Friday, September 20, 2024
spot_img

latestnews

ఓర్వలేనితనం ఒక వింత మానసిక రోగం

ప్రతీ ఒక్కరిలో నిజాయితీగా బ్రతకాలనే ఆశ చిగురిస్తే, సమాజం దానంతటదే బాగుపడుతుంది. అయితే ప్రస్తుత పరిస్థితులు తద్విరుద్దంగా కొనసాగుతున్నాయి. తాము బాగుండాలి,ఇతరులు పేదరికంలో మగ్గి పోవాలని ఆశించే సంకుచితమైన మనస్తత్వాలు వర్తమాన సమాజంలో పెరిగిపోతున్నాయి.తాము సకల సుఖ భోగాలు అనుభవించాలి. ఇతరులు కష్టాలతో కృంగిపోతే చూసి ఆనందించాలనే పైశాచిక ప్రవృత్తి మానవ సమాజంలో చోటు...

జూన్ 29 నుంచి అమర్ నాథ్ యాత్ర ప్రారంభం

శనివారం నుండి ప్రారంభంకానున్న యాత్ర రిజిస్ట్రెషన్ కోసం టోకెన్లు జారీ భద్రతని కట్టుదిట్టం చేసిన అధికారులు రంగంలోకి ప్రత్యేక బృందాలు ఈనెల 29 నుండి అమర్ నాథ్ యాత్ర ప్రారంభంకానుంది.శనివారం యాత్ర ప్రారంభంకానుండడంతో భద్రత బలగాలు అప్రమత్తమయ్యాయి.యాత్ర కోసం ఇప్పటికే అధికారులు ఏర్పాట్లు పూర్తిచేశారు.మరోవైపు బుధవారం రిజిస్ట్రెషన్ కోసం టోకెన్లు జారీ చేశారు అధికారులు.జమ్మూలో ఇటీవల ప్రయాణీకుల బస్సు పై...

ఎటు పోతుంది ఈ దేశం…??

నూనూగు మీసాల ప్రాయంలో మత్తుకై తాపత్రయ పడేవాడు ఒకడుక్షణిక ఆవేశంతో ఆత్మహత్యకి పాల్పడేవాడు మరొకడుర్యాష్ డ్రైవింగ్ చేస్తూ తన ప్రాణాలను,ఎదుటివారి ప్రాణాలు తీసేవాడు ఇంకొకడు..సభ్య సమాజం సిగ్గుపడేలా చిన్నారి బాలికల పై,మహిళలపై ఆఘయిత్యాలు చేసేవాడు మరొకడుకోట్లకి పడగలెత్తి మానవత్వం మారుస్తూ శ్రీమంతుడిగా ఎదుగుతున్న వాడు వేరొకడు..అమాయకులమీద జులుం చేస్తూ డబ్బులు దండుకునే దళారీ ఒకడు..సేవ...

హైదరాబాద్ లో ఈడీ సోదాలు

ఓఎం ఇంటర్నేషనల్ చారిటీ గ్రూప్స్ సంస్థల పై ఈడీ రైడ్స్ 11 చోట్ల సోదాలు చేపట్టిన అధికారులు విదేశాల నుండి విరాళాలు తీసుకోని దుర్వినియోగానికి పాల్పడ్డట్టు ఆరోపణలు హైదరాబాద్ లో మరోసారి ఈడీ అధికారులు సోదాలు నిర్వహించారు.ఓఎం ఇంటర్నేషనల్ చారిటీ గ్రూప్స్ సంస్థల పై 11 చోట్ల ఈడీ అధికారులు సోదాలు నిర్వహించారు.విదేశాల నుండి విరాళాలు తీసుకోని దుర్వినియోగానికి...

జూబ్లీహీల్స్ లో భారీ అగ్ని ప్రమాదం

హైదరాబాద్ లోని జూబ్లీహిల్స్ లో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది.జర్నలిస్ట్ కాలనీలో ఉన్న ఓ సాఫ్ట్ వేర్ ఆఫీసులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.నాలుగో అంతస్తులో ఒక్కసారిగా మంటలు ఎగిసిపడడంతో భయాందోళనకు గురైన ఉద్యోగులు బయటికి పరుగులు తీశారు.సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే ఘటన స్థలానికి చేరుకొని మంటలను ఆర్పే ప్రయత్నం చేశారు.ఘటన పై ఇంకా...

సెయింట్‌ జోసఫ్‌ స్కూల్‌ అరాచకాలు

కేజీ చిన్నారిని చితకబాదిన టీచర్‌ స్కూల్‌ యాజమాన్యం అక్రమాలు వెలుగులోకి రూ.60 నుంచి 70వేల డోనేషన్లు వసూల్‌ లక్షల్లో ఫీజులు,జాయినింగ్‌లో బోలెడు కండిషన్లు పేరెంట్స్‌కు డిగ్రీ ఉంటేనే అడ్మిషన్‌.. లేకుంటే నో బుక్స్‌కు రూ.6 నుంచి 8వేల వరకు బిల్లు కేజీ నుంచి పదవ తరగతి వరకు భారీగా ఫీజులు విద్యాహక్కు చట్టాన్ని ఉల్లంఘిస్తున్న పాఠశాల యాజమాన్యం విద్యాశాఖ అధికారులు కఠిన చర్యలు తీసుకోవాలి...

వై.సిరీస్ వివో వై.58 5జీ ని విస్తరించిన వివో

సిరీస్‌లో మొదటిసారిగా 6000 ఎం.ఎ.హెచ్ బ్యాటరీ స్టైలిష్ స్మార్ట్‌ఫోన్ 50 ఎంపి ఎఐ పోర్ట్రెయిట్ కెమెరాతో వస్తుంది అన్ని ఎల్.సి.డి డిస్ప్లేలలో సెగ్మెంట్ యొక్క ప్రకాశవంతమైన సూర్యకాంతి ప్రదర్శన వివో,వినూత్న గ్లోబల్ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్, గురువారం భారతదేశంలో వై.58 5జిని ప్రారంభించడంతో వై సిరీస్ పోర్ట్‌ఫోలియోను విస్తరించింది.స్మార్ట్‌ఫోన్ ఆకర్షణీయమైన రంగులతో కూడిన స్టైలిష్ ప్రీమియం వాచ్ స్టైల్ డిజైన్‌ను...

అత్యధిక పారితోషికం పొందిన నటిగా దీపికా పదుకొనే

బాలీవుడ్‌ నటి దీపికా పదుకొనే 2024లో అత్యధిక పారితోషికం తీసుకునే నటిగా అవతరించింది. కల్కి 2898 ఏడీ స్టార్‌ గా దీపిక పేరు ప్రపంచవ్యాప్తంగా మార్మోగుతోంది. 2024 మోస్ట్‌ అవైటెడ్‌ మూవీ నటిగా మరోసారి తన పేరు రికార్డుల్లో నిలవనుంది. ఈ బ్యూటీ ఆలియా భట్‌, కంగనా రనౌత్‌, ప్రియాంక చోప్రా, ఐశ్వర్యారాయ్‌ బచ్చన్‌లను...

నిప్పులేనిదే పొగ రాదని మీకు తెల్వదా సారు..

ఆజ్ కి బాత్ కేసీఆర్ సారు..మీరు తీసుకొచ్చిన గొర్ల పథకంనిజంగా గొల్లకూర్మలను బాగుజెసేటందుకేన..?జూన్ 20,2017న సిద్ధిపేట జిల్లా కొండపాకలోమొదటిసారి గొర్రెలు పంచిర్రు..మరి నవంబర్ 2023దాకా మీరే అధికారంలోఉన్నారు కదా..అరేండ్ల సంది ఎంతమంది గొల్లకూర్మఅన్నలకు గోర్లు ఇచ్చిర్రు..ఎన్ని యూనిట్లు మంజూరీచేసి..లబ్ధిదారులకు ఇయ్యకుండా బిల్లులు దొబ్బీర్రు..గిదంత మీకు ఎరుకలేకుంటేనే జరిగిందా..??మీ జేబుల పైసలు పడలేద..??నిప్పులేనిదే పొగ రాదని మీకు...
- Advertisement -spot_img

Latest News

బీఆర్ఎస్,బీజేపీ పార్టీలకు బీసీల గురించి మాట్లాడే హక్కు లేదు

వెనుకబడిన వర్గాల విషయంలో ఎక్కడ వెనక్కి తగ్గే ప్రసక్తే లేదు నా కార్యవర్గంలో 60 శాతం మందికి ఎస్సీ,ఎస్టీ,బీసీలకు అవకాశం కల్పిస్తా రాహుల్ గాంధీ వదిలిన బాణాన్ని,అధిస్థానం కోరిన...
- Advertisement -spot_img