మిగితా భూమి..! ఆ భూభాగాన్ని హైడ్రా తన అధీనంలోకి తీసుకోవాలి ఏ విధంగా పత్రాలు సృష్టించారో అనే దానిపై ప్రభుత్వం దృష్టి పెట్టాలి ఏ వి రంగనాథ్ కు చీత్తశుద్ది ఉంటే అక్రమ కబ్జా దారుల భారతం పట్టాలి ఏవి రంగనాథ్ కి చిత్తశుద్ధి...

చదువుల్లో జ్ఞానం-మానసికంగా అజ్ఞానం

మనిషి దిగజారి పోతున్నాడు.అధః పాతాళానికి అడుగంటి పోతున్నాడు.కాలం నేర్పిన పాఠాల నుండి గుణపాఠాలు నేర్చుకోవడం లేదు.ఇతరుల అనుభవాల నుండి పాఠాలు నేర్చుకోకపోతే స్వీయ అనుభవాలతో భంగపడక తప్పదు. చదువు అణకువకు నెలవు కావాలి. జ్ఞానం విలువలకు కొలువులు కావాలి.కాని ప్రస్తుత సమాజం పోకడ తద్విరుద్ధంగా సాగుతున్నది.దిగజారిన మనసుల్లో దిగులుకు చోటుండదు. పతనంలో కూరుకుపోయిన మనుషులకు...

అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్

ఇ-కామర్స్ సంస్థ అమెజాన్ అతిపెద్ద సెల్ కి సిద్ధమైంది.ఇండియన్ ఫెస్టివల్ సెల్ ను సెప్టెంబర్ నెలఖరులో నిర్వహించనుంది.త్వరలో తేదీలను ప్రకటించనుంది.మరోవైపు ప్రైమ్ మెంబర్లకు 24 గంటల ముందే ఈ సెల్ అందుబాటులోకి రానుంది.
- Advertisement -spot_img

Latest News

ఓటుకు నోటు కేసులో సీఎం రేవంత్ రెడ్డికి ఊరట

ఓటుకు నోటు కేసులో సీఎం రేవంత్ రెడ్డికి ఊరట లభించింది.బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్ పై విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు కేసును...
- Advertisement -spot_img