Wednesday, August 27, 2025
spot_img

manikonda

దేవుడి భూములను దోచేస్తున్న ద‌గాకోరులు

కోట్ల రూపాయల విలువైన ఎండోమెంట్ భూములు మాయం అనుమ‌తులు ఒక‌చోట‌.. నిర్మాణం మ‌రోచోట‌ తప్పుడు పర్మిషన్లు ఇచ్చిన మున్సిపల్ అధికారులు మాముళ్ల మ‌త్తులో అధికార యంత్రాంగం మణికొండ అధికారులపై తీవ్ర ఆరోపణలు పట్టించుకోని ఎండోమెంట్ కమిషనర్.. మున్సిపల్ కమిషనర్ ఉన్నట్టా లేనట్టా.. దేవుడి మాన్యాన్ని కాపాడ‌లంటున్న స్థానికులు ప్రభుత్వాలు మారినా, కఠిన చట్టాలు వచ్చినా అవినీతి అధికారుల తీరు మారడం లేదు. ప్రభుత్వ ఆస్తులను, చట్టాలను...

దేవాదాయ భూములు బిల్డర్స్ కి అప్పగింత

మాకెందుకులే అంటున్న రెవెన్యూ శాఖ అధికారులు పొంతలేని అధికారుల తీరు.. దేవాల‌య భూముల‌ను ర‌క్షించాలంటున్న స్థానికులు అక్ర‌మార్కుల‌పై క‌ఠిన చ‌ర్య‌లు తీసుకోవాల‌ని డిమాండ్‌ మణికొండ మున్సిపల్ పరిధిలోని నెక్నాంపూర్ గ్రామంలోని గణేష్ దేవాలయానికి చెందిన విలువైన భూములు సర్వే నంబర్లు 112, 116, 125లు కనుమరుగవుతూ ఉన్నాయి. కాగా, 2015లో అప్పటి దేవాదాయ శాఖ, రాజేంద్రనగర్ ఎం.ఆర్.ఓ., డిప్యూటీ కలెక్టర్...

కేవ్ పబ్ లో డ్రగ్స్ కలకలం, అడ్డంగా బుక్కైన ప్రముఖులు

హైదరాబాద్ లోని మణికొండలో కేవ్ పబ్ లో ఎస్.ఓ.టీ పోలీసులు దాడులు నిర్వహించారు.పబ్ లో డ్రగ్స్ వినియోగిస్తున్నారనే పక్క సమాచారంతో రంగంలోకి దిగిన పోలీసులు 50 మందిని అరెస్ట్ చేసి ఉస్మానియాలో వైద్య పరీక్షలు నిర్వహించారు.50 మందిలో 24 మంది డ్రగ్స్ తీసుకున్నట్టు నిర్ధారణ అయింది.డ్రగ్స్ తీసుకున్న 24 మందిలో ప్రముఖులు ఉన్నారని మాదాపూర్...
- Advertisement -spot_img

Latest News

ACCE Elections : కాశీరామ్ ఆడెపు నేషనల్ జనరల్ సెక్రటరీగా – జే. భీమ్ రావు హైదరాబాద్ సెంటర్ చైర్మన్‌గా ఎన్నిక

హైదరాబాద్:అసోసియేషన్ ఆఫ్ కన్సల్టింగ్ సివిల్ ఇంజనీర్స్ (ఇండియా) – ACCE (India) ఎన్నికలు విజయవంతంగా ముగిశాయి. తాజాగా వెలువడిన ఫలితాల్లో కాశీరామ్ ఆడెపు నేషనల్ జనరల్...
- Advertisement -spot_img
error: Contact AADAB NEWS