Tuesday, September 24, 2024
spot_img

latest news

మరపురాని మధుర స్నేహ జ్ఞాపకాలతో దేవుని సన్నిధిలో

చదువుకునే రోజుల్లో పాఠశాలలో మధుర జ్ఞాపకాలతో గడిపిన ఆ స్నేహితులు 35 సంవత్సరాల తర్వాత ఒక్కటటిపైకి వచ్చి కలుసుకున్నారు.1989- 90 సంవత్సరం టెన్త్ బ్యాచ్ కి చెందిన స్నేహితులు మంగళవారం యాదాద్రి భువనగిరి జిల్లాలోని శ్రీ స్వర్ణ గిరి వెంకటేశ్వర స్వామి సన్నిధిలో కలుసుకొని ఆనందంలో మైమరిచిపోయారు.తమ ఉన్నత పాఠశాల విద్యాభ్యాసం తర్వాత ఎవరికివారు...

యూపీలో తొక్కిసలాట,100 మందికి పైగా భక్తులు మృతి

యూపీలో ఘోరం చోటుచేసుకుంది.మంగళవారం రతీభాన్‌పూర్‌లో పరమశివుడి ముగింపు ఉత్సవాల్లో తొక్కిసలాట జరిగింది.ఈ ఘటనలో సుమారుగా 100 మందికి పైగా భక్తులు మరణించినట్టు అధికారులు వెల్లడించారు.పెద్దసంఖ్యలో చిన్నారులు,మహిళలు గాయపడ్డారు.ఈ సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.ఈ ఉత్సవాలకు వివిధ ప్రాంతాల నుండి పెద్ద ఎత్తున భక్తులు పాల్గొన్నారు.ఉన్నట్టుండి ఒక్కసారిగా తొక్కిసలాట జరగడంతో భక్తులు...

డైటిషియన్లు లేక‌పాయే,మెనూ సక్కగుండక‌పాయే

సర్కారు వైద్యాశాలల్లో డైటిషియన్లు లేక కాంట్రాక్టర్ల ఇష్టారాజ్యం వైద్య విద్యాశాఖలో పదేళ్లు తిష్టవేసిన డీడీ శ్రీహరిరావు ఏళ్లుగా అక్కడే ఉన్న సీనియర్ అసిస్టెంట్ హరికళ ప్రమోషన్లు అడ్డుకుంటూ కోట్లు ఆర్జిస్తున్నట్లు ఆరోప‌ణ‌లు ప్రభుత్వ పెద్దల నుంచి ఫుల్ సపోర్ట్ ఉన్న‌ట్లు వినికిడి ప్రభుత్వ ఆస్పత్రుల్లో డైటిషియన్స్ కు నో ప్రమోషన్స్ తెలంగాణలోని ప్రభుత్వ వైద్యశాలల్లో మెనూ సక్కగుండట్లేదు. 'అన్నం పెట్టే వాడికన్నా సున్నం...

భారీ భూ స్కాం..

(అమీన్ పూర్ లో వెలుగు చూసిన కళ్ళు చెదిరే వ్యవహారం) బరితెగించిన గోల్డెన్ కీ నిర్మాణ సంస్థ.. మైనింగ్ మాఫియాతో వందల కోట్లు కొల్లగొట్టిన మధుసూదన్ రెడ్డి.. అక్రమంగా వచ్చిన సొమ్ముతో నకిలీ పత్రాలు సృష్టించి భూ కబ్జాలకు పాల్పడ్డ కబ్జాకోరు.. లే అవుట్ లో లేఅవుట్ సృష్టించిన హెచ్.ఎం.డి.ఏ యాదగిరి రావు.. ప్లాట్ నెంబర్ కు బై నెంబర్ తో...

ఎంతటి వారైనా కఠిన చర్యలు తీసుకోవాల్సిందే:సీఎం రేవంత్ రెడ్డి

సైబర్ సెక్యూరిటీ కోసం ప్రత్యేక వాహనాలను ప్రారంభించినముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి డ్రగ్స్ ను అరికట్టడానికి సినిమా వారు ముందుకు రావాలి సైబర్ నేరాలను అరికట్టడానికి పటిష్ట చర్యలు తీసుకుంటున్నాం గత ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే రాష్ట్రంలో డ్రగ్స్ రవాణా పెరిగింది డ్రగ్స్ కి బానిసైతే కుటుంబాలు నాశనం అవుతాయి డ్రగ్స్ ను అరికట్టడానికి సినిమా వారు ముందుకు రావాలని కోరారు ముఖ్యమంత్రి...

ఎయిర్ యూరోపా విమానంలో ఊహించని ఘటన

ఎయిర్ యూరోపా విమానంలో ఊహించని ఘటన జరిగింది. అధికారులు వెల్లడించిన వివరాల ప్రకారం ఎయిర్‌ యూరోపా కి చెందిన బోయింగ్‌ 787-9 విమానం 325 మంది ప్రయాణికులతో స్పెయిన్‌ లోని మాడ్రిడ్‌ నుంచి మాంటెవీడియోకు బయల్దేరింది.మార్గమధ్యలో ఒక్కసారిగా విమానంలో అల్లకల్లోలం నెలకొనడంతో 30 మంది ప్రయాణికులు గాయపడ్డారు.మరో ప్రయాణికుడు ఓవర్ హెడ్ కంపార్ట్మెంట్ లో...

విపక్షా ఎంపీల నినాదాల మధ్యనే ప్రధాని మోదీ ప్రసంగం

విపక్షాల నినాదాల మధ్య లోక్ సభ సమావేశాలు కొనసాగుతున్నాయి.ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగిస్తుండగా విపక్ష పార్టీలకు చెందిన సభ్యులు పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ ప్రధాని ప్రసంగానికి అడ్డుపడ్డారు.మణిపూర్ పై మాట్లాడాలని విపక్షాలు డిమాండ్ చేశాయి.నినాదాలు చేస్తూనే వెల్ లోకి దూసుకొని వచ్చే ప్రయత్నం చేశారు.ప్రతిపక్షాల తీరు పై స్పీకర్ ఓం బిర్లా సీరియస్...

టీజీఎస్ ఆర్టీసీలో ఉద్యోగాల భర్తీకి రేవంత్ సర్కార్ గ్రీన్ సిగ్నల్

నిరుద్యోగులకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది.ఆర్టీసీలోని వివిధ కేటగిరిల్లో ఖాళీగా ఉన్న 3,035 ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం పచ్చ జెండా ఊపింది.ఈ మేరకు ఆర్టీసీలో ఖాళీగా ఉన్న 2 వేల డ్రైవర్ ఉద్యోగాలు,114 డిప్యూటీ సూపరిండెంట్ పోస్టులు,743 శ్రామిక్ పోస్టులు,25 డిపో మేనేజర్ మరియు అసిస్టెంట్ ట్రాఫిక్ మేనేజర్ పోస్టులు,23 అసిస్టెంట్...

రేవంత్ రెడ్డికి ఏపీ సీఎం చంద్రబాబు లేఖ

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ కి లేఖ రాశారు.జులై 06న భేటీ కావాలని చంద్రబాబు లేఖ రాశారు.విభజన హామీల పై చర్చించుకొని,వాటిని పరిష్కరించే విధంగా ముందుకు కొనసాగుదామని తెలిపారు.రెండు తెలుగు రాష్ట్రాలు ఏర్పడి పదేళ్లు గడుస్తున్నా ఇప్పటికి సమస్యలు అలాగే ఉన్నాయని లేఖలో పేర్కొన్నారు.సమస్యల పై చర్చిద్దామని వెల్లడించారు.కలిసి...

ఈడీ విచారణకి హాజరైన బీఆర్ఎస్ ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి

బీఆర్ఎస్ ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి మంగళవారం ఈడీ విచారణకి హాజరయ్యారు.గత ప్రభుత్వ హయాంలో మైనింగ్ తవ్వకాలు చేపట్టి,ట్యాక్స్ ఎగొట్టారనే ఆరోపణలతో ఈడీ సోదాలు నిర్వహహించింది.మహిపాల్ రెడ్డి సోదరుడైన మధుసూదన్ రెడ్డి నివాసంలో రెండురోజుల పాటు ఈడీ అధికారులు సోదాలు చేపట్టారు.ట్యాక్స్ ఎగొట్టడంతో సుమారుగా రూ.300 కోట్ల వరకు ప్రభుత్వానికి నష్టం కలిగిందని ఈడీ ఆరోపించింది.సంతోష్...
- Advertisement -spot_img

Latest News

త్వరలోనే ఫ్యామిలీ డిజిటల్ కార్డు,కసరత్తు ప్రారంభించిన సర్కార్

రాష్ట్రంలోని ప్రతి కుటుంబానికి దీర్ఘకాలంలో వైద్య సేవలు అందేలా ప్రభుత్వం కృషి ప్రతి కుటుంబానికి ఫ్యామిలీ డిజిటల్ కార్డు ఇవ్వాలని సర్కార్ యోచన వైద్యా ఆరోగ్య,పౌర సరఫరాలశాఖ...
- Advertisement -spot_img