Sunday, April 20, 2025
spot_img

Market

పసిడి పరుగులు

అంతకంతకూ పెరుగుతున్న బంగారం ధరలు తులం దర లక్షకు చేరుకుంటుందని అంచనా బంగారం ధరలు అంతకంతకే పెరిగిపోతున్నాయి. దాంతో సామన్యులకు బంగారం కొనుగోలు తలకు మించిన భారంగా మారిపోతున్నది. అంతర్జాతీయ మార్కెట్‌లో రానున్న ఏడాదిన్నర కాలంలో ఔన్స్‌ బంగారం ధర 3500 డాలర్లకు చేరుకునే అవకాశం ఉన్నదని ఓ సంస్థ తన నివేదికలో పేర్కొన్నది. అంటే భారత...

భగ్గుమంటున్న బంగారం..

అందనంతగా రోజురోజుకూ పెరుగుదల పదిగ్రాములు లక్షకు చేరడం ఖాయమంటున్న విశ్లేషకులు పెళ్లిళ్ల సీజన్‌లో మరింత భారంగా ధరల పెరుగుదల బంగారం.. బంగారమవుతోంది. అందనంతగా రోజురోజుకూ ధరల పెరుగుదల కలవరానికి గురిచేస్తోంది. పదిగ్రాములు లక్షకు చేరడం ఖాయమంటున్న విశ్లేషకుల మాటలతో మరింత ఆందోళన వ్యక్తం అవుతోంది. పెళ్లిళ్ల సీజన్‌లో మరింత భారంగా ధరల పెరుగుదల సామాన్యులకు భారంగా మారింది. ఇలా...

దివిస్‌ షేర్‌ మరోసారి పతనం

రోజురోజుకు భారీగా దిగువకు గత నెల రోజులలో భారీ కుదుపు 6,100 నుండి 5836 వరకు తగ్గిన షేర్‌ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ లోనే అతి భారీ ఫార్మా పరిశ్రమ దివిస్‌(DIVIS) ల్యాబ్స్‌ భారీగా ఎగుమతులు చేస్తూ ముందు భాగంలో ఉన్న దివిస్‌ ల్యాబ్స్‌ షేర్‌ మార్కెట్‌లో గత నెల రోజులుగా భారీగా ఒడిదుడుకులకు గురి అవుతుంది. ఇటీవల 6100...

దళారి వ్యవస్థకు చెక్ పెడతాం

రైతు బజార్లలో రైతులకు అధిక ప్రాధాన్యత… రైతులకు, వినియోగదారులకు నష్టం కలగనివ్వం.. గడ్డి అన్నారం వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ చిలుక మధుసూదన్ రెడ్డి.. రైతు బజార్లలో దళారీ వ్యవస్థకు ప్రమేయం లేదని.. స్టాల్స్ ఉన్న రైతులు పండించిన పంటను నేరుగా ఎటువంటి ఇబ్బందులు లేకుండా రైతు బజార్లలో వినియోగదారులకు అధికారులు సూచించిన ధరలకు అమ్మి నాణ్యమైన కూరగాయలను...
- Advertisement -spot_img

Latest News

ఎక్స్‌ట్రార్డినరీ రెస్పాన్స్.. చాలా ఆనందాన్ని ఇచ్చింది

అర్జున్ S/O వైజయంతి సక్సెస్ ప్రెస్ మీట్ లో హీరో నందమూరి కళ్యాణ్ రామ్ నందమూరి కళ్యాణ్ రామ్ లేటెస్ట్ బ్లాక్ బస్టర్ అర్జున్ S/O వైజయంతి....
- Advertisement -spot_img
error: Contact AADAB NEWS