అక్రమాలకు అడ్డాగా మారిన మాడ్గుల తహసీల్దార్ కార్యాలయం
నిబంధనలను ఉల్లంఘిస్తున్న తహసీల్దార్ వినయ్ సాగర్
సీలింగ్, ఎండోమెంట్ భూములకు అక్రమ పట్టాలు
సర్వే నంబర్లు 191, 98, 99లో ఉన్న సుమారు 2 ఎకరాల 4 గుంటల నిషేధిత భూమిని ఇతరుల పేర్లపైకి పట్టా
దేవాలయ భూములకు సైతం పట్టాలుగా మార్చిన వైనం
అక్రమార్కులను కఠినంగా శిక్షించాలని ప్రజల డిమాండ్
మాడ్గుల మండల...
ప్రమాణ చేపించిన బాంబే హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆలోక్ అరాధే
రాజ్భవన్లో ఘనంగా జరిగిన కార్యక్రమంలో ప్రముఖుల హాజరు
ప్రముఖ రాజకీయ నేత, మాజీ కేంద్ర మంత్రి...